Category ముఖ్యాంశాలు

బేసిన్‌లపై బేసిక్‌ నాలెడ్జ్‌ కూడా లేదు

– బనకచర్ల ఏ బేసిన్‌లో వుందో ముఖ్యమంత్రికి తెలియదు – బనకచర్లపై ప్రభుత్వాన్ని నిద్రలేపింది మేమే – అనుమతులు ఇప్పటికే వొచ్చాయి – ఇక చంద్రబాబు ఇచ్చుడేంది? – కృష్ణానదిపై కూడా అవగాహన లేకపోవడం దారుణం – నదుల అనుసంధానంపై తెలంగాణ అనుమతి అవసరం – మాజీ మంత్రి హరీష్‌రావు విమర్శలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌…

భారత్‌-పాక్‌ యుద్ధాన్ని ఆపింది నేను కాదు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌   ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌-పాకిస్థాన్‌ మధ్య యుద్ధాన్ని ఆపింది తాను కాదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అసలు నిజాన్ని బయటపెట్టారు. గత నెలలో రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో యుద్ధాన్ని తానే ఆపించానని డొనాల్డ్‌ ట్రంప్‌ అప్పట్లో ప్రకటించారు. ఆయన ఏ దేశానికి వెళ్లినా…

వాసాలమర్రిని ఆగం చేసిన కేసీఆర్‌

కేసీఆర్‌ బాధితులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేసిన మంత్రి పొంగులేటి వాసాలమర్రి(హైదరాబాద్‌), ప్రజాతంత్ర, జూన్‌ 19: వాసాలమర్రి గ్రామాన్ని నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆగమా గం చేస్తే నేటి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నాయకత్వం లోని ఇందిరమ్మ ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని రెవె న్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి…

బనకచర్లను అడ్డుకోండి

దిల్లీ, జూన్‌ 19: తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు ప్రీ ఫీజుబిలిటీ రిపోర్టును తిరస్కరించాలని కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌కు ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌ రెడ్డి, రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. బనకచర్ల ప్రాజెక్టు విషయంలో గోదావరి జల వివాదాల…

పాత ఫోన్ నాదగ్గ‌ర లేదు

KTR

–  పార్ములా రేస్ వివ‌రాల‌న్నీ ప్ర‌భుత్వ‌శాఖ‌ల‌వ‌ద్దే వున్నాయి – ఫోన్ త‌ప్ప మ‌రే ఇత‌ర ఉప‌క‌ర‌ణం వాడ‌లేదు – ఫోన్ అడ‌గ‌డం వ్య‌క్తిగ‌త గోప్య‌త‌కు భంగం క‌లిగించ‌డ‌మే – ఏసీబీ నోటీసుపై కె.టి.ఆర్‌. స్పంద‌న‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 18:  ఫార్ములా ఈ రేసు కేసులో గతంలో తాను వాడిన మొబైల్ ఫోన్ సమర్పించాలని ఈ…

ముగిసిన మావోయిస్టు చ‌ర్చ‌ల క‌మిటీ ప్ర‌స్థానం

Maoist

ఒక్కొక్కరిగా నేలకొరిగిన అగ్ర‌నేత‌లు  నాడు రామ‌కృష్ట‌, మొన్న సుధాక‌ర్, ర‌వి అలియాస్ గ‌ణేష్‌  మావోయిస్టు పార్టీకి కోలుకోని దెబ్బ‌ ర‌వి మ‌ర‌ణంతో ఉలిక్కిప‌డిన‌ ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా  స్వ‌గ్రామం వెలిశాల‌లో విషాద ఛాయ‌లు జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి, ప్ర‌జాతంత్ర‌, జూన్ 18 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా, చిట్యాల మండలం, వెలిశాల గ్రామం ఉలిక్కిపడింది. నాడు విప్లవ…

రైతుల ప్రయోజనాల‌కే ప్రాధాన్యం

రాష్ట్రానికి గోదావరి, కృషా నదులే జీవనాధారం గోదావరి – బనకచర్లకు ఆనాడే అంకురార్పణ బనకచర్లపై అవసరమైతే సుప్రీంకోర్టుకైనా వెళ్తాం.. మీడియా స‌మావేశంలో ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జూన్ 18 : గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై ఏ విధంగా ముందుకెళ్లాలో విపక్షాలతో చర్చించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాజకీయాల కన్నా రైతుల ప్రయోజనాలే ముఖ్యమ‌ని ఆయ‌న…

బ‌న‌క‌చ‌ర్ల‌పై కేంద్ర‌ మంత్రికి  ఫిర్యాదు

– సీఎం నేతృత్వంలో నేడు దిల్లీకి మంత్రుల బృందం – ఎంపీల‌కు ఉత్త‌మ్ ప‌వ‌ర్‌పాయింట్ ప్ర‌జెంటేష‌న్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌18: ‌బనకచర్ల విషయంలో ఏపీ దూకుడుకు కళ్లెం వేసేందుకు ప్రభుత్వం సిద్దమైంది.  ఈ మేరకు గురువారం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్‌ ‌పాటిల్‌ని సిఎం రేవంత్‌ ‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డిల నేతృత్వంలోని బృందం కలవనుంది.…

తెలంగాణ రైతాంగ ప్రయోజనాలే ముఖ్యం

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి బనకచర్లపై అఖిలపక్ష ఎంపీలతో భేటీ   హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 18: రాజకీయాలకతీతంగా రైతుల ప్రయోజనాలు ఎజెండాగా మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా మనందరం కలిసి పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆంధ్ర పదేశ్‌ ప్రభుత్వం నిర్మించనున్న గోదావరి బనకచర్ల ప్రాజెక్టుపై రాష్ట్రంలోని పార్లమెంట్‌ సభ్యులతో రాష్ట్ర…