Category ముఖ్యాంశాలు

రూ.351కోట్లతో భద్రాద్రి ఆల‌య‌ విస్తరణ పనులు

– తొలి దశ పనులకు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 27 : భద్రాచలం రామాలయం అభివృద్దికి  ముఖ్యమంత్రి రేవంత్‌రడ్డి రూ.586 కోట్లు ప్రకటించారు.అందులో మొదటి విడతగా రూ.351 కోట్లతో పనులు ప్రారంభించేందుకు శ్రీ సీతారాముల కల్యాణానికి శుక్ర‌వారం భద్రాచలం  వచ్చిన సందర్బంలో భూమి పూజ చేశారు. అనంతరం ముఖ్యమంత్రి సతీసమేతంగా కళ్యాణ మహోత్సవంలో…

అంగరంగ వైభవం.. సీతారాముల కల్యాణం

– పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం దంపతులు – లక్షలాదిగా విచ్చేసిన భక్తులు – కిక్కిరిసిన మిథిలా స్టేడియం – రేపు మ‌హా ప‌ట్టాభిషేకం భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 27: దక్షణ అయోధ్య‌గా పిలుచుకునే భద్రాచలంలో శ్రీరామ నవమిని పురస్కరించుకుని శ్రీ సీతారాముల కల్యాణం శుక్రవారం అత్యంత వైభవంగా జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దంపతులు స్వామి,…

భద్రాద్రిలో రేపే సీతారాముల కల్యాణం

– రామదాసు చేయించిన ఆభరణాల అలంకరణ – సర్వం సిద్ధం చేసిన యంత్రాంగం – భద్రాద్రికి భారీగా చేరుకున్న భక్తులు భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 26 : యావత్ భారత్ దేశంలోనే పవిత్ర పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన భద్రాచలం సీతారామచంద్రస్వామి కల్యాణం శుక్రవారం నాడు ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటలవరకు మిథిలా స్టేడియం…

2నుంచి ఇంటిగ్రేటెడ్ భూభారతి

– సర్వే నుంచి రిజిస్ట్రేషన్ వరకు అంతా ఒకే గొడుగు కిందకు – ఒకే క్లిక్‌తో సమస్త భూ సమాచారం – ప్రతి సర్వే నెంబర్‌కు భూధార్ నెంబర్ – రెవెన్యూ, హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి\ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 26: తెలంగాణ భూపరిపాలనలో సరికొత్త శకం ఆరంభం కాబోతోందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార…

భద్రాచలం అభివృద్దికి రూ.586 కోట్ల నిధులు

– మొదటి దశలో రూ.351 కోట్లతో పనులు ప్రారంభం – రేప‌టి కళ్యాణోత్సవానికి హాజరవుతున్న సిఎం రేవంత్ – ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి తుమ్మల భద్రాచలం, ప్ర‌జాతంత్ర‌, మార్చి 26: శ్రీ రాముడు నడయాడిన భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి పెద్ద మనస్సుతో నిధులు మంజూరు చేశారని వ్యవసాయ శాఖ…

మార్కాపురం వద్ద ఘోర బస్సు ప్రమాదం

– టిప్పర్‌ను ఢీకొని మంటల్లో దగ్ధం – 13మంది ప్రయాణికుల స‌జీవ ద‌హ‌నం – పలువురికి తీవ్ర గాయాలు మార్కాపురం, ప్ర‌జాతంత్ర‌, మార్చి 26: ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాయవరం సమీపంలో పలకల క్వారీల వద్ద టిప్పర్‌ను పైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. దీంతో బస్సుతోపాటు టిప్పర్‌లోనూ మంటలు చెలరేగాయి.…

బకాయిల వల్ల హాస్పిటల్స్ మూత వట్టిదే

– ఆరోగ్యశ్రీ బిల్లులు ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నాం – ఈరోజునాటి బకాయిలు రూ.727 కోట్లే – బీఆర్ఎస్ బ‌కాయిలు మోస్తూనే ప‌రిమితి పెంచాం – టీచింగ్ హాస్పిటల్స్‌కు ఆరోగ్యశ్రీ రోగులు – అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 26: రాజీవ్ ఆరోగ్యశ్రీ బకాయిల వల్ల ప్రైవేటు హాస్పిటల్స్ మూతపడుతున్నాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి…

బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి

– ఏపీ అధికారులతో మాట్లాడాలని సీఎస్‌కు ఆదేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 26: మార్కాపురం బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. పలువురు మృతిచెందడం, కొందరికి తీవ్ర గాయాలవడంపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఏపీ అధికారులతో మాట్లాడి…

పార్టీ మారలేదన్న ఎమ్మెల్యేలపై పిటిష‌న్‌

– స్పీకర్‌ సహా ఏడుగురికి హైకోర్టు నోటీసులు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 25: పార్టీ మారలేదన్న ఏడుగురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు హైకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది. అలాగే అసెంబ్లీ స్పీకర్‌కు సైతం కోర్టు నోటీసులు ఇచ్చింది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని ఇటీవల అసెంబ్లీ స్పీకర్‌ ‌తీర్పు ఇచ్చారు. స్పీకర్‌ ‌నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్‌ఎస్‌…