Category ఎడిటోరియల్

కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి..!

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు, ఆహార భద్రతకు వెన్నెముకగా నిలుస్తున్నది వ్యవసాయం  కానీ, వ్యవసాయం  చేస్తున్న  రైతులో మెజారిటీ  “కౌలు రైతులు” మాత్రం నేటికీ అక్షరాలా “అదృశ్య సాగుదారులు”గానే మిగిలిపోయారు. రాష్ట్రంలో దాదాపు 22 లక్షలకు పైగా ఉన్న కౌలు రైతులు (మొత్తం సాగుదారులలో 36 శాతం) నేలతల్లిని నమ్ముకుని చెమటోడుస్తున్నా, ప్రభుత్వ రికార్డుల్లో మాత్రం వారి…

ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం

government schools, education inequality, student welfare, public education, policy failure

రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న లక్షలాది మంది విద్యార్థులకు ప్రతి విద్యా సంవత్సర ప్రారంభంలో యూనిఫాంలు,షూస్, పాఠ్య సహాయక కిట్లు, చార్ట్స్, మ్యాప్స్ వంటి అవసరమైన వస్తువులు సమయానికి అందించడం ఒక ప్రాథమిక బాధ్యత. అయితే 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన టెండర్ల ప్రక్రియలో చోటుచేసుకున్న వివాదాలు, ఆలస్యాలు, నిర్లక్ష్యాలు  ఈ బాధ్యతపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.…

మళ్ళీ యుద్ధ మేఘాలు… ఆర్థిక తుఫాను?

   ప్రపంచ రాజకీయ వేదికపై మళ్లీ ఉద్రిక్తతలు ఉధృతమవుతున్నాయి. ఇస్లామాబాద్‌లో జరిగిన శాంతి చర్చలు విఫలమవడంతో అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ యుద్ధ దిశగా మళ్లుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన కాల్పుల విరమణ ప్రపంచానికి తాత్కాలిక ఉపశమనం ఇచ్చినప్పటికీ, ఆ ఉపశమనం స్వల్పకాలమే ..! ఇప్పుడు పరిస్థితి మరింత క్లిష్టంగా మారి, దాని ప్రభావం…

దేశాల ఆర్థిక పరిపుష్టికి అసలైన రహదారి నౌకాయానం

జీవకోటి మనుగడకు నీరు ప్రాణాధారం , ఆధునిక ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సముద్ర నౌకాయానం అంతే  కీలకమైన జీవనాధారం . భూగోళం మీద ఒక జీవి జీవించాలంటే జలం అవసరం, అలాగే ఒక దేశం ఆర్థికంగా పరిపుష్టి చెందాలన్నా, పౌరుల అవసరాలు తీరాలన్నా అంతర్జాతీయ వర్తక వాణిజ్యాలు సజావుగా సాగాలి. దేశం ఎంత స్వీయ సమృద్ధి…

అధిక ఉష్ణోగ్రతలు.. జాగ్రత్తలు

ఏప్రిల్ ఆరంభం నుండే రాష్ట్రంలో  భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉదయం 7 గంటల నుండే ఎండ తీవ్రత మొదలై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతోంది. అనేక జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలు  దాటుతుండటంతో ప్రజలు ఇళ్ల నుండి బయటకు రావడానికి జంకుతున్నారు. రాష్ట్రంలో దాదాపు 20 జిల్లా ల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడంతో, హైదరాబాద్ వాతావరణ…

పాకిస్తాన్ కు అభినందనలు ..!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మంగళవారం ఇరాన్ ను ఉద్దేశిస్తూ “ఒక నాగరికత పూర్తిగా అంతరించిపోతుంది” అని చేసిన బెదిరింపు ప్రకటన ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనాన్ని సృష్టించింది. ఒక పురాతన సంస్కృతిని, దేశాన్ని నాశనం చేస్తామనే ఇటువంటి హెచ్చరికలు మానవతావాదులను, చరిత్రకారులను తీవ్ర ఆందోళనకు గురి చేశాయి. మంగళవారం రాత్రి మొత్తం ..భారతీయ కాలమానం ప్రకారం..…

ట్రంప్ వాచాల, చపల వైఖరితో అమెరికా తిప్పలు!!

నోబెల్ శాంతి పురస్కారం కోసం తహతహలాడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్   సోమవారం ‘ట్రూత్’ సామాజిక మాధ్యమం ద్వారా     “ఈ రాత్రి ఒక మొత్తం నాగరికత అంతమైపోతుంది, అది మళ్ళీ ఎప్పటికీ తిరిగి రాదు,” అనీ   అయితే ఈ దాడులను నివారించడానికి “బహుశా ఏదైనా అద్భుతమైన విప్లవాత్మక మార్పు జరగవొచ్చు” అని తాను ఆశిస్తున్నట్లు…

ఐదూళ్ల రాజకీయం!

Five Khammam Villages Merged into Andhra Pradesh During Bifurcation: A Lingering Regional Issue

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సందర్భంగా నాటి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఐదు గ్రామాలు-పురుషోత్తపట్నం, గుండాల, ఏటపాక, కన్నాయిగూడెం, పిచుకలపాడు- నవ్యాంధ్రప్రదేశ్‌లో కలిపేశారు. ఈ ఐదు గ్రామాలను తెలంగాణలో కలపాలన్న డిమాండ్ పెరుగుతుండటం తాజా పరిణామం. ఈ గ్రామాలను తమకు తిరిగి అప్పగించాలని తెలంగాణ కోరడానికి కొన్ని ప్రధాన కారణాలున్నాయి. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర…

బీఆర్ఎస్‌కు ఊరట!

ఇప్పటివరకు కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తూ వచ్చిన క్యాతనపల్లి, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలు బీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్లడం తాజా పరిణామం. ఇప్పటికే 80 మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న కాంగ్రెస్‌కు ఈ రెండు కోల్పోవడం వల్ల కలిగే నష్టం ఏమీ లేకపోయినప్పటికీ, వరుస ఓటములు, ఫిరాయింపులు, కాంగ్రెస్ ఆకర్షణ రాజకీయాలతో వరుస దెబ్బలు తింటున్న బీఆర్ఎస్‌కు ఈ…