Category ముఖ్యాంశాలు

మే నెలలో పార్టీని ప్రకటిస్తా

– ప్రధాన ప్రతిపక్షంగా ఎదుగుతాం – అధికారంలోకి రావడం ఖాయం – తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 19: తన కొత్త రాజకీయ పార్టీ ప్రకటనకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ముహూర్తం ఖరారు చేశారు. మే నెల మొదటి వారంలో మంచి రోజు చూసుకుని పార్టీని అధికారికంగా ప్రకటిస్తామని…

దక్షిణ మండల విద్యుత్‌ ‌సంస్థలో అవినీతి

– 8మంది ఇంజనీర్ల సస్పెన్ష‌న్‌ – ప్రభుత్వ సంచలన నిర్ణయం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఫిబ్ర‌వ‌రి 19: దక్షిణ మండల విద్యుత్‌ ‌సంస్థలో అవినీతి ఆరోపణలపై  ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో ఎనిమిదిమంది ఇంజినీర్లను సస్పెండ్‌ ‌చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విజిలెన్స్ ‌విచారణలో అవినీతి ఆరోపణలు నిజమని తేలడంతో ఈ చర్యలు తీసుకుంది.…

భవిష్యత్ తెలంగాణ బీజేపీదే

– పార్టీ రాష్ట్రఅధ్యక్షుడు రామచందర్‌రావు – కరీంనగర్ ఇండిపెండెంట్ కార్పొరేటర్ బీజేపీలో చేరిక – మేయర్ పీఠం సాధించిన పార్టీ నాయకులకు అభినందనలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 19: రాష్ట్రంలో బీజేపీకి ఆదరణ పెరుగుతున్నదని, మునిసిపల్ ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయమే దీనికి నిదర్శనమని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు అన్నారు. కరీంనగర్ ఇండిపెండెంట్ కార్పొరేటర్,…

స‌మాన‌ త్వం సాధ‌న‌ దిశగా కార్యాచరణ

– సామాజిక సంక్షేమం, ఆర్థిక సాధికారత, ప్రతి పౌరుడికి న్యాయం – స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌విజయంపై సీఎం, మంత్రులకు అభినందన – తెలంగాణ కాంగ్రెస్‌ ‌నేతల సమావేశంపై ఎక్స్ ‌వేదికగా ఖర్గే వెల్లడి – కాంగ్రెస్‌ అ‌గ్రనేతలతో రెండు గంటలపాటు సిఎం బృందం భేటీ – మేడారం జాతరపై మంత్రి సీతక్కకు ప్రత్యేక అభినందనలు…

ఉద్య‌మ‌కారుడిపై ఇంత క‌క్ష‌సాధింపా?

– బాల్క‌ సుమ‌న్‌ను విడుద‌ల చేయాలి – బూతులు తిట్టిన బీజేపీ నాయ‌కుల‌పై కేసులుండ‌వు – ప్ర‌శ్నించిన బీఆర్ఎస్ నేత‌ల‌పై కేసులా? – పోస్టింగ్‌ల కోసం తొత్తులుగా వ్య‌వ‌హ‌రించొద్దు – మాజీ మంత్రి హ‌రీష్‌రావు ఆదిలాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 19: తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న విద్యార్థి నాయకుడు బాల్క సుమన్‌తోపాటు రాజిరెడ్డి, అనిల్ లక్ష్మీకాంత్‌లను…

పెండింగ్‌లో 95శాతం హామీలు!

BRS leader KTR criticizes Modi and Rahul

– ఈ సారి బడ్జెట్‌లో వీటికి కేటాయింపులు జరపాలి – ఇప్పటివరకు మహాలక్ష్మి పథకం అమలు కాలేదు – రైతుబంధు పెంచనందుకు క్షమాపణలు చెప్పాలి – యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వాలి – ఆరు గ్యారంటీలు అమలు ఏంచేశారు? – వృద్ధులకు రూ.4వేల పింఛను మాటేంటి? – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ హైదరాబాద్,…

కర్రెగుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్

– దేవ్‌జీ లక్ష్యంగా కూంబింగ్ – ఐదుగురు మావోయిస్టుల మృతి రాయపూర్, ఫిబ్రవరి 19: ఛత్తీస్‌గఢ్‌లో గురువారం భారీ ఎన్‌కౌంటర్ జ‌ర‌గ‌గా ఐదుగురు మావోయిస్టులు మృతిచెందారు. మావోయిస్టు అగ్రనేత, పార్టీ కార్యదర్శి దేవ్‌జీ లక్ష్యంగా కర్రెగుట్టల అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. కర్రెగుట్టల్లో తలదాచుకున్న మావోయిస్టులు భద్రతా బలగాలపైకి కాల్పులు జరిపారు. వెంటనే…

రాష్ట్ర‌ ముఖ్య నేత‌ల‌తో ఏఐసీసీ అగ్రనేతల భేటీ

– పలు కీలకాంశాలపై చర్చ – మంత్రివర్గ విస్తరణ విషయం చర్చకు రాలేదు – హామీలన్నీ అమలు చేశాకే ఎన్నికలకు : టీపీసీసీ చీఫ్ దిల్లీ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 19: దిల్లీలోని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో తెలంగాణ ముఖ్య నేతలతో ఏఐసీసీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసి వేణుగోపాల్‌లు గురువారం…

వచ్చే వేసవికి ఉమ్మడి నల్గొండలో కృష్ణా ప్రాజెక్టులు పూర్తి

– ప్రతి ఎకరాకు నీరు అందించడమే లక్ష్యం – తెలంగాణలో రికార్డ్ స్థాయిలో వరి ఉత్పత్తి – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూర్యాపేట, ప్రజాతంత్ర, 18 : ఉమ్మడి నల్గొండ జిల్లాలో కృష్ణానది పై వున్న ప్రాజెక్టులన్ని వేగంగా పనులు పూర్తి చేసి వచ్చే వేసవి నాటికి అందుబాటులో తేవాలని రాష్ట్ర నీటి పారుదల,…