Category ముఖ్యాంశాలు

రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు

– ఈ విజయం కార్యకర్తల శ్రమ ఫలితం – ‘ఎక్స్‌’లో సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13: రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, ఏడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో జరిగిన ఎన్నికల్లో అత్యధిక స్థానాలలో కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయాన్ని కట్టబెట్టిన ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హృదయపూర్వక ధన్యవాదాలు.ఈమేరకు ‘ఎక్స్‌’లో పోస్టు పెట్టారు. ఈ విజయం…

చిట్యాలలో ట్రాన్స్‌జెండర్ విజయం

నల్లగొండ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13: మున్సిల్ ఎన్నికల ఫలితాల్లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. నల్గొండ జిల్లాలోని చిట్యాల మున్సిపాలిటీలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఓ ట్రాన్స్‌జెండర్ విజయం సాధించారు. ట్రాన్స్‌జెండర్ శ్వేత సుధాకర్ మున్సిపాలిటీలోని 1వ వార్డు నుంచి బరిలో దిగారు. శ్వేత సుధాకర్ వినూత్నంగా ప్రచారం నిర్వహించారు. మున్సిపాలిటీ అభివృద్ధి లక్ష్యంగా సుధాకర్…

‘మున్సిపల్‌’ గెలుపుపై సీఎంకు ప్రియాంక అభినందనలు

దిల్లీ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13: ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ ప్రియాంక గాంధీతో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి శుక్రవారం సాయంత్రం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై చర్చ జరిగింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడంపై ప్రియాంక గాంధీ హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్…

ఫలించిన భ‌ట్టి చాణ‌క్యం

– మ‌ధిర‌లో కాంగ్రెస్‌కు తిరుగులేని విజ‌యం – 21 వార్డుల్లో కాంగ్రెస్ కూటమి విజయం మధిర/ ఖమ్మం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13 : పట్టు వదలని విక్రమార్కుడు రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అని మరోమారు రుజువైంది.  మధిర మున్సిపాలిటీని 22 స్థానాలకుగాను 21వార్డుల్లో కాంగ్రెస్ కూటమి ఏకపక్షంగా గెలుచుకొని విజయ దుందుభి మోగించింది.…

18 లక్షల మెట్రిక్ టన్నుల అదనపు ధాన్యం తీసుకోండి

– యాసంగి ధాన్యం సేకరణ గడువు రెండు నెలలు పొడిగించండి – బాయిల్డ్ రైస్‌లో అయిదు శాతం నూకకు అనుమతించండి – 2014-15 బకాయిలు రూ.1,468.94 కోట్లు విడుదల చేయండి – కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ వినతి దిల్లీ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 12: వానాకాలం పంటకు (2025-26 సీజన్)…

కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత

– డీజీపీ శివధర్ రెడ్డి హైదారాబాద్,ప్ర‌జాతంత్ర‌, ఫిబ్రవరి 12: రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, ఏడు మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు డీజీపీ బి. శివధర్ రెడ్డి వెల్లడించారు.మొత్తం 123 కౌంటింగ్ స్టేషన్లను సిద్ధం చేశామని, ఎక్కడా అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా భద్రతను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.…

పార్టీ పెట్టడం ఖాయం

– ఉద్యమకారులకు అన్యాయం జరిగింది – ఊహించిన దానికి భిన్నంగా నిర్ణయాలు – అందుకే మళ్లీ పోరాటం చేయాల్సి వస్తోంది – తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 12: తాను కచ్చితంగా రాజకీయ పార్టీని స్థాపిస్తానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. తెలంగాణ పేరుతోనే పార్టీ ఉంటుందని,…

ఉగాదికి సనత్‌నగర్‌ ‌టిమ్స్

‌- మార్చి రెండో వారానికల్లా పనులన్నీ పూర్తి చేయాలి – సిద్ధమైన 16 ఆపరేషన్‌ ‌థియేటర్లు – రెడీగా సీటీ స్కాన్‌, ఎంఆర్‌ఐ ‌మిషన్లు – గుండె ఆపరేషన్ల కోసం క్యాథల్యాబ్‌ – అవయవమార్పిడి కోసం ఆర్గాన్‌ ‌ట్రాన్స్‌ప్లాంట్‌ ‌సెంటర్‌ – ఏర్పాట్లపై మంత్రి దామోదర్‌ ‌సమీక్ష హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఫిబ్రవరి12:పేదలకు కార్పొరేట్‌ ‌స్థాయి సూపర్‌ ‌స్పెషాలిటీ వైద్యాన్ని…