Category ముఖ్యాంశాలు

జీవన్ రెడ్డి రాజీనామా నేడు

– రేవంత్ రెడ్డే టార్గెట్ – ఫలించని బుజ్జగింపులు      (ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి) మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత‌, జగిత్యాల మాజీ ఎంఎల్యే టి.జీవన్ రెడ్డి ప్రకటించినట్లు ఆయన రాజీనామా ముహూర్తం రానేవచ్చింది. తన రాజీనామా విషయంలో ఆయన చాలా క్లారిటీగానే ఉన్నట్లు స్పష్టమవుతున్నది. అయితే కాంగ్రెస్ పార్టీ ఆయన్ను బుజ్జగించడానికి…

ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణకు ప్రాధాన్యం ఇవ్వాలి

– ప్రాజెక్టు నివేదిక‌ను మూడు భాష‌ల్లో విడుద‌ల చేయాలి – ఎంజేఏ డిమాండ్ – బ‌హిరంగ లేఖ విడుద‌ల‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మార్చి 24: మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్ట్‌పై సమగ్ర సమీక్ష, ఎటువంటి నిర్వాసితులు లేకుండా చర్యలు తీసుకోవ‌డాన్ని వ్య‌తిరేకిస్తూ, అలాగే మూసీ నది పరివాహక ప్రాంత పర్యావరణ రక్షణకు కూడా మూసీ జన ఆందోళన్…

చేయి దాటిపోయింది

-నాకు అన్యాయం జ‌రిగింది – పార్టీలో ఉండి స్వ‌ప‌క్షంతో యుద్ధం చేయ‌లేను – రేపు కార్య‌క‌ర్త‌ల‌తో భేటీ అవుతా – స్ప‌ష్టం చేసిన ఎమ్మెల్సీ జీవ‌న్‌రెడ్డి – ఫ‌లించ‌ని పీసీసీ చీఫ్ దౌత్యం – పార్టీ మారొద్ద‌ని కోరామ‌న్న మ‌హేష్‌కుమార్‌ జగిత్యాల, ప్రజాతంత్ర, మార్చి 24 తన పదేళ్ల ఒంటరి పోరును పార్టీ అధిష్ఠానం చిన్నచూపు…

శ్రీ‌రామ‌ నవమి ఉత్సవాలను ఘ‌నంగా నిర్వహించాలి

– దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 23 : ఈనెల 27న జరగనున్న శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం, 28న నిర్వహించనున్న మహా పట్టాభిషేకం కార్యక్రమాలను అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా అత్యంత ఘనంగా, విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని…

ఆరు గ్యారెటీలకు చట్టబద్దత

– అసెంబ్లీలో ప్రైవేట్‌ ‌బిల్లుకు బీఆర్‌ఎస్‌ ‌నోటీస్‌ హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 23: ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ ఇచ్చిన ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించేందుకు బీఆర్‌ఎస్‌ ‌ప్రైవేటు బిల్లు ప్రతిపాదించింది. ఈ మేరకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు శాసనసభ కార్యదర్శికి నోటీసులు ఇచ్చారు. అంతేకాకుండా బిల్లు ప్రతిని సభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్‌కు అందజేశారు. బిల్లును ఈ…

భవిష్యత్ అభివృద్ధికి రోడ్ మ్యాప్

– తెలంగాణ రైజింగ్-2047తో ముందుకెళ్తున్నాం – ఎన్నో సంస్కరణలు చేపడుతున్నాం – గుడ్ గవర్నెన్స్ కాదు.. స్మార్టు గవర్నెన్స్ కావాలి – మూసీ విషయంలో రాజకీయం చేయొద్దు – ఎవరినీ నిరాశ్రయులను చేయం – శాసనమండలిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 23: దేశంలో ఎన్నో నగరాలున్నా పొలిటికల్ రాజధానిగా దిల్లీ, ఫైనాన్షియల్…

మాది ఉద్యోగుల సంక్షేమ ప్ర‌భుత్వ‌మే

– మీలా కాక ఫ‌స్ట్‌కే జీతాలిస్తున్నాం – బకాయిల క్లియరెన్స్‌ను రూ.వెయ్యి కోట్లకు పెంచే యోచన – బీఆర్ఎస్ ప్రశ్నలకు డిప్యూటీ సీఎం భట్టి సమాధానాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 23: ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో…

ఫిలిప్పిన్స్‌కు బియ్యం .. అదో పెద్ద స్కాం

– అడ్వైజర్ సలహాతో నష్టం జరిగిందా లేదా? – సమాధానం చెప్పాలన్న మాజీ మంత్రి హరీశ్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 23: సీబీఐ, ఈడీ కేసుల్లో ఉన్న ప్రేమ్‌చంద్ గార్గ్ అనే వ్యక్తిని బియ్యం ఎగుమతులకు అడ్వైజర్‌గా పెట్టుకున్నది నిజమా కాదా చెప్పండంటూ బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్‌రావు ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీశారు.…

పెండింగ్ డీఏల చెల్లింపు ఎపుడో?

– ఉప ముఖ్యమంత్రిని నిలదీసిన హరీష్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 23: ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఏకంగా ఐదు డీఏలు పెండింగ్‌లో పెట్టారు.. వాటిని ఎప్పట్లోగా చెల్లిస్తారో మంత్రి సూటిగా సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టి.హరీష్‌రావు అసెంబ్లీలో ఉద్యోగుల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీశారు. రాష్ట్ర…