Category ఎడిటోరియల్

ట్రిబ్యునల్స్ కోర్టులతో నీటి వివాదాలు పరిష్కారమౌతాయా?

“తీర్పులు ఎట్లు వచ్చినా ఎవరో ఒకరు కోర్టులను ఆశ్రయించితే ఇంతే సంగతులు. కోర్టుల్లో కేసు ఓడిన వాడు కోర్టు దగ్గరనే ఏడ్చితే గెలుపొందిన వాడు ఇంటికి వచ్చి ఏడ్చినట్లు. అందుకు భిన్నంగా రెండు రాష్ట్రాలు ఇచ్చి పుచ్చుకొనే ధోరణిలో సామరస్యంగా వ్యవహరించడం ఉత్తమం. కోర్టులు ట్రిబ్యునల్ తీర్పులు వలన ప్రయోజనం శూన్యం. ఇది అనంతంగా సాగుతూనే…

‘వై-ఫై ‘ నుంచి ‘లై-ఫై ‘ కి సాంకేతిక విప్ల‌వ ప్ర‌స్థానం!!

ఇప్ప‌టివ‌ర‌కు మ‌న‌కు ‘వై-ఫై ‘ బాగా తెలుసు. వై-పై రేడియో వేవ్‌ల ఆధారంగా ప‌నిచేస్తుంది. మ‌న‌దేశంలో ఇప్పుడిప్పుడే ‘లై-ఫై ‘ పేరుతో స‌రికొత్త టెక్నాల‌జీ అందుబాటులోకి వొస్తోంది. ఎల్ ఈడీ బ‌ల్బ్ ల‌లోని దృశ్య కాంతి ఆధారంగా ప‌నిచేయ‌డం దీని ప్ర‌త్యేక‌త‌! ప్ర‌స్తుతం దీన్ని ,మిలిట‌రీ హాస్పిట‌ల్స్, హై సెక్యూరిటీ జోన్ల‌లో వాడుతున్నారు. లై-ఫై టెక్నాలజీ…

యూరియా కొరత: కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న యూరియా కొరత రైతాంగాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఖరీఫ్‌ సాగు ప్రారంభమైన ఈ సమయంలో పంటలకు అత్యంత కీలకమైన యూరియా అందుబాటులో లేక రైతులు ఎరువుల దుకాణాల వద్ద క్యూలలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పంటల పెరుగుదల దశలో సరైన సమయంలో యూరియా అందకపోతే దిగుబడులు దెబ్బతినే ప్రమాదం ఉంది.…

శాంతి ఒప్పందానికి ఇజ్రాయిల్ గండం!

Growing U.S.–Israel Rifts Are Handing Iran a Diplomatic Advantage

అమెరికా-ఇరాన్‌ల మ‌ధ్య శాంతి ఒప్పందం కుదిరింద‌న్న ప్ర‌పంచ దేశాల ఆనందం లెబ‌నాన్‌పై ఇజ్రాయిల్ దాడుల‌తో ఒక్క‌సారిగా ఆవిరైపోయింది.  ఇజ్రాయిల్ వైఖ‌రితో తానీ ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపేస్తున్న‌ట్టు ఇరాన్ ప్ర‌క‌టించ‌డంతో మ‌ళ్లీ స‌మ‌స్య మొద‌టికొచ్చిన‌ట్ల‌యింది. ఇజ్రాయిల్‌ను క‌ట్ట‌డి చేయ‌డంలో ట్రంప్ యంత్రాంగం విఫ‌లం కావ‌డ‌మే తానీ నిర్ణ‌యం తీసుకోవ‌డానికి కార‌ణ‌మ‌ని ఇరాన్ స్ప‌ష్టం చేయ‌డంతో అమెరికా ప‌రిస్థితి…

ముంచుకొస్తున్న ఎల్‌నినో ముప్పు!

భ‌య‌ప‌డుతున్న‌ట్టుగానే ఎల్ నినో ప్రభావం ప్రారంభమైంది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం (ఐఎన్‌సీఓఐఎస్‌) నివేదికల ప్రకారం, పసిఫిక్ మహాసముద్రంలో ఎల్ నినో పరిస్థితులు మొద‌ల‌వ‌డ‌మే ఇందుకు కార‌ణమ‌ని, దీని ప్రభావం వ‌ల్ల రాబోయే నైరుతి రుతుపవనాల కాలంపై తీవ్రంగా పడనుందని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చ‌రిస్తున్న నేప‌థ్యంలో ప్రభుత్వం స‌మీక్ష‌ల‌తో…

గాసిప్‌ల‌కూ ఒక హ‌ద్దుండాలి!

 “నిప్పు లేనిదే పొగ రాదు” అనే సామెత ఉన్నప్పటికీ, ప్రస్తుత డిజిటల్ యుగంలో “పొగ సృష్టించి, నిప్పు అంటుకునేలా చేయడం” ఒక పెద్ద వ్యాపారంగా, రాజకీయ వ్యూహంగా మారింది. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో  బీఆర్‌ఎస్ సీనియర్ నేత టి. హరీశ్ రావు లేదా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని  బిజెపి తమవైపు ఆకర్షిస్తోందని, వారికి ముఖ్యమంత్రి పదవి…

“ఫుడ్ వర్సెస్ ఫ్యూయల్..”

 సరిగ్గా సంవత్సరం క్రితం   జూన్ 4 న  గద్వాల జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ నియోజకవర్గంలోని రాజోలి మండల పరిధిలో పెద్ద ధన్వాడ గ్రామంలో నిర్మించ తలపెట్టిన ఇథనాల్ ఫ్యాక్టరీ  నిర్మాణం పై 12 గ్రామాల ప్రజలు భగ్గుమన్నారు. ఆ రోజు  ఉదయం ఒక్కసారిగా ఫ్యాక్టరీ నిర్మాణ స్థలానికి పెద్ద   ధన్వాడ  తో పాటు 11 గ్రామాల ప్రజలు, రైతులు పెద్ద…

వర్షం కోసం ఎదురుచూపులు…ఎల్‌నినో ప్రభావం

దేశ రాజకీయాలు, అంతర్జాతీయ యుద్ధాలు, ఇంధన ధరల పెరుగుదల, పరీక్షల గందరగోళం వంటి అనేక పరిణామాల మధ్య గత కొన్ని వారాలుగా కోట్లాది మంది భారతీయులను ఉత్కంఠకు గురి చేస్తున్న  వార్తలు —నైరుతి రుతుపవనాల రాక..ఎల్ నినో ప్రభావం  . సాధారణ షెడ్యూల్ కంటే మూడు రోజులు ఆలస్యంగా జూన్ 4న దేశంలోకి ప్రవేశించిన నైరుతి…

వికేంద్రీకరణే పట్టణాభివృద్ధికి, ఉపాధి కల్పనకు మార్గం

భారతదేశం ప్రస్తుతం వేగంగా పట్టణీకరణ చెందుతున్న దేశాలలో ఒకటి. ఆర్థికాభివృద్ధి, పారిశ్రామికీకరణ, సేవారంగ విస్తరణ కారణంగా లక్షలాది మంది గ్రామాల నుండి పట్టణాలకు వలస వెళ్తున్నారు. అయితే ఈ పట్టణీకరణ ప్రణాళికాబద్ధంగా జరగకపోవడం వల్ల కొన్ని నగరాలపై అసహజమైన భారం పడుతోంది. ముఖ్యంగా దిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, పుణే వంటి నగరాలు జనాభా,…