Category ఎడిటోరియల్

పాకిస్తాన్ కు అభినందనలు ..!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మంగళవారం ఇరాన్ ను ఉద్దేశిస్తూ “ఒక నాగరికత పూర్తిగా అంతరించిపోతుంది” అని చేసిన బెదిరింపు ప్రకటన ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనాన్ని సృష్టించింది. ఒక పురాతన సంస్కృతిని, దేశాన్ని నాశనం చేస్తామనే ఇటువంటి హెచ్చరికలు మానవతావాదులను, చరిత్రకారులను తీవ్ర ఆందోళనకు గురి చేశాయి. మంగళవారం రాత్రి మొత్తం ..భారతీయ కాలమానం ప్రకారం..…

ట్రంప్ వాచాల, చపల వైఖరితో అమెరికా తిప్పలు!!

నోబెల్ శాంతి పురస్కారం కోసం తహతహలాడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్   సోమవారం ‘ట్రూత్’ సామాజిక మాధ్యమం ద్వారా     “ఈ రాత్రి ఒక మొత్తం నాగరికత అంతమైపోతుంది, అది మళ్ళీ ఎప్పటికీ తిరిగి రాదు,” అనీ   అయితే ఈ దాడులను నివారించడానికి “బహుశా ఏదైనా అద్భుతమైన విప్లవాత్మక మార్పు జరగవొచ్చు” అని తాను ఆశిస్తున్నట్లు…

ఐదూళ్ల రాజకీయం!

Five Khammam Villages Merged into Andhra Pradesh During Bifurcation: A Lingering Regional Issue

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సందర్భంగా నాటి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఐదు గ్రామాలు-పురుషోత్తపట్నం, గుండాల, ఏటపాక, కన్నాయిగూడెం, పిచుకలపాడు- నవ్యాంధ్రప్రదేశ్‌లో కలిపేశారు. ఈ ఐదు గ్రామాలను తెలంగాణలో కలపాలన్న డిమాండ్ పెరుగుతుండటం తాజా పరిణామం. ఈ గ్రామాలను తమకు తిరిగి అప్పగించాలని తెలంగాణ కోరడానికి కొన్ని ప్రధాన కారణాలున్నాయి. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర…

బీఆర్ఎస్‌కు ఊరట!

ఇప్పటివరకు కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తూ వచ్చిన క్యాతనపల్లి, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలు బీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్లడం తాజా పరిణామం. ఇప్పటికే 80 మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న కాంగ్రెస్‌కు ఈ రెండు కోల్పోవడం వల్ల కలిగే నష్టం ఏమీ లేకపోయినప్పటికీ, వరుస ఓటములు, ఫిరాయింపులు, కాంగ్రెస్ ఆకర్షణ రాజకీయాలతో వరుస దెబ్బలు తింటున్న బీఆర్ఎస్‌కు ఈ…

అయిదూళ్ళిచ్చిన చాలును..!

ఆంధ్రప్రదేశ్‌లో కల్పిన అయిదూళ్ళను తిరిగి తెలంగాణరాష్ట్రంలో కలపాలన్న డిమాండ్‌ ‌మరోసారి పార్లమెంటు వేదికగా తెలంగాణ వినిపించింది. రాజ్యసభలో ఏపీ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు-2026 పై చర్చ జరుగుతున్న సందర్భంగా బీఆర్‌ఎస్‌ ‌పార్టీకి చెందిన వద్దిరాజు రవిచంద్ర మరోసారి ఈ ప్రస్తావనను లేవనెత్తారు. రెండు తెలుగురాష్ట్రాలు విడిపోయి నేటికి దాదాపు పన్నెండున్నర ఏండ్లు గడుస్తున్న ఈ విషయాన్ని…

గ్యాస్ కొరతతో ఆటో డ్రైవర్ల బతుకులు ఆగమాగం!

మధ్యప్రాచ్య సంక్షోభం కారణంగా తెలంగాణలో ఆటో ఎల్‌పీజీ కొరత తీవ్రమైంది. దీని ప్రభావం రాష్ట్రంలోని లక్షమంది ఎల్‌పీజీ ఆటోడ్రైవర్ల జీవనభృతిపై ప్రత్యక్ష ప్రతికూల ప్రభావం పడటంతో వారు తీవ్ర అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో వీరు ఆందో ళనలకు దిగడం తాజా పరిణామం. రాష్ట్రంలో రోజువారీ ఎల్‌పీజీ డిమాండ్ 202 మెట్రిక్ టన్నులుండగా…

గాడి తప్పుతున్న అసెంబ్లీ సమావేశాలు !

రాష్ట్ర  అసెంబ్లీలో దూషణల పర్వం పరాకాష్ట దశను కూడా దాటి పోవడంతో తామెన్నుకున్న నాయకుల వ్యవహారశైలిని తెలంగాణ సమాజం యేవగించుకుంటోంది! బ‌డ్జెట్ సమావేశాల ప్రారంభంలో సభలో చర్చలు సజావుగా విషయావగాహనతో జరిగాయని భావిస్తున్నా, ఆదివారం శాసనసభలో జరిగిన సంఘటనలు, సభ్యుల మధ్య జరిగిన సంభాషణల తీరు సభ్య సమాజం తలదించుకునేదిగా ఉందనడంలో ఎంత మాత్రం సందేహం…

ప్రపంచం ముంగిట్లో యుద్ధ ప్రమాదం

The danger of war looms large over the world

ప్రస్తుత పశ్చిమాసియా పరిణామాలు ప్రపంచాన్ని మూడవ ప్రపంచ యుద్ధం అంచున నిలబెట్టాయి. కువైట్ విమానాశ్రయంపై జరిగిన దాడులు, దానికి ప్రతిస్పందనగా ఇరాన్ అణు కేంద్రాలపై దాడులు చేస్తామన్న అమెరికా హెచ్చరికలు కేవలం ప్రాంతీయ అస్థిరతకు మాత్రమే కాదు, గ్లోబల్ ఎకానమీ మరియు మానవత్వానికే పెను సవాలుగా మారాయి. పశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్) మరోసారి అగ్నిగుండంగా మారింది.…

మార్చ్ , 2026

2026 మార్చ్ నెల లో ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్నాయి. గల్ఫ్ ప్రాంతంలో అమెరికా మిత్ర దేశాల పై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడుతుంది. చమురు కోసం గల్ఫ్ దేశాల పై ఆధారపడ్డ మన దేశం గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నది. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా  ఇదే నెలలో దేశంలో…