Category ముఖ్యాంశాలు

ఆర్‌డీఎస్ ఆధునికీకరణ వేగం పెంచుతాం

– తుంగభద్ర జలాలపై రాష్ట్ర హక్కులను కాపాడతాం – తుమ్మిళ్ల రెండో దశ పనులను వేగవంతం చేస్తాం – ఆర్‌డీఎస్ ఆయకట్టు రైతుల ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం – మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 22: రాజోలిబండ డైవర్షన్ స్కీమ్(ఆర్‌డీఎస్) ఆధునికీకరణ పనులను ఆలస్యం చేయకుండా వేగవంతంగా పూర్తి చేయాలని…

భూమి సంగ‌తి అడిగితే ఎస్బీఐపై పగబట్టారు

– రాయదుర్గం భూమల వేలంపై ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్ మహబూబ్ నగర్, ప్రజాతంత్ర, జూన్ 22: హైదరాబాద్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ)కు అప్పటి ప్రభుత్వం ఎకరం భూమి చ్చిందని, అయితే రేవంత్ రెడ్డి బ్యాంక్ కు ఇచ్చిన భూమిని అమ్మేసిండని మాజీ మంత్రి, డిప్యూటీ ప్లోర్ లీడర్ హరీష్ రావు మండి…

వర్షాకాలంలో ప్రజల భద్రతే ప్రాధాన్యం

– అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేయాలి – నష్టం జరిగిన 24 గంటల్లోపు పూర్తి నివేదికలు సమర్పించాలి – రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 22 : వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా రహదారి రవాణా వ్యవస్థను నిరంతరం కొనసాగించడంతోపాటు వరదల వల్ల రహదారులు, వంతెనలు, కల్వర్టులు వంటి మౌలిక సదుపాయాలకు…

 30న రైతు ఆశీర్వాద సభ.. సీఎం హాజరు

– రెండు ల‌క్ష‌ల మందితో బ‌హిరంగ స‌భ‌ – రాష్ట్ర వ్యాప్తంగా రైతు భ‌రోసా నిధులు విడుద‌ల‌ – డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌ చింతకాని/ఖమ్మం, ప్రజాతంత్ర, జూన్ 22 :  రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులను ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చేతుల మీదుగా విడుదల చేసేందుకు ఈ…

భువనగిరి కోటకు పూర్వ వైభవం

– టూరిజం సర్క్యూట్‌ ఏర్పాటు చేస్తాం – రోప్‌వే నిర్మించే అంశాన్ని పరిశీలించిన మంత్రి జూపల్లి యాదాద్రి భువనగిరి,ప్రజాతంత్ర,జూన్‌22:‌చరిత్ర కలిగిన పురాతన భువనగిరి ఖిల్లాకు పూర్వవైభవం తీసుకొస్తామని టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. దీనికి పర్యాటక శోభ కల్పిస్తామని అన్నారు.  సోమవారం ఉదయం భువనగిరి ఖిల్లా పైకి రోప్‌ ‌వే నిర్మించే స్థలాన్ని…

యూరియా దొర‌క్క రైతులకు ఇక్క‌ట్లు

– బీఆర్ నేత హ‌రీష్‌రావుకు రైతుల‌ మొర‌ క‌డ్తాల్(అచ్చంపేట‌), ప్ర‌జాతంత్ర‌, జూన్ 22: ఆన్‌లైన్ బుకింగ్ పేరుతో యూరియా దొరకక బ్లాక్‌లో కొంటున్నామని, కరెంటు ఎప్పుడు వస్తుందో తెలియక రేవంత్ పాలనలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని క‌డ్తాల్‌లో రైతులు మాజీ మంత్రి హ‌రీష్‌రావుకు సోమ‌వారం మొర‌పెట్టుకున్నారు. కొనుగోళ్లలో తరుగు, ఆగిపోయిన పాల బిల్లులతో అరిగోస పడుతున్నామని..…

ఇంటింటికే చేరుతున్న ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాలు

భట్టి విక్రమార్క

మ‌హిళా కాంగ్రెస్ నేత‌లు విస్తృతంగా ప్ర‌చారం చేయాలి మ‌హిళ‌ల‌కు స‌మానావ‌కాశాలు పార్టీకోసం శ్ర‌మించిన మ‌హిళా నేత‌ల‌కు అండ‌ డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌ ఖ‌మ్మం, ప్ర‌జాతంత్ర‌, జూన్ 22: రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న విప్లవాత్మక సంక్షేమ పథకాల లబ్ధి ప్రతి ఇంటికీ చేరుతోందని, ఈ అద్భుత ప్రగతిని మహిళా కాంగ్రెస్ శ్రేణులు ఇంటింటికీ…

మ‌రింత వేగంగా ‘సాదాబైనామా’ల ప‌రిష్కారం

– ప్ర‌తి మండ‌లంలో ఇంటిగ్రేటెడ్ భూభారతి అమలుకు యోచ‌న – ఏడాది కాలంలో 3.65 లక్షల పాస్‌బుక్‌ల జారీ – రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి  హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జూన్ 22: రైతు భూమికి చట్టబద్ధమైన రక్షణ, స్పష్టమైన హక్కులు కల్పించడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రెవెన్యూ, హౌసింగ్, సమాచార- పౌరసంబంధాల శాఖ మంత్రి…

అన్ని వ‌స‌తుల‌తో ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌ను అభివృద్ధి చేయండి…

IAF

కార్గో.. ఎంఆర్‌వో వ‌స‌తులు క‌ల్పించాలి హ్యాంగర్ ఏర్పాటుకు అత్యంత అనుకూలం దేవ‌ర‌క‌ద్ర‌లో డీఆర్‌డీవో ప్రాజెక్టు మంజూరు చేయండి ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విన‌తి గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్టుకు భూములు బ‌ద‌లాయించినందుకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన సీఎం దిల్లీ, జూన్​ 22 : భార‌త వాయు సేన (IAF) ఆధ్వ‌ర్యంలో నిర్మించ‌నున్న…