Category ముఖ్యాంశాలు

దేశ గౌరవం, సమగ్రతకు పునరంకితమ‌వుదాం

– వందేమాతరం గీతం ఉత్సవంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పిలుపు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 7: వందేమాతరం గీతాన్ని రచించి నేటికి సరిగ్గా 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈ చారిత్రక సమయంలో అందరం మన ఆత్మగౌరవం, దేశ గౌరవం, సమగ్రత కోసం పునరంకితం కావాల్సిన అవసరం ఉందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి…

నిష్పక్షపాతంగా వ్యవహరించని అధికారులు

– కాంగ్రెస్‌-బీఆర్‌ఎస్‌లకు కొమ్ముకాస్తున్నారు ~బీజేపీ స‌భ‌కు ముందుగా అనుమ‌తి కోరినా నిరాక‌ర‌ణ‌ – మాంగటి గోపీనాథ్‌ మృతిపై విచారణ జరిపించాల్సిందే – రేవంత్‌, కేటీఆర్‌ మధ్య గోపీనాథ్‌ ఆస్తుల వ్యవహారం – మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి బండి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 7: ఎన్నికల కమిషన్‌, పోలీసు అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని, కాంగ్రెస్‌,…

టోపీ పెట్టుకునే రోజొస్తే తల నరుక్కుంటా

– కాళేశ్వరంలో రూ.లక్ష కోట్ల అవినీతిపై విచారణ కోరే దమ్ముందా? – కాంగ్రెసోళ్లు తురకోళ్ల టోపీ పెట్టుకుని డ్రామాలాడుతున్నరు – 70 శాతం హిందువుల సత్తా ఏందో చూపించండి – మాగంటి గోపీనాథ్‌ చావుకు కేటీఆరే కారణం – రేవంత్‌కు దమ్ముంటే గోపీనాథ్‌ చావుపై విచారణ జరిపించాలి – బోరబండ సభలో కేంద్ర మంత్రి సంజయ్‌…

బీహార్‌ ‌తొలి విడతలో 60.13 శాతం పోలింగ్‌

-‌ ప్రశాంతంగా ముగిసిన పోలింగ్‌ ‌- డిప్యూటి సిఎం సిన్హా కారుపై దాడి పాట్నా, నవంబర్‌ 6:‌ దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన బీహార్‌ ఎన్నికల్లో తొలి విడత పోలింగ్‌ ‌పూర్తయింది. సాయంత్రం 5 గంటల సమయం వరకు 60.13 శాతం పోలింగ్‌ ‌నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. బీహార్‌ ‌రాష్ట్రంలోని మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు…

జర్నలిస్టుల సమస్యలపై ఆందోళన బాట తప్పదు

– టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సమావేశం స్పష్టం హయత్‌ ‌నగర్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 6 : ‌గత ప్రభుత్వం మాదిరిగానే ప్రస్తుత ప్రభుత్వం జర్న లిస్టుల సమస్యలను విస్మరిస్తే రాష్ట్ర వ్యాపితంగా ఆందోళన బాట తప్పదని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్‌  ‌జర్నలిస్టుల సంఘం (టీయూ డబ్ల్యూజే) స్పష్టం చేసింది. శంకర్‌ ‌పల్లి మండలంలోని పొద్దటూరులో యూనియన్‌…

జూబ్లీహిల్స్‌లో గెలుపే లక్ష్యంగా సాగాలి

– చిన్న ఏమరుపాటు కూడా పనికి రాదు – ఈ మూడు రోజులు అత్యంత జాగ్రత్తగా ఉండాలి – ప్రతి వోటరును కలిసి మన వాయిస్‌ ‌వినిపించాలి – బిఆర్‌ఎస్‌ ‌దుష్ప్రచారాలను గట్టిగా తిప్పికొట్టాలి – మంత్రులు, పార్టీ నేతలకు సిఎం దిశానిర్దేశం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, నవంబర్‌ 6: ‌జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విషయంలో చిన్నపాటి…

కేంద్ర మంత్రి స‌భ‌కు అనుమతి నిరాకరణ

– బోరబండకు వస్తున్నా.. ఎవరు అడ్డుకుంటారో చూస్తా – ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గిన పోలీసులు: కేంద్ర మంత్రి బండి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 6: బోరబండలో కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ మీటింగ్‌కు పోలీసులు అనుమతి రద్దు చేశారు. షెడ్యూల్‌ ప్రకారం సాయంత్రం బోరబండలో ఆయన మీటింగ్‌ జరగాల్సి ఉంది. దీనిపై బీజేపీ మండిపడిరది.…

మా ప్రభుత్వంలో హిందూ, ముస్లిం ఒక్కటే

– ఎలాంటి తారతమ్యం చూపించం – అజార్‌ను మంత్రిని చేస్తే కిషన్‌రెడ్డికి నొప్పి ఎందుకు? – పదేళ్లలో అభివృద్ధి పట్టని బీఆర్‌ఎస్‌ ఇపుడు ఓట్లడగమేంటి? – షేక్‌పేట డివిజన్‌ పారామౌంట్‌ కాలనీలో సీఎం రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 5: రెహమత్‌ నగర్‌లో తాను మాట్లాడిన మాటలను వక్రీకరించారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. తాను…

కాంగ్రెస్ అంటేనే కరెంట్.. కరెంట్ అంటేనే కాంగ్రెస్ 

– పరిగి నియోజకవర్గంలో విద్యుత్ అభివృద్ధి పనులు  – ఉప‌ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క  పరిగి, ప్రజాతంత్ర, నవంబర్ 5: కాంగ్రెస్ అంటేనే కరెంటు అని, కరెంటు అంటేనే కాంగ్రెస్ అlr, కాంగ్రెస్ అధికారంలోకి వొస్తే కరెంటు ఉండదన్న వారు కరెంటుతోపాటు కాంగ్రెస్ ను ముట్టుకుంటే తెలుస్తుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క…