Category ముఖ్యాంశాలు

గో సంరక్షణకు సమగ్ర విధానం రూపొందించండి

-ముగ్గురు అధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు -తొలి దశలో నాలుగు ప్రాంతాల్లో అత్యాధునిక వసతులతో గోశాలలు – సమీక్షలో ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌ రెడ్డి   హైదరాబాద్‌, రాష్ట్రంలో గో సంరక్షణకు సమగ్ర విధానం రూపొందించాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకోసం వివిధ రాష్ట్రాల్లోని విధానాల అధ్యయనానికి ముగ్గురు అధికారులతో ఒక కమిటీని నియమించారు.…

గ్రూప్‌ ఆఫ్‌-7 సమావేశం నుంచి ట్రంప్‌ నిష్క్రమణ

ఇరాన్‌ను విమర్శించే ఉమ్మడి ప్రకటనపై సంతకం ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కెనడాలో సోమవారం జరుగుతున్న గ్రూప్‌ ఆఫ్‌ 7 శిఖరాగ్ర సమావేశం నుంచి అకస్మాత్తుగా నిష్క్రమించారు. అక్కడ ఆయన ఇతర దేశాధినేతలతో కలిసి ఇరాన్‌ను విమర్శించే ఉమ్మడి ప్రకటనపై సంతకం చేశారు. అనంతరం ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య ఉధృతమవుతున్న సంక్షోభాన్ని…

మొస్సాద్‌ కేంద్ర కార్యాలయంపై ఇరాన్ దాడులు

తీవ్ర రూపం దాల్చుతున్న ఇజ్రాయెల్ – ఇరాన్ యుద్ధం ఇంటర్నెట్ డెస్క్, జూన్ 17 : ఇరాన్‌, ఇజ్రాయెల్ మధ్య దాడులు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ గగనతల దాడులు చేస్తుండగా.. ఆ దేశంలోని వ్యూహాత్మక ప్రాంతాలపై ఇరాన్ క్షిపణులను ప్రయోగిస్తోంది. ఈ క్రమంలోనే ఐదో రోజు ఇజ్రాయెల్‌ గూఢచర్య సంస్థ…

ఒకేరోజు 600 ఫోన్ల ట్యాపింగ్‌!

– విచార‌ణ‌లో వెల్ల‌డ‌వుతున్న సంచ‌ల‌న విష‌యాలు ‌- మావోయిస్టుల సానుభూతిపరుల పేరుతో ట్యాప్‌ ‌- జాబితాలో రేవంత్‌, ఈటల, అరవింద్‌, ‌రఘునందన్‌ ‌రావు -నాలుగోసారి విచారణకు హాజరైన ప్రభాకర్‌ ‌రావు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 17:  ‌ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వొస్తున్న తరుణంలో ప్రధాన నిందితుడు, స్పెషల్‌ ఇం‌టెలిజెన్స్ ‌బ్రాంచి(ఎస్‌ఐబీ) మాజీ…

బనకచర్లపై రేపు అఖిలపక్ష సమావేశం

ముఖ్య అతిథిగా పాల్గొననున్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రత్యేక అతిథులుగా కేంద్ర మంత్రులు కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌లకు అహ్వానం గోదావరి-బనకచర్లపై తదుపరి చర్యలకు కార్యాచరణ ప్రణాళికకు సన్నాహాలు -మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి   హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 17: గోదావరి-బనకచర్ల ప్రాజెక్టును మరింత గట్టిగా ప్రతిఘటించడంతోపాటు కేంద్ర జలసంఘం అనుమతులు ఇవ్వకుండా ఒత్తిడి…

భూసమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాలి

జిల్లా కలెక్టర్లకు మంత్రి పొంగులేటి దిశానిర్దేశం   హైదరాబాద్‌ : తెలంగాణ సమాజంలో భూమి కీలకమైన అంశమని, గత ప్రభుత్వం ధరణి పోర్టల్‌తో చేసిన తప్పిదాల వల్ల రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో వందల కుటుంబాలు భూ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నాయని భూ భారతి చట్టం ద్వారా ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం చూపాలని రెవెన్యూ హౌసింగ్‌ సమాచార…

జనగణనపై నోటిఫికేషన్‌ జారీ

కులగణన కూడా చేపట్టనున్న కేంద్రం   న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జూన్‌ 16: జనగణనకు సంబంధించి కేంద్ర హోం మంత్రిత్వశాఖ సోమవారం నోటిఫికేషన్‌ జారీచేసింది. పదిహేనేళ్ల తర్వాత నోటిఫికేషన్‌ జారీతో జనగణన ప్రక్రియకు అధికారికంగా శ్రీకారం చుట్టినట్టయింది. మొత్తం రెండు దశల్లో జనగణన చేపడతారు. 2027 మార్చి 1వ తేదీనాటికి జనగణన ప్రక్రియ పూర్తవుతుంది. మంచు ఎక్కువగా…

హరీష్‌రావుకు అస్వస్థత.. హాస్పిటల్ లో చికిత్స 

మాజీ మంత్రి హరీష్‌రావు అస్వస్థతకు గురయ్యారు. వైరల్‌ ఫీవర్‌ కారణంగా ఆయన బేగంపేట సన్‌షైన్‌ కిమ్స్‌ హాస్పిటల్ లో  చేరినట్లు సమాచారం. కేటీఆర్‌ ఏసీబీ విచారణ నేపథ్యంలో హరీష్‌ ఉదయం నుంచి సాయంత్రం వరకు తెలంగాణ భవన్‌లోనే ఉన్నారు. అక్కడే అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. దీంతో ఆయన ను హుటాహుటిన హాస్పిటల్ కు తీసుకెళ్లారు.

పోలవ‌రం టి.ఒ.ఆర్‌. మార్పులు తిర‌స్క‌రించాలి

Minister Uttam Kumar Reddy

మంత్రి ఉత్త‌మ్‌కుమార్ డిమాండ్‌  కేంద్ర‌మంత్రి భూపేంద‌ర్ యాద‌వ్‌కు లేఖ‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 16:  పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన టి.ఓ.ఆర్ మార్పులను కేంద్రప్రభుత్వం తిరస్కరించాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం కేంద్రపర్యావరణ,అటవీ శాఖామంత్రి భూపెందర్…