Category ముఖ్యాంశాలు

స్వగ్రామంలో మావోయిస్టు గణేష్‌ అంత్యకియ్రలు 

gajarla ravi

భారీగా తరలివచ్చిన విప్లవ, ప్రజా సంఘాల నాయకులు గణేష్‌ నివాళులర్పించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు జయశంకర్‌ భూపాలపల్లి, ప్రజాతంత్ర, జూన్‌ 20: ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి జిల్లా రంపచోడవరంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో అశువులు బాసిన గాజర్ల రవి అలియాస్‌ గణేష్‌ అలియాస్‌ ఉదయ్‌ పార్థివదేహాన్ని అతని కుటుంబ సభ్యులు శుక్రవారం ఉదయం స్వగ్రామం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా…

యోగానే ప్రథమ వైద్యుడు

ప్రపంచానికి మోదీ ఇచ్చిన బహుమతి యోగా అందరూ ఆచరించి ఆరోగ్యవంతులు కావాలి కౌంట్‌డౌన్‌ వేడుకల్లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 20: యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలి. యోగా ద్వారా మానసికంగా, శారీరకంగా బాగుంటే మన ఆరోగ్యం బాగుంటుంది.. మన కుటుంబం, సమాజం, ప్రపంచం బాగుంటుంది.. యోగానే మనకు ప్రథమ…

కొత్త ఎత్తుగడల అన్వేషణలో ట్రంప్‌

యుద్ధంలో జోక్యం చేసుకోవాలా.. వద్దా.. నిర్ణయానికి వచ్చేందుకు రెండు వారాలు తీసుకుంటానన్న అమెరికా అధినేత ప్రజాతంత్ర, ఇంటర్నెట్‌ డెస్క్‌ : ఇజ్రాయెల్‌-ఇరాన్‌ పోరులో అమెరికా జోక్యం చేసుకోవాలా వద్దా అన్న నిర్ణయానికి వచ్చేందుకు రెండు వారాల సమయం తీసుకుంటానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అకస్మాత్తుగా ప్రకటిం చడాన్ని శ్వేతసౌధం శాంతి చర్చలకు మరో అవకాశంగా…

మావోయిస్టు గాజర్ల రవి అంతిమయాత్రకు ఏర్పాట్లు

భారీగా తరలివచ్చిన విప్లవ, ప్రజా సంఘాల నాయకులు  గణేష్ నివాళులర్పించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు  జయశంకర్ భూపాలపల్లి, ప్రజాతంత్ర, జూన్ 20: ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి జిల్లా రంపచోడవరం ఎన్కౌంటర్ లో అశువులు బాసిన mavo గాజర్ల రవి అలియాస్ గణేష్ అలియాస్ ఉదయ్ పార్థివదేహం శుక్రవారం ఉదయం కుటుంబసభ్యులు స్వగ్రామం జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల…

ఆపరేషన్‌ కగార్‌ నిలిపివేయండి

మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి డిమాండ్‌ వరంగల్‌, ప్రజాతంత్ర, జూన్‌19: ఆపరేషన్‌ కగార్‌ పేరుతో కేంద్ర ప్రభుత్వం అమాయకులను చంపుతోందని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఆరోపించారు. ఆపరేషన్‌ కగార్‌ని వెంటనే నిలిపివేయాలని కోరారు. ఓ బీసీ ఉద్యమకారుడిని ఎన్‌కౌంటర్‌ చేయడం బాధాకరమని అన్నారు. ఆపరేషన్‌ కగార్‌ని నిలిపివేయాలని ఆందోళనలు చేస్తామంటే పోలీసులు అడ్డుకున్నారని గుర్తుచేశారు.…

విష‌ణ్ణ వ‌ద‌నంలో వెలిశాల‌..

velishala gajarla ravi

గాజ‌ర్ల ర‌వి కడసారి చూపు కోసం స్వ‌గ్రామం ఎదురుచూపు  ఎన్‌కౌంట‌ర్‌లో చ‌నిపోయిన వారి మృతదేహాలను చూడనివ్వని పోలీసులు  రవి మృతిపై సోదరుడు అశోక్ అనుమానం  మందుగానే పట్టుకొని చిత్రహింసలు పెట్టి హ‌త్య చేశార‌ని ఆరోపణ  నేడు ర‌వి మృత‌దేహం స్వ‌గ్రామానికి చేరే అవకాశం జయశంకర్ భూపాలపల్లి, ప్రజాతంత్ర, జూన్ 19 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా…

సెల్‌ఫోన్‌ ఇవ్వాల్సిందేనంటున్న ఏసీబి

కుదరదంటున్న మాజీ మంత్రి కెేటీఆర్‌ పట్టుదలగా వ్యవహరిస్తున్న దర్యాప్తు సంస్థ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 19: ఫార్ములా ఈ-కార్‌ రేస్‌ కేసు ఇప్పుడు సెల్‌ఫోన్‌ చుట్టూనే తిరుగుతోంది. కేటీఆర్‌ సెల్‌ఫోనే ఏసీబీ అధికారులకు కీలకంగా మారింది ఆ ఫోను ఇచ్చేది లేదని కేటీఆర్‌ ఏసీబీకి కరాఖండిగా తేల్చి చెప్పారు. గతంలో వాడిన సెల్‌ఫోను ఇప్పుడు తన…

కేబినెట్‌ నిర్ణయించకుండా పనులు చేపడతారా?

సీఎం రేవంత్‌ రెడ్డికి ఈ విషయం తెలియదా కాళేశ్వరం కూడా కేబినేట్‌ నిర్ణయం మేరకే జరిగింది ప్రాజెక్టులు కట్టడం వేరు.. అవినీతి చోటుచేసుకోవడం వేరు అందుకే కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణను కోరుతున్నాం సీఎం వ్యాఖ్యలపై ఎంపీ ఈటల రాజేందర్‌ స్పందన హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 19: ‌సుందిళ్ళ, అన్నారం, మేడిగడ్డ ప్రొజెక్టులు రీ డిజైన్‌లో…

బేసిన్‌లపై బేసిక్‌ నాలెడ్జ్‌ కూడా లేదు

– బనకచర్ల ఏ బేసిన్‌లో వుందో ముఖ్యమంత్రికి తెలియదు – బనకచర్లపై ప్రభుత్వాన్ని నిద్రలేపింది మేమే – అనుమతులు ఇప్పటికే వొచ్చాయి – ఇక చంద్రబాబు ఇచ్చుడేంది? – కృష్ణానదిపై కూడా అవగాహన లేకపోవడం దారుణం – నదుల అనుసంధానంపై తెలంగాణ అనుమతి అవసరం – మాజీ మంత్రి హరీష్‌రావు విమర్శలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌…