Category ఎడిటోరియల్

ఉచిత పథకాల హామీ, అమలు పై మళ్ళీ చర్చ

ఎన్నికల సందర్భంగా వోట్ల కోసం రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచిత పథకాల  హామీలు .. వాటి అమలు  పై గత కొంత కాలంగా చర్చ జరుగుతున్నది. ఉచిత పథకాల హామీ అమలు ప్రభుత్వ ఖజానా పై భారీ భారం పడుతుందని కొందరు ఆర్థిక నిపుణుల అభిప్రాయం.. బ్యాంక్ ల నుండి దేశ జనాభాలో అతి స్వల్ప…

ఒంటరి పోరుకు బీజేపీ నిర్ణయం !!

తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఒంటరిగానే బరిలోకి దిగుతుందని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు చేసిన ప్రకటన తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో సరికొత్త చర్చకు తెరలేపింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నుండి నేటి వరకు బీజేపీ సొంతంగా బలపడటం కంటే మిత్రపక్షాలపైనే ఎక్కువగా ఆధారపడిందనేది కాదనలేని చారిత్రక సత్యం.…

పార్లమెంటుకు ముఖం చాటేస్తున్న ప్రధాన మంత్రి

కొనసాగుతున్న పార్లమెంట్ ఉభయ సభల వర్షాకాల సమావేశాల నిర్వహణ పాలకపక్షం ఎన్ డీ ఏ ను ఆత్మరక్షణ లో పడేస్తున్నది. లోక్ సభ స్పీకర్ ఏకపక్ష వైఖరి ..దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ …హోమ్ మంత్రి అమిత్ షా సమావేశాలకు హాజరు కాకుండా ముఖం చాటేయడం తీవ్ర విమర్శలకు దారి తీస్తున్నది . సీనియర్…

“క్యా బొల్తీ పబ్లిక్…”

CJP Party, CJP Party Kya Bolti Public, Public Opinion, Indian Politics, Political Analysis

దేశ రాజకీయాల్లో కొత్త తరహా ప్రజా స్పందనకు నాంది పలుకుతూ అభిజీత్ దిప్కే స్థాపించిన ‘కాక్‌రోచ్ జనతా పార్టీ (CJP)’ రాజకీయ పార్టీగా కాకుండా ప్రజా ఒత్తిడి వేదికగా కొనసాగుతామని ప్రకటించడం, అనంతరం ‘క్యా బోల్తీ పబ్లిక్’ పేరుతో దేశవ్యాప్త ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించాలనుకోవడం ఒక ఆసక్తికర పరిణామం. ప్రజల అసలు సమస్యలను నేరుగా వినడం, వాటిని ప్రభుత్వాల ముందుంచడం…

నీళ్ళ కోసం చంద్రబాబు కుట్రలు ..!

ఈ నెల 18న జరగనున్న జీఆర్ఎంబీ  సమావేశ అజెండాలో తెలంగాణకు దక్కిన 7 ప్రాజెక్టుల అనుమతుల పునఃసమీక్షను చేర్చడం రాష్ట్ర ప్రయోజనాలకు పెను ముప్పు. ఏపీ కుట్రల పట్ల రాష్ట్ర  సర్కార్ మౌనం వహించడం చేతకానితనానికి నిదర్శనం. తెలంగాణ నీటి హక్కులను తాకట్టు పెడుతున్న కాంగ్రెస్ వైఖరిపై తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నది . గోదావ‌రి యాజ‌మాన్య…

రాష్ట్ర రాజ‌కీయాల్లో క్షుద్ర పూజల లొల్లి!

తెలంగాణ సమాజం నానాటికీ హేతుబద్ధత వైపు, శాస్త్రీయ ఆలోచనా విధానం వైపు అడుగులు వేస్తుంటే… రాష్ట్రాన్ని శాసించే రాజకీయ శక్తులు మాత్రం క్షుద్రపూజలు, తాంత్రిక క్రతువుల చుట్టూ తిరగడం అత్యంత విచారకరం. నిన్న మొన్నటి వరకు కేవలం వ్యక్తిగత విమర్శలు, విధానపరమైన సవాళ్లతో సాగిన కాంగ్రెస్-బీఆర్ఎస్ రాజకీయం, ఇప్పుడు చేతబడులు, నిమ్మకాయల స్థాయికి దిగజారడం ప్రజాస్వామ్యానికే…

బ్యాలెట్‌ను క‌దిలించిన దిల్లీ నిరసనలు

భారత రాజకీయ ముఖచిత్రంలో వెల్లడైన మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు కేవలం సీట్ల మార్పిడి మాత్రమే కాదు, రాబోయే సార్వత్రిక ఎన్నికల దిశను మార్చే ఒక బలమైన రాజకీయ సంకేతం . బీహార్  బాంకీపూర్, గుజరాత్‌ మాంజల్పూర్,  మధ్యప్రదేశ్  దతియా నియోజకవర్గాల వోటర్లు ఇచ్చిన తీర్పు జాతీయ పార్టీల అహంకారానికి గట్టి హెచ్చరిక…

కాంగ్రెస్ లో ‘2034’ పంచాయితీ!

తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమీకరణాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికరమైన మలుపు తిరిగాయి. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పదేపదే చేస్తున్న “2034 వరకు నేనే సీఎం” అనే ప్రకటనలు కేవలం రాజకీయ నినాదాలు కావు. అవి పార్టీలోని పాత వ్యవస్థపై ఆయన సాధిస్తున్న పట్టుకు నిదర్శనం. దశాబ్దాలుగా గ్రూపు రాజకీయాలకు, అంతర్గత కలహాలకు…

ఆస్తుల వివాదం లో ఆంధ్ర పిడి వాదన

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి పన్నెండేళ్లు గడుస్తున్నా, 2014 పునర్వ్యవస్థీకరణ చట్టం నాటి సమస్యలు నేటికీ తెలుగు రాజకీయాలను వెంటాడుతూనే ఉన్నాయి. హైదరాబాద్‌లోని వేల కోట్ల విలువైన 589 ప్రభుత్వ భవనాల అప్పగింతపై నెలకొన్న వివాదం.. రాష్ట్రాల మధ్య సత్సంబంధాలకు పెద్ద అడ్డంకిగా మారింది. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌కు ఉన్న పదేళ్ల గడువు ముగిసిపోయినప్పటికీ, ఈ…