Category ముఖ్యాంశాలు

పోలీసు విధులకు క్రీడలే ప్రాణాధారం

– గవర్నర్ శివప్రతాప్ శుక్లా – అఖిల భారత పోలీస్ ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌ ప్రారంభం హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, మార్చి 25: క్రీడలు కేవలం శారీరక దృఢత్వాన్ని మాత్రమే కాక వ్యక్తిత్వ వికాసానికి, క్రమశిక్షణకు పోలీసు విధులకు ప్రాణధారమని గవర్నర్ శివప్రతాప్ శుక్లా పేర్కొన్నారు. గచ్చిబౌలి స్టేడియంలో బుధవారం  ’74వ బి.ఎన్. మల్లిక్ అఖిల భారత పోలీస్…

కాంగ్రెస్‌కు ‌జీవన్‌ ‌రెడ్డి గుడ్‌బై

– నాలుగు పేజీల లేఖ విడుదల – పదేళ్లుగా అవమానాలు భరించాక కూడా పట్టించుకోరా.. – కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం వచ్చిందన్న భావనే లేదు – ఇక రేవంత్‌ ‌రెడ్డిపైనే నా పోరాటం జగిత్యాల, ప్రజాతంత్ర, మార్చి 25: కాంగ్రెస్‌ ‌పార్టీకి రాజీనామా చేయడానికే మాజీ ఎమ్మెల్సీ జీవన్‌ ‌రెడ్డి నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఆయన తన నిర్ణయాన్ని…

పెట్రోల్ బంక్‌ల వ‌ద్ద భారీ క్యూలు

– సాధార‌ణం కంటే రెండుమూడు రెట్లు అధిక అమ్మ‌కాలు – అమ్మ‌కాలు పెర‌గ‌డంతో ‘నో స్టాక్’ బోర్డులు – చ‌మురు, గ్యాస్ స్టాక్ పుష్క‌లం – పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ, మంత్రుల‌ ప్ర‌క‌ట‌న‌ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చ్ 25: రాష్ట్రంలో హైదరాబాద్ స‌హా పలు ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలు కనిపిస్తున్నాయి. ఇంధనం దొరకదనే…

చెప్పేది విన‌కుండా వెళ్లిపోతే ఎలా?

– పేదల సంక్షేమంపై వివరిస్తుంటే పట్టదా? – బీఆర్ఎస్ సభ్యులపై డిప్యూటీ సీఎం ఫైర్ – ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఎన్ని కోట్లయినా ఇస్తాం – వారం వారం బిల్లుల చెల్లించడానికి సిద్ధం అన్న భట్టి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 25: పేదల సంక్షేమం గురించి అసెంబ్లీలో వివరిస్తుంటే వినడానికి ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యులకు మనసు…

2-బిహెచ్ కే కేటాయింపులు పూర్తి చేస్తాం

– 99 రోజుల ప్రణాళికలో పట్టణాల్లో ఇండ్లకు కార్యాచరణ – త్వరలో 1.12 లక్షల ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశాలు – జూన్ నాటికి మరో లక్ష  పూర్తి – రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖల మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 25: ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో…

అవన్నీ వదంతులే

– రాష్ట్రంలో సరిపడ ఇంధన నిల్వలు – కొరత అంటూ ఆందోళన చెందనవసరం లేదు – ప్రజలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 25: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, ఎల్‌పిజి కొరత ఉత్పన్నమయ్యే ప్రసక్తే లేదని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ‌ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి…

దృష్టి మ‌ళ్లించేందుకే తెర‌పైకి ఫార్ములా కేసు

– సీఎం సంతకం చేసిన తొలి ఫైలు మాయం – బ‌య‌ట‌పెట్ట‌డంతో ఇర‌కాటంలో ప్ర‌భుత్వం – సంస్థ ఖాతాలో భ‌ద్రంగా వున్న మొత్తాన్నివెన‌క్కి తెప్పించ‌వ‌చ్చు క‌దా – ఫుట్‌బాల్ మ్యాచ్ పేరుతో రూ.100 కోట్లు వృధా – ప్ర‌ణాళిక లేకుండా మూసీ ప్రాజెక్టుపై ముందుకు – అసెంబ్లీ సీట్లు పెరిగితే స్వాగ‌తిస్తాం – టీడీఆర్ పెద్ద…

సమస్యల పరిష్కారం వారికి ఇష్టం లేదు

– ఉద్యోగస్తుల స‌మ‌స్య‌లు ప‌ట్టించుకోవ‌ద్దా.. – విద్యార్థుల క‌డుపు నింపొద్దా.. – స‌భ‌లో ప్ర‌భుత్వం చెప్పే వినే ఓపిక లేదా? – బీఆర్ఎస్ నేతలనుద్దేశించి భట్టి వ్యాఖ్యలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 24: ప్రతివారికీ సామాజిక, ఆర్థిక న్యాయం అందించడమే తమ లక్ష్యమని, వాటి చుట్టే తమ ప్రభుత్వ ఆలోచనలు తిరుగుతుంటాయని డిప్యూటీ సీఎం భట్టి…

దక్షిణాదిపై కేంద్రం వివక్ష

– పోరాటానికి దక్షిణాది రాష్ట్రాలు సిద్ధం కావాలి – డి-లిమిటేషన్, 50 శాతం ఎంపీ స్థానాల పెంపుపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 24: దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాల విషయంలో కేంద్రం అన్యాయం, వివక్ష చూపుతోందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ఆరోపించారు. దక్షిణాది రాష్ట్రాలు డి-లిమిటేషన్‌పై పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. 50…