Category ఎడిటోరియల్

పశ్చిమ ఆసియా పై మళ్లీ యుద్ధ మేఘాలు…

West Asia Conflict, Geopolitics, Middle East Tensions, International Relations, Global Security

పశ్చిమ ఆసియా ప్రాంతం మరోసారి ఉద్రిక్తతల అగ్నికుండంగా మారుతోంది. శాంతి చర్చలు జరుగుతున్నాయనే సంకేతాలు వెలువడుతుండగానే యుద్ధ వాతావరణం తిరిగి ముదురడం ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో శాంతి ఒప్పందం సాధ్యమవుతుందని ఆశాభావం వ్యక్తం చేసిన కొద్ది రోజులకే పరిస్థితి మళ్లీ “కైనెటిక్” దశకు చేరుకుంది. అంటే ప్రత్యక్ష సాయుధ…

ఆలస్యంగా బిజెపి రైతన్న పోరుబాట

ఆలస్యంగానైనా బిజెపి రైతన్నలకోసం పోరుబాట పట్టింది. రైతు గోస.. బిజెపి భరోసా పేరున మూడు రోజుల కార్యక్రమాన్ని చేపట్టింది. ఇవ్వాల్టితో మూడవ రోజు కార్యక్రమం ముగియనుంది. గత రెండు నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులు హరిగోస పడుతున్న  విషయం తెలిసిందే. కోసి, కొనుగోలు కేంద్రాల్లో కుప్పలుపోసిన ధాన్యాన్ని కొనుగోలుచేసే విషయంలో జరుగుతున్న ఆలస్యానికి రైతాంగం అనేక ఇబ్బందులను…

అసమర్ధుని దుర్మద విజృంభణ!

53 .యంయస్ ఆచార్య ఘాటైన సంపాదకీయం వరంగల్‌ వాణి తేది: 22-4-1986  ఆరునూరైనా సభ్యసమాజం అసహ్యించుకున్నా, పాకిస్తాన్‌ను కుత్తుకబంటిగా సాయుధం చేయటానికే అమెరికా నిశ్చయించుకున్నది. 300 కోట్ల డాలర్ల విలువ చేసే ఆధునిక యుద్ధ పరికరాల్ని అత్యంతాధునిక యుద్ధ విమానాలుగా ఎంచబడే ఎఫ్‌-16 విమానాల్ని అమెరికా పాకిస్తాన్‌కు అందచేయటం జరుగుతుందని రీగన్‌ ప్రకటన వల్ల బోధపడుతుంది. …

నిశ్శబ్ద ద్రవ్యోల్బణ దాడి… అలవాటుపడిపోయిన ప్రజలు..?

దేశంలో సామాన్య ప్రజల జీవితాలను మెల్లగా, నిశ్శబ్దంగా మింగేస్తున్న అతిపెద్ద సంక్షోభం ఏదైనా ఉందంటే అది ద్రవ్యోల్బణమే. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ప్రజల జేబులను ఖాలీ చేస్తున్న ఈ సమస్య ఇప్పుడు రాజకీయ చర్చల్లోనూ, సామాజిక ఉద్యమాల్లోనూ ప్రాధాన్యత కోల్పోయింది. ఒకప్పుడు పెట్రోల్ ధరలు ఒక్క రూపాయి పెరిగినా దేశవ్యాప్తంగా నిరసనలు జరిగేవి. ఇప్పుడు…

ఆగమవుతున్న అన్నదాత.. ఆదుకోలేకపోతున్న ప్రభుత్వం

యాసంగి పంటను అమ్ముకోవడంలో అన్నదాతలు ఆగమాగమవుతున్నారు. వర్షాకాలం పంటకు సిద్దం కావాల్సిఉండగా ఇంకా కొనుగోలు కేంద్రాలవద్దనే వారి కాలం గడిచిపోతున్నది. వరికోతలు పూర్తిఅయి నెలలు కావస్తున్నా ఎక్కడ వేసిన కుప్పులు అక్కడే ఉంటున్నాయి. తమ ధాన్యం ఎప్పుడు కొనుగోలు అవుతుందో తెలియని పరిస్థితిలో వారు కొట్టుమిట్టాడుతున్నారు. ఇది ఏ ఒక్క ప్రాంతానికో జిల్లాకు పరిమితమైన సమస్యకాదు.…

భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ పాత్ర కీలకం

Telangana’s Role Is Crucial in India’s Digital Economy

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వేగంగా డిజిటలైజేషన్ వైపు దూసుకుపోతున్న ఈ కాలంలో, భారతదేశం ఒక విశేషమైన మార్పుకు నాంది పలికింది. కొన్ని సంవత్సరాల క్రితం వరకు నగదు ఆధారిత ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్‌, నేడు ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఎదగడం విశేషం. యూపీఐ చెల్లింపులు, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఆధార్‌,…

ఎబోలా హెచ్చరిక

ఆఫ్రికా దేశాలైన డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండాలలో మళ్లీ విజృంభిస్తున్న ఎబోలా వైరస్ ప్రపంచాన్ని మరోసారి ఆందోళనకు గురిచేస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యు హెచ్ఓ ) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనం గెబ్రెయెసుస్  మంగళవారం  వ్యక్తం చేసిన తీవ్ర ఆందోళన పరిస్థితి ఎంత ప్రమాదకరంగా మారుతోందో తెలియజేస్తోంది. ఇప్పటికే 130 మందికి పైగా…

పొదుపు గందగోళం

భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఒక విచిత్రమైన ద్వంద్వ పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఒకవైపు ద్రవ్యోల్బణం, రూపాయి పతనం, అంతర్జాతీయ మార్కెట్లలో అస్థిరత, పశ్చిమాసియా యుద్ధ ప్రభావం వంటి అంశాలు దేశాన్ని మితవ్యయ విధానాల వైపు నెడుతుంటే, మరోవైపు వినియోగ వ్యయం తగ్గిపోతే ఆర్థిక వ్యవస్థ మరింత మందగించే ప్రమాదం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో బ్రిటిష్ ఆర్థికవేత్త…

లోపించిన పోలీసు సంకల్పం ..!

దేశంలో చట్ట పాలన, ప్రజాస్వామ్యం, రాజ్యాంగబద్ధ పరిపాలన గురించి అధికార వర్గాలు గొప్పలు చెప్పుకునే ప్రతి సందర్భంలోనూ ఒక ప్రాథమిక ప్రశ్న మళ్లీ మళ్లీ ముందుకొస్తున్నది.. “చట్టం నిజంగా అందరికీ సమానంగా అమలవుతోందా?” ముఖ్యంగా అధికారంలో ఉన్న వారికి సంబంధించిన కేసుల్లో విచారణ తీరు, అరెస్టుల ఆలస్యం, పోలీసుల ప్రవర్తన, రాజకీయ జోక్యం వంటి అంశాలు ప్రజల్లో…