Category జాతీయం

ఐదు నిమిషాలకే లోక్‌సభ వాయిదా

– నరవణె పుస్తకంపై భయపడుతున్న ప్రభుత్వం – కాంగ్రెస్‌ ఎం‌పీ ప్రియాంక గాంధీ విమర్శలు న్యూదిల్లీ, ఫిబ్రవరి4: పార్లమెంటు బ్జడెట్‌ ‌సమావేశాల్లో యూరోపియన్‌ ‌యూనియన్‌, అమెరికాతో చేసుకున్న ఒప్పందాల వివరాలను పార్లమెంటు ముందుంచాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్‌ ‌చేశారు. బుధవారం కూడా లోక్‌సభ ప్రారంభం అవ్వగానే ప్రతిపక్ష సభ్యులు ఈ ఒప్పందాలపై చర్చ పెట్టాలని డిమాండ్‌…

రష్యా నుంచి చమురు కొనుగోళ్లు త‌గ్గిస్తామ‌న్న భార‌త్‌

– ఆమేర‌కు హామీ ఇచ్చింది – అందుకే ట్రేడ్‌ ‌డీల్‌ ‌కు అంగీకరించాం – అమెరికా సెనెటర్‌ ‌లిండ్సే గ్రాహమ్‌ ‌వెల్లడి న్యూదిల్లీ, ఫిబ్రవరి 3: భారత్‌, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుద‌ర‌డంపై అటు అమెరికా, ఇటు ఆసియా రాజకీయ, వాణిజ్య వ్యవహారాల పరిశీలకులు, ప్రజాప్రతినిధులు కీలకమైన విశ్లేషణలు చేశారు. రష్యా నుంచి ఆయిల్‌…

చమురు దిగుమతులపై చర్చ జరగలేదు

– భారత్‌.. మాకు వ్యూహాత్మక భాగస్వామి – చమురు కొనుగోలు నిలిపివేస్తారన్నది అవాస్తవం – ‌ట్రంప్‌ ‌వ్యాఖ్యలపై స్పందించిన రష్యా న్యూదిల్లీ, ఫిబ్రవరి 3: అమెరికాతో భారత వాణిజ్య ఒప్పందం వేళ రష్యా పలు కీలక వ్యాఖ్యలు చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ‌ట్రంప్‌ ‌చేసిన వ్యాఖ్యలపై రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్‌ ‌స్పందించింది. రష్యా…

ట్రంప్ ఒత్తిడికి ప్రధాని తలొగ్గారు

– మోదీ అమెరికాకు అమ్ముడుపోయారు – అదానీ కేసులో మోదీకి భయం పట్టుకుంది – అమెరికా ట్రేడ్‌ ‌డీల్‌పై ప్రతిపక్ష నేత రాహుల్‌ ‌ న్యూదిల్లీ, ఫిబ్రవరి 3: అమెరికా, భారత్‌ ‌మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంపై ప్రతిపక్ష నేత రాహుల్‌ ‌గాంధీ స్పందించారు. ట్రంప్‌కు ప్రధాని మోదీ అమ్ముడుపోయార‌ని ఆరోపించారు. ట్రంప్‌ ‌వత్తిడికి మోదీ…

ఓర్పు వ‌హించాం.. సాధించాం

– అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై ప్రధాని మోదీ – ఎన్డీయే సమావేశంలో మోదీని సన్మానించిన ఎంపీలు న్యూదిల్లీ, ఫిబ్రవరి 3: భారత్‌పై అమెరికా విధించిన సుంకాలపై ఎన్ని విమర్శలు వచ్చినా ఇంతకాలం సహనంగా ఉన్నందువల్లనే అమెరికాతో వాణిజ్య ఒప్పందం మనకు అనుకూలంగా మారిందని ప్రధాని మోడీ అన్నారు. ఇది ఓ చరిత్రాత్మక ముందడుగుగా అభివర్ణించారు. ఎన్ని…

లోక్‌స‌భ‌లో రాహుల్- రాజ్‌నాథ్‌ మధ్య తీవ్ర వాగ్వాదం

– చైనా అంశంపై రాహుల్ వ్యాఖ్యలు.. సభలో రచ్చ – ప్రచురణ కాని పుస్తకాన్ని ప్రస్తావించడంపై రాజ్‌నాథ్‌ అభ్యంతరం – నరవాణే వ్యాఖ్యలతో లోక్‌స‌భ‌లో ఉద్రిక్తత – జాతీయ భద్రత అంశంపై పార్లమెంట్‌లో హాట్ డిబేట్ న్యూదిల్లీ, ఫిబ్రవరి 2 : మాజీ ఆర్మీ చీఫ్ ఎంఎం నరవాణే తన పుస్తకంలో రాసు కున్న వ్యాఖ్యలను…

చీరల గురించి కాదు.. బడ్జెట్‌పై చర్చించండి

– సోషల్‌ ‌మీడియా వార్తలపై కేంద్ర మంత్రి నిర్మల అసహనం న్యూదిల్లీ, ఫిబ్రవరి 2: ఏటా బడ్జెట్‌ ‌వేళ ఆర్థిక కేటాయింపులపైనే కాకుండా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌ధరించే చీరలపైనా అందరి దృష్టి ఉంటుంది. ఎందుకంటే ఆమె చేనేతకు సంబంధించిన ప్రత్యేక చీరలను ధరిస్తారు. ఎంతో హుందాగా దర్శనమిస్తారు. ఈ సందర్భంగా ఏటా ఆమె…

మరింతగా దిగి వస్తున్న బంగారం ధరలు

– 24 క్యారెట్ల ధర రూ.1,51,530కి చేరిక – 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,38,900 – రూ.3 లక్షలకు కిలో వెండి ధర హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్రవరి 2: ఇటీవలి కాలంలో భారీగా పెరిగిన వెండి, బంగారం ధరలు నాలుగైదు రోజులుగా అంతే స్థాయిలో పతనమవుతున్నాయి. ఆల్‌ ‌టైమ్‌ ‌గరిష్టానికి చేరుకున్న బంగారం,…

బలూచీ ఆత్మాహుతి దాడిలో 50మంది మృతి

– ఇద్దరు మహిళా ఆత్మాహుతి బాంబర్లు పాల్గొన్నట్లు గుర్తింపు ఇస్లామాబాద్‌,‌ఫిబ్రవరి2: పాకిస్థాన్‌లోని బలోచిస్థాన్‌ ‌ప్రావిన్సులో నరమేథం కొనసాగుతోంది. పాక్‌ ‌సైన్యం చేపట్టిన ఆపరేషన్‌కు వ్యతిరేకంగా ఆత్మహుతి దాడులు జ‌రుగుతున్నాయి. దీంతో ఇప్పటికే వందల్లో మృతిచెందారు. బలూచిలోని 12 వేర్వేరు ప్రాంతాల్లో పెద్దఎత్తున జరుగుతోన్న దాడులకు బాధ్యత వహిస్తూ బలోచిస్థాన్‌ ‌లిబరేషన్‌ ఆర్మీ ప్రకటన వెలువరించింది. పాక్‌…