Category ఎడిటోరియల్

25 వసంతాలు చూసిన బిఆర్‌ఎస్‌ ‌…!

25 years of BRS party

బిఆర్‌ఎస్‌ ‌పార్టీ తమ రజ తోత్సవ ముగింపు వేడుకలను సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుంది. ఊరూర బిఆర్‌ఎస్‌ ‌కార్యకర్తలు, నాయకులు పార్టీ జండాను ఎగురవేసి సంబరాలు జరుపుకున్నారు. పార్టీ అధినేత కేసిఆర్‌ ‌స్వయంగా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ కార్యవర్గ సభ్యులతో భవిష్యత్‌లో చేపట్టాల్సిన కార్యక్రమానికి దిశనిర్ధేశం చేశారు. ఈ 25 వసంతాల్లో పార్టీ…

పాడైపోయిన హైదరాబాద్

Hyderabad Records 28.5C Temperature Mild Weather Trend Observed

హైదరాబాద్ నగరంలో శుక్రవారం రాత్రి నమోదైన 28.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత, దేశంలోనే అత్యధిక రాత్రి ఉష్ణోగ్రతగా నిలవడం ఆందోళన కలిగించే అంశం. నగర జీవితం ఒకప్పుడు చల్లని సాయంత్రాలకు, ఆహ్లాదకరమైన రాత్రులకు మారుపేరుగా ఉండేది.  1960-70 ల మధ్య  హైదరాబాద్  స్వచ్ఛమైన గాలిని, ప్రశాంతమైన మనసును ప్రసాదించే నగరం. ఆధునికత తక్కువగా ఉన్నా, జీవన…

ఆత్మబలిదానం పరిష్కారం కాదు.. కార్మికులకు విన్నపం..!

తెలంగాణ రాష్ట్ర రవాణా రంగం నేడు ఒక విషాద ఛాయలో మునిగిపోయింది. అహోరాత్రులు ప్రజలను తమ గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ కార్మికుల జీవితాలు నేడు సందిగ్ధంలో పడ్డాయి. వరంగల్ జిల్లా నర్సంపేట డిపోకు చెందిన డ్రైవర్ కోల శంకర్ గౌడ్ మరణం కేవలం ఒక వ్యక్తి మరణం కాదు, అది వ్యవస్థలో పేరుకుపోయిన నిర్లక్ష్యానికి, నెరవేరని…

కమిషన్ లు కాలయాపనేన కోసమేనా  ..? 

కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలలో ఒకటి. తెలంగాణలో సాగునీటి విస్తరణ, రైతుల సంక్షేమం అనే లక్ష్యాలతో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు, కాలక్రమేణా రాజకీయ ఆరోపణలు, ఆర్థిక అవకతవకల అనుమానాలు, సాంకేతిక లోపాల చర్చలతో వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు ఇచ్చిన తాజా…

రాష్ట్రంలో వేడెక్కుతున్న రాజకీయాలు

Political Heat Rises in Telangana as Power Struggles Intensify

రాష్ట్రంలో  సోమవారం జరిగిన రెండు రాజకీయ పార్టీల బహిరంగ సభలు యుద్ధ వాతావరణాన్ని తలపించాయి. పబ్లిక్‌ ‌మీటింగ్‌లు కాస్తా ఎదురు దాడుల వేదికలుగా మారాయి.  విచిత్రమేమంటే ఈ రెండు సభలు నిర్వహించిన సమయం కూడా ఒకటే. మరో విచిత్రమేమంటే ఈ రెండు సమావేశాల్లో ప్రసంగించిన వారిలో ఒకరు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాగా, మరొకరు మాజీ…

మమతా బెనర్జీ లక్ష్యంగా మహిళా రిజర్వేషన్ బిల్లు

Mamata Banerjee Targets Women’s Reservation Bill, Flags Gaps in Representation

ప్రస్తుతం దేశంలో అయిదు రాష్ట్రాలకు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో అస్సాం , పాండిచ్చేరి మినహా మిగతా మూడు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో లేదు. ఎన్నికలు జరుగుతున్న కేరళం , తమిళనాడు, లో స్థానికంగా బలంగా ఉన్న ఎల్డీఎఫ్, డీఎంకే లతో పోటీ ఇచ్చే పరిస్థితి లేదు పశ్చిమ బెంగాల్ లో గత అసెంబ్లీ…

హై-స్పీడ్ రాజకీయ నాటకాలు

ఊహించినట్లే శుక్రవారం లోక్ సభలో  కేంద్రం ప్రవేశపెట్టిన  131వ రాజ్యాంగ సవరణ బిల్లు పార్లమెంట్ లో వీగిపోయింది. సభలో మెజార్టీ లేకపోయిన బీజేపీ, ఎన్డీయే పక్కా వ్యూహంతో సవరణ బిల్లులు తీసుకొచ్చింది . మూడు రోజుల ప్రత్యేక సమావేశాలు పెట్టి ఏప్రిల్‌ 16న మూడు బిల్లులు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. ఓడిపోతామని తెలిసి కూడా ఇండి కూటమి, కాంగ్రెస్‌…

తెలంగాణను బిజెపి ఎందుకు వ్యతిరేకిస్తున్నది..?

Why Is Bharatiya Janata Party Targeting Telangana

 రాష్ట్ర విభజన జరిగినప్పటి నుండీ  బిజెపి తెలంగాణను వ్యతిరేకిస్తూనే ఉంది. వ్యతిరేకత అన్నది తెలంగాణ ప్రజలపైనా లేక తెలంగాణ ప్రభుత్వాల పైనా అన్నది బిజెపినే స్పష్టంచేయాలి. తెలంగాణలో ఇప్పటివరకు రెండు పార్టీలు మారాయి. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రధానభూమిక నిర్వహించిన బి(టి)ఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్న దశాబ్ధకాలం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఎడముఖం పెడ ముఖంగా…

డీలిమిటేషన్.. సామాన్యుల జేబు కు కత్తెర 

భారతదేశంలో రాబోయే నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్ ) ప్రక్రియ కేవలం భౌగోళిక మార్పు పరిపాలనా సౌలభ్యం కోసం  మాత్రమే కాదు, అది దేశ ఖజానాపై పడే భారీ ఆర్థిక భారానికి సంబంధించిన అంశం కూడా. లోక్‌సభ సభ్యుల సంఖ్య ప్రస్తుతమున్న 543 నుండి సుమారు 848కి పెరిగే అవకాశం ఉండటంతో, ప్రజాధనం వినియోగంపై చర్చ మొదలైంది.…