Category జాతీయం

కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి పెద్ద బాధ్యత

ఇంతకాలం చిత్తశుద్ధితో విధులను నిర్వర్తించా మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కాంగ్రెస్‌ ‌వారసత్వాన్ని ముందుకు తీసుకుని వెళతా దేశ ప్రజల కష్టాలు తెలుసుకునేందుకే రాహుల్‌ ‌భారత్‌ ‌జోడో యాత్ర నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్న నూతన అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్‌ ‌పార్టీ నూతన అధ్యక్షుడు మల్లిఖార్జున్‌ ‌ఖర్గే ప్రమాణ స్వీకారంలో మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మాట్లాడుతూ..…

రుషి సునాక్‌ ‌మావాడే

పాక్‌లోనూ హర్షాతిరేకాలు రిషి సునాక్‌ ‌బ్రిటన్‌ ‌ప్రధానమంత్రిగా ఎన్నికైన నేపథ్యంలో పాకిస్థాన్‌లోనూ హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సునాక్‌ ‌తాత, మామ్మ అవిభాజిత భారతదేశంలోని గుజ్రన్‌వాలా నగరంలో జన్మించారు. ఇప్పుడా నగరం పాకిస్థాన్‌లోని పంజాబ్‌ ‌రాష్ట్రంలో ఉంది. దీంతో రిషి సునాక్‌ ‌తమ వాడని ప్రకటించాలంటూ పాకిస్థాన్‌లోని నెటిజన్లు పాక్‌ ‌ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేస్తున్నారు. రిషి తాత రాందాస్‌…

దిల్లీలో కాలుష్యంపై సర్వత్రా ఆందోళన

‘ఐక్యూఎఐఆర్‌’ ‌సంస్థ నివేదికపై చర్చ ఢిల్లీ నగరం ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరంగా ఉందని ఓ నివేదిక పేర్కొంది. స్వీడ్జర్లాండ్‌కి చెందిన ’ఐక్యూఎఐఆర్‌’ ‌సంస్థ ఈ నివేదికను విడుదల చేసింది. ఢిల్లీ తర్వాత పాకిస్థాన్‌లోని లాహోర్‌ ‌నగరం ఈ జాబితాలో చేరింది. అధిక కాలుష్య నగరాలను కలిగి ఉన్న దేశంగా ఖతార్‌ ‌మొదటి స్థానంలో…

ఆయిల్‌ ‌ట్యాంకర్‌ ‌బోల్తా మంటల్లో ఇద్దరు సజీవదనం

రోడ్డుపై బోల్తాపడిన ఇంధన ట్యాంకర్‌ ‌నుంచి ఇంధనాన్ని తీసుకొచ్చుకునేందుకు వెళ్లి ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో 15 మంది పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం ఇండోర్‌కు తరలించారు. మరో 10 మంది క్షతగాత్రులు ఖర్గోన్‌ ‌జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బుధవారంఉదయం ఆరు గంటల…

భారత్ జోడో  యాత్ర కు మూడు రోజులు విరామం 27న ఉదయం పున: ప్రారంభం

భారత్ జోడో  యాత్ర కు మూడు రోజులు విరామం 27న ఉదయం పున ప్రారంభ మహబూబ్ నగర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 23: దేశ సమైక్యత కోసం కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆదివారం ఉదయం మొదటిరోజు తెలంగాణ రాష్ట్రా లో ప్రారంభమైంది కృష్ణ మండలం బ్రిడ్జి వద్ద నుండి…

తిరుమలలో ఉద్యానవనాలకు పూర్వ వైభవం

ఆహ్లాదకర వాతావరణం ఏర్పాటుకు కృషి అధికారులకు సూచించిన ఇవో ధర్మారెడ్డి తిరుమల, అక్టోబర్‌ 20 : ‌తిరుమలలో ఉద్యానవనాలకు పూర్వ వైభవం తీసుకురావాలని టీటీడీ సిబ్బందిని ముఖ్య కార్యనిర్వహణాధికారి ఏవీ ధర్మారెడ్డి సూచించారు. తిరుమలకు వచ్చే భక్తులకు ఆహ్లాదకరంగా ఉండేలా ఉద్యానవనాలను తీర్చిదిద్దాలన్నారు. దాతల సహకారంతో జీఎన్సి టోల్‌ ‌గేట్‌ ‌వద్ద గల గీతోపదేశం పార్కు,…

వాతావరణ సంక్షోభం నివారణకు మిషన్‌ ‌లైఫ్‌

గుజరాత్‌ ‌కేవడియాలో ప్రారంభించిన మోదీ ఐక్యరాజ్య సమితి జనరల్‌ ‌సెక్రటరీ గుటేరస్‌ ‌హాజరు అహ్మదాబాద్‌,అక్టోబర్‌20 : ‌వాతావరణ మార్పుల సమస్య ప్రపంచం అంతటా ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. మన హిమానీ నదులు కరిగిపోతున్నాయని, నదులు ఎండిపోతున్నాయని ఆయన చెప్పారు. గుజరాత్‌ ‌కెవడియాలో ఐక్యరాజ్య సమితి జనరల్‌ ‌సెక్రటరీ అంటోనియా గుటేరస్‌ ‌తో కలిసి…

దిల్లీలో బాణాసంచా నిషేధం

అత్యవసర విచారణకు హైకోర్టు నిరాకరణ దేశ రాజధాని దిల్లీలో బాణాసంచా నిషేధంపై దాఖలైన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలన్న డిమాండ్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ’ఈ సమయంలో ప్రజలను స్వచ్ఛమైన గాలిని పీల్చుకోనివ్వండి. వారి డబ్బును స్వీట్ల కోసం ఖర్చు పెట్టనివ్వండి’ అని వ్యాఖ్యానించింది. వచ్చే ఏడాది జనవరి…

కాంగ్రెస్‌కు రెండో దళిత అధ్యక్షుడు

దేశంలోనే అతి పురాతనమైన కాంగ్రెస్‌ ‌పార్టీకి 24 ఏండ్ల తర్వాత కొత్త అధ్యక్షుడు వచ్చారు. బ్యాలెట్‌ ‌పద్ధతిలో జరిగిన ఈ ఎన్నికల్లో శశిథరూర్‌పై మల్లికార్జున్‌ ‌ఖర్గే దాదాపు 7000 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఖర్గేకు 7897 ఓట్లు లభించగా.. థరూర్‌కు కేవలం 1072 ఓట్లు వచ్చాయి. 416 ఓట్లు తిరస్కరణకు గురయ్యాయి. కొత్తగా ఎన్నికైన…