Category ముఖ్యాంశాలు

మంత్రులకు సీఎం అభినందనలు

– ముగిసిన ఇష్టాగోష్ఠి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14: మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించిన సందర్భంగా మంత్రులందరినీ ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అభినందించారు. అందరం కలిసికట్టుగా పనిచేయడం వల్లే మంచి ఫలితాలు సాధించామని పేర్కొన్నారు. పార్టీ విజయం కోసం శక్తి వంచన లేకుండా కృషిచేసిన పార్టీ కార్యకర్తలకు సీఎం అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన…

ఖ‌మ్మం జిల్లాలో జోరుగా క్యాంప్ రాజ‌కీయాలు

– ఛైర్ ప‌ర్స‌న్‌ల ఎన్నిక‌పై ఉత్కంఠ‌ – కొత్త‌గూడెంలో ర‌స‌ప‌ట్టు రాజ‌కీయం ఖమ్మం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14 :  ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లోని ఏడు పురపాలికల్లో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చింది. ఈ నెల 16న ఛైర్ పర్సన్ ఎన్నిక జరగనుంది. ఆ పార్టీ అభ్యర్థులే ఛైర్మెన్ లు గా  ఎన్నికవనున్నారు. ఖమ్మం జిల్లా…

మున్సిపల్ పోరులో పొంగులేటి ఛాంపియన్

– 10 రోజుల్లో.. 249 వార్డుల్లో ప్రచారం – 70 శాతం సక్సెస్ రేటుతో 174 వార్డుల్లో గెలుపు – ఉమ్మడి ఖమ్మం, వరంగల్ పురపాలికల్లో హస్తం ప్రభంజనం ఖమ్మం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14 : మున్సిపల్ ఎన్నికల కురుక్షేత్రంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (శీనన్న) ఒక అజేయ శక్తిగా నిలిచారు. ముఖ్యమంత్రి రేవంత్…

కరీంనగర్‌ ‌మేయర్‌ ‌పీఠం బిజెపిదే

– మోదీ పాలన, కార్యకర్తల కష్టంతోనే కరీంనగర్‌లో మెజారిటీ – ఇండిపెండెంట్ల కలయికతో మ్యాజిక్ ఫిగర్ దాటాం – బేజేపీకి మేయర్ పీఠం దక్కొద్దని మూడు పార్టీల కుట్ర – మీడియాతో కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14: మోదీ పాలన, కార్యకర్తల కష్టంతో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో బీజేపీ మెజారిటీ…

కాంగ్రెస్ ఆగడాలను ఎదిరించి నిలిచాం

– భవిష్యత్లో మరింత సమర్థంగా పనిచేస్తాం -బీఆర్ఎస్పై మాట్లాడిన వారి నోళ్లు మూయించాం – డబ్బు, మద్యంతో విజయం సాధించిన కాంగ్రెస్ – సింగరేణిలో అక్రమాలను బయటపెట్టగలిగాం – మీడియాతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13 మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు వీరోచితంగా పోరాడాడారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,…

మున్సిపల్‌ ఎన్నికల్లో హ‌స్తం జోరు

– రెండేళ్ల పాలనకు వోటర్ల పట్టాభిషేకం – గులాబీ కోటల్లో పాగా వేసిన కాంగ్రెస్ – మొత్తం 2,996 వార్డుల్లో 1,495 స్థానాలతో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ -116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో మెజారిటీ ‘హస్తం’ వశం’ – పదిహేను నుంచి ఇరవై స్థానాల్లో హంగ్ – కింగ్ మేకర్లుగా ఇండిపెండెంట్లు – నేరేడుచర్లలో జనసేన…

భాజ‌ప్తా చెప్తున్నా.. హైదరాబాద్‌పై కాషాయ జెండా ఎగరేస్తాం

– ఒవైసీ ఆనందం కోసమే జీహెచఎంసీని ముక్కలు చేశారు – రేవంత్ రెడ్డి పాలిట అదే మరణ శాసనం కాబోతోంది – తొలిసారి కరీంనగర్ కార్పొరేషన్‌పై కాషాయ జెండా – కరీంనగర్ ప్రజలకు వందనం చేస్తున్నా – ఈ విజయం మహాశక్తి అమ్మవారికి అంకితం – కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి…

ప్రభుత్వంపై వ్యతిరేకతకు నిదర్శనం

– 700పైగా స్థానాల్లో బీఆర్ఎస్ గెలుపు – బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13: అధికార కాంగ్రెస్ పార్టీ అక్రమాలు, దౌర్జన్యాలకు ఎదురొడ్డి కార్పొరేటర్లు, కౌన్సిలర్లుగా గెలిచి సత్తా చాటిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులందరికీ అసెంబ్లీలో పార్టీ ఉప నాయకుడు హరీష్‌రావు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అరాచక,…