Category ముఖ్యాంశాలు

ధాన్యం నిల్వ వ్యవస్థ ఆధునికీకరణకు చర్యలు

– 20 ప్రాంతాల్లో ఆధునిక సైలోలు – ప్రస్తుత కొనుగోలు వ్యవస్థ కొనసాగుతుంది – ఎస్‌హెచ్‌జీలు, పీఏసీఎస్‌ల పాత్ర యథాతథం – మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 19 : రాష్ట్రంలో ధాన్యం నిల్వ వ్యవస్థను మరింత శాస్త్రీయంగా, ఆధునికంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని నీటిపారుదల, పౌర…

సేవ, నిజాయతీకి ప్రతిరూపం రాహుల్

– పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క – గాంధీ భవన్‌లో రాహుల్ జన్మదిన వేడుకలు, సీతక్క రక్తదానం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 19: భారత జాతీయ కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ జన్మదినాన్ని గాంధీ భవన్‌లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పంచాయతీరాజ్,…

మైనారిటీల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

– ఉర్దూ అకాడమీ గోల్డెన్ జూబ్లీ సందర్భంగా ముషాయిరా – భూముల పరిరక్షణ, స్మశానవాటికల స్థల సేకరణకు ఉత్తర్వులు – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 18: మైనారిటీల సామాజిక, ఆర్థిక, విద్యాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఇందుకోసం బడ్జెట్‌లో భారీగా…

డిజిట‌ల్ కేబినెట్ పేరుతో రైతుల‌కు మోసం

– వ్య‌వ‌సాయ స‌మీక్ష‌లో పంట బోన‌స్‌కు కోత‌లు పెట్టింది – కేంద్రాన్ని సాకుగా చూపి రైతుల గొంతు కోస్తున్నారు – కేబినెట్ నిర్ణ‌యాల‌ను వ్య‌తిరేకిస్తున్నాం – మాజీ మంత్రి హ‌రీష్‌రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 18: మొన్నటి వ్యవసాయ సమీక్షలో పంట బోనస్‌కు కోతలు పెట్టిన ప్రభుత్వం, నేడు డిజిటల్ కేబినెట్ పేరుతో ధాన్యం కొనుగోళ్లలో…

ప్రభుత్వ భూముల కబ్జా నిరోధానికే హైడ్రా

– హైదరాబాద్‌ ‌కాలుష్యం నివారించేందుకే వనమహోత్సవం – ఎవరు అడ్డుపడ్డా మూసీ ప్రక్షాళన కొనసాగుతుంది – మూసీ మురికి కన్నా కల్వకుంట్ల విషం ప్రమాదం – గుర్రంగూడ ఎకో పార్క్‌లో వనమహోత్సవం – మొక్కను నాటి ప్రసంగించిన సిఎం రేవంత్‌ ‌రెడ్డి రంగారెడ్డి, ప్రజాతంత్ర, జూన్‌ 18: ఎవరైనా ప్రభుత్వ భూములను కబ్జా చేయాలని చూస్తే…

ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త

– 11శాతం ఫిట్‌మెంట్‌ అమలుకు నిర్ణయం – జూలై 1 నుంచే అమలు చేస్తామన్న మంత్రి పొన్నం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 18: ‌ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌శుభవార్త చెప్పారు. ఆర్టీసీ సమ్మెలో ఇచ్చిన హా మేరకు ఉద్యోగులకు జులై 1 నుంచి 11 శాతం ఫిట్‌మెంట్‌ అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆర్టీసీ…

రాష్ట్ర రైతాంగానికి తీపి కబురు

– ఈనెల 30నుండి రైతు భరోసా చెల్లింపులు – ఏడు సన్న రకాల వరి వంగడాలకు బోనస్ కొనసాగింపు – ఎరువుల కేటాయింపులు, పంటల కొనుగోళ్లపై కేంద్రంపై ఒత్తిడి – మెట్రో విస్తరణకు అనుమతులు కోరనున్న ప్రభుత్వం – మంత్రివర్గం నిర్ణయాలు వెల్లడించిన మంత్రి ఉత్తమ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 18: ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన…

ఇక తెలంగాణ డిజిటల్ కేబినెట్

– సీఎంకు, మంత్రులకు ట్యాబ్‌ల అందజేత హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 18 : పేపర్ లెస్ గవర్నెన్స్‌లో భాగంగా రాష్ట్ర మంత్రివర్గ సమావేశాలను పేపర్ లెస్‌గా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో గురువారం జరిగిన మంత్రుల ప్రత్యేక సమావేశంలో తెలంగాణ డిజిటల్ కేబినెట్ నిర్వహణకు ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా…

రిజ‌ర్వాయ‌ర్ల‌ నిల్వ సామర్థ్య పునరుద్ధరణకు చర్యలు

– శాస్త్రీయ పద్ధతిలో పూడికతీత‌కు ప్రణాళికలు రూపొందించాలి – దేశంలోని ఉత్తమ విధానాలను అధ్యయనం చేయండి – అనువైన పద్దతిని తెలంగాణకు అన్వయించాలి – మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 17: తక్షణ అవసరాలను తీర్చడమే కాక దీర్ఘకాలిక వరద నియంత్రణ అవసరాలకు కూడా ఉపయోగపడే విధంగా రాష్ట్రంలోని…