Category ముఖ్యాంశాలు

తెలంగాణ రైతాంగ ప్రయోజనాలే ముఖ్యం

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి బనకచర్లపై అఖిలపక్ష ఎంపీలతో భేటీ   హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 18: రాజకీయాలకతీతంగా రైతుల ప్రయోజనాలు ఎజెండాగా మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా మనందరం కలిసి పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆంధ్ర పదేశ్‌ ప్రభుత్వం నిర్మించనున్న గోదావరి బనకచర్ల ప్రాజెక్టుపై రాష్ట్రంలోని పార్లమెంట్‌ సభ్యులతో రాష్ట్ర…

ఫోన్‌ ‌ట్యాపింగ్‌లో కొత్త విషయాలు

4200 మందికి పైగా వ్యక్తుల ఫోన్లు ట్యాప్‌ ‌విచారణ జరిగే కొద్దీ వెలుగు చూస్తున్న అక్రమాలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌18: ‌ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసు తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందే కొన్ని పార్టీలు లేదా వ్యక్తులు ఎన్నికల పక్రియను ప్రభావితం చేస్తున్నారన్న నెపంతో, పలువురు కీలక రాజకీయ నాయకుల ఫోన్‌లు ట్యాప్‌…

ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగకుండా చూస్తాం

బనకచర్ల ప్రాజెక్టుపై చర్చలో హామీ కేంద్ర జలశక్తి మంత్రిని కలిసిన కిషన్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 18 : కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌ను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు జి.కిషన్‌ రెడ్డి బుధవారం సాయంత్రం దిల్లీలోని శ్రమశక్తి భవన్‌లో కలిశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌…

డిజిటల్‌ సురక్షితమైతే మరింత అభివృద్ధి

గూగుల్‌ సేఫ్టీ ఇంజనీరింగ్‌ సెంటర్‌ ప్రారంభం ముదావహం సీఎం రేవంత్‌రెడ్డి   హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 18: గూగుల్‌ ప్రారంభించినప్పటి నుంచి ప్రపంచం మారిపోగా నేడు మన జీవితాలు పూర్తిగా డిజిటల్‌మయమయ్యాయని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. గూగుల్‌ సేఫ్టీ ఇంజనీరింగ్‌ సెంటర్‌ను నగరంలో ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆసియా పసిఫిక్‌…

యుద్ధం మరింత విస్తరిస్తే..

అమెరికాలో పెరుగుతున్న భయం తన యుద్ధంలో చేరమని వైట్‌ హౌస్‌పై ఇజ్రాయెల్‌ ఒత్తిడి ఇరాన్‌ బేషరతుగా లొంగిపోవాలి: ట్రంప్‌ హెచ్చరిక ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌ : ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య యుద్ధం విస్తరిస్తుందన్న భయం అమెరికా అధికారుల్లో పెరుగుతోంది. తన యుద్ధంలో చేరమని వైట్‌ హౌస్‌పై ఇజ్రాయెల్‌ ఒత్తిడి తెస్తోంది. అమెరికా అధికారుల ప్రకారం ఇజ్రాయెల్‌ యుద్ధానికి…

మావోయిస్టు అగ్రనేత గాజర్ల రవి ఎన్‌కౌంటర్‌

Encounter

ముగిసిన 33 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం ఏపీలో జరిగిన ఎన్‌కౌంట‌ర్‌లో 2004 శాంతి చర్చల ప్రతినిధి గాజర్ల రవి మృతి  గాజర్ల రవిపై రూ.25 లక్షల రివార్డు  రవితోపాటు మరో ఇద్దరు మావోయిస్టులు హతం మృతదేహం స్వాధీనం కోసం తరలిన బంధువులు జయశంకర్ భూపాలపల్లి, ప్రజాతంత్ర, జూన్ 18 : నిషేధిత మావోయిస్టు పార్టీకి భారీ…

సింగరేణి బలోపేతమే ప్రభుత్వ లక్ష్యం

– మార్కెట్ తీరుకు అనుగుణంగా సింగరేణి ఎదగాలి – బొగ్గుతోపాటు ఇతర మైనింగ్ రంగాల్లోకి విస్తరించాలి – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి, ప్ర‌జాతంత్ర‌, జూన్ 17 : సుమారు 45 వేలకు పైబడిన ఉద్యోగులు ఉన్న రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ, భవిష్యత్తు తరాలకు ఉపాధిని అందించే సింగరేణి బలోపేతం…

ఆపరేషన్‌ ‌కగార్‌ను త‌క్ష‌ణం ఆపాలి

– ఆదివాసీలే హతమవుతున్నారు -ఇది ప్ర‌జాస్వామ్య సూత్రాలకు విరుద్దం – మావోలతో వెంటనే శాంతి చర్చలు జరపాలి -అరిక‌ట్టాల్సింది దోపిడీని, మావోయిస్టుల‌ను కాదు – అన్యాయాన్ని ప్ర‌శ్నిస్తే న‌క్స‌లైట్ అనడం ఎంత‌వ‌ర‌కు స‌బ‌బు? – ఇందిరాపార్క్ ‌వద్ద మహాధర్నాలో మేధావులు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌ 17: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌ ‌కగార్‌ను ఎత్తివేయాలని సోమ‌వారం నిర్వ‌హించిన మహాధర్నాలో…

42శాతం బిసి రిజర్వేషన్లు సాధిస్తాం

` కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవడానికి జూలై 17న రైల్‌రోకో ` రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఎమ్మెల్సీ కవిత మెదక్‌, ప్రజాతంత్ర, జూన్‌ 17: బీసీలకు 42శాతం రిజర్వేషన్లు సాధించుకుంటామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. బీసీలంతా చైతన్యం కావాలని కోరారు. కామారెడ్డిలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఎన్నికల…