Category ముఖ్యాంశాలు

కాంగ్రెస్ గూండా రాజ్యం

– పోలీసుల అండ‌తో కిడ్నాప్‌లు – ప్ర‌జా తీర్పును ప్ర‌భుత్వం గౌర‌వించాలి – ఛైర్మ‌న్ల ఎన్నిక‌లో మంత్రుల  ప్ర‌మేయం – కేటీఆర్ ధ్వ‌జం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 16: వివిధ మున్సిపాలిటీల్లో జరుగుతున్న ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికల సందర్భంగా అధికార కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న అప్రజాస్వామిక, అరాచక విధానాలను బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టి.రామారావు…

రాష్ట్రాల అభివృద్ధిపై కేంద్రం వివక్ష

– పొలిటికల్ సైన్స్ జాతీయ సదస్సులో ప్రొఫెసర్ కోదండరాం కాళోజీ జంక్షన్, హనుమకొండ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 16 : రాష్ట్రాల నుంచి ఆదాయాన్ని పొందుతున్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల అభివృద్ధిపై నిర్లక్ష్యం, వివక్ష వహిస్తున్నదని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు. కాకతీయ విశ్వవిద్యాలయంలోని సెనేట్ హాల్లో పొలిటికల్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో పాపులిస్ట్ పాలసీస్ ఇన్…

న‌లుగురు మంత్రులున్నా ఫ‌లితం లేదు

– చేజారిన క‌రీంన‌గ‌ర్ కార్పొరేష‌న్‌ – అతి విశ్వాస‌మే కొంప ముంచిందా? – క‌రీంన‌గ‌ర్‌లో బ‌లం లేని పొన్నం ప్ర‌భాక‌ర్‌ – ఫ‌లించిన బండి సంజ‌య్ చాణ‌క్యం (ప్ర‌జాతంత్ర‌, క‌రీంన‌గ‌ర్‌) కరీంనగర్ నగరపాలక సంస్థ (ఎంసీకే) ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. 66 డివిజన్లు ఉన్న ఈ కీలకమైన…

హంగ్‌ ‌మున్సిపాలిటీల్లో చిత్ర విచిత్రాలు

– చైర్మన్ పదవుల్లో స్వతంత్రులు – కొన్ని మున్సిపాలిటీల్లో వీరే కింగ్ మేకర్లు – 11చోట్ల ఉద్రిక్తతల మధ్య ఎన్నికలు వాయిదా – కాంగ్రెస్ అప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తోందని విపక్షాల ధ్వజం – బద్ధశత్రువుల మధ్య కుదిరిన‌స్నేహం                            …

రేవంత్.. మీ ఆట నేను ముగిస్తా

– కంటికి కనిపించని కుట్రలెన్నో చేశారు – బండి రాజకీయం ముందు అవి పటాపంచలు – కొందరు ఇది రాజకీయం అని హేళన చేశారు – మీ మధ్య జరిగిన చీకటి ఒప్పందాలేమిటి? – 6 గ్యారంటీల అమలుపై పోరాడుతూనే ఉంటాం – కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 16: కరీంనగర్…

కొత్తగూడెంలో సీపీఐకి మేయర్ పదవి

– కాంగ్రెస్‌కు డిప్యూటీ మేయర్ పదవి – ఎన్నికకు బీఆర్ఎస్ గైర్హాజరు – ఎక్స్ అఫీషియో స‌భ్యులుగా ఆర్ఆర్ఆర్, కూనంనేని కొత్తగూడెం/ఖమ్మం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 16 : కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ తొలి మేయర్‌గా 20వ డివిజన్‌కు చెందిన సీపీఐ కార్పొరేటర్ మూడ్ గణేష్, డిప్యూటీ మేయర్‌గా 8వ డివిజన్‌కు చెందిన కాంగ్రెస్ కార్పొరేటర్ సిరిపురపు…

నిజామాబాద్‌ ‌మేయర్‌ ‌పీఠం కాంగ్రెస్‌కే

– ఎంఐఎం ‌మద్దతుకుతోడు ఎక్స్ అఫీషియోల బలం – మేయర్‌గా ఎన్నికైన ఉమారాణి నిజామాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 16: నిజామాబాద్‌ ‌నగర మేయర్‌ ‌పీఠం ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ ఎట్టకేలకు సోమవారం వీడింది. మేయర్‌ ‌పీఠాన్ని కాంగ్రెస్‌ ‌పార్టీ కైవసం చేసుకుంది. మేయర్‌గా ఉమారాణిని కాంగ్రెస్‌ ‌అధిష్టానం ఎంపిక చేసింది. నగరంలో మొత్తం 60 డివిజన్లు…

విపక్షాల నోళ్లు మూతప‌డ్డాయ్‌

– ప్రభుత్వంపై ప్రజలు అచంచల విశ్వాసం చూపారు – ఈ పోరులో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ – పారిశ్రామికీకరణ ద్వారా భారీగా ఉద్యోగావకాశాలు – మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి మధిర, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 16: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న పారదర్శక పాలన, చేపడుతున్న అభివృద్ధి పనులు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై…

కాంగ్రెస్ లోకి కొత్తగూడెం స్వతంత్ర కార్పొరేటర్లు

ఖమ్మం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 15 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులుగా విజయం సాధించిన ఐదుగురు కార్పొరేటర్లు ఆదివారం  కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఖమ్మంలోని రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఈ చేరికల కార్యక్రమం జరిగింది. వారికి…