Category ముఖ్యాంశాలు

అమెరికా విధానాలు సానుకూలంగా ఉండాలి

– ‘హడ్సన్‌’ ప్రతినిధుల బృందంతో సీఎం రేవంత్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 9: అమెరికా అనుసరించే విధానాలు, నిర్ణయాలు సానుకూల దృక్పథంతో ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు. అవి అమెరికా, భారత్‌ల మధ్య సంబంధాలను మరింత పెంపొందించేవిగా ఉండాలన్నారు. ఇండియా ఫౌండేషన్‌ సారథ్యంలో భారత్‌లో పలు రాష్ట్రాల్లో పర్యటిస్తూ తెలంగాణకు వచ్చిన అమెరికా హడ్సన్‌ ఇన్‌స్టిట్యూట్‌కు…

స్థానిక సంస్థల్లో BC రిజర్వేషన్ల అమలు జీవోపై హైకోర్టు స్టే

BC Reservations

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌ :  స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుద‌లైన నేప‌థ్యంలో స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు (BC Reservations) కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 9పై హైకోర్టు స్టే విధించింది. బీసీ రిజర్వేష్లపై సుదీర్ఘ వాదనలు విన్న కోర్టు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ పై మధ్యంతర ఉత్తర్వులు…

రిజర్వేషన్ల ప్రకారం అభ్యర్థులను ఖరారు చేయాలి

– నామినేషన్ల ప్రక్రియకు పూర్తి సమయం కేటాయించండి – ఇన్‌చార్జి మంత్రులకు సీఎం సూచన – పీసీసీ ఆధ్వర్యంలో జూమ్‌ మీటింగ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 9: ఎంపీటీసీ, జెడ్పీటీసీ మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభమైందని, జిల్లాల ఇన్‌చార్జి మంత్రులు ముఖ్య నాయకులతో సమావేశమై రిజర్వేషన్ల దామాషా ప్రకారం అభ్యర్థులను ఖరారు…

మయన్మార్‌లో తీవ్ర విషాదం

– బౌద్ధ ఉత్సవంపై బాంబులతో దాడి – 24 మంది మృత్యువాత.. 47మందికి తీవ్ర గాయాలు న్యూదిల్లీ, అక్టోబర్‌ 8: మయన్మార్‌లో విషాదం చోటుచేసుకుంది. బౌద్ధ ఉత్సవంపై పారాగ్లైడర్‌ బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో 24 మంది మృతి ప్రాణాలు కోల్పోయారు. 47 మంది గాయపడ్డారు. గుమిగూడిన జనంపై రెండు బాంబులు వేయడంతో 24…

 ఈనాటి వైరం ఏనాటిదో..

– పొన్నం వ్యాఖ్య‌ల‌పై  ద‌ళిత‌వ‌ర్గాల్లో ఆగ్ర‌హం – ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చుపెట్టిన ఇథ‌నాల్ ప్రాజెక్టు – రెండేళ్ల క్రిత‌మే విభేదాలు – పొన్నం క్ష‌మాప‌ణలు పై పూతేనా? – ర‌హ‌స్య వైరం కొన‌సాగితే కాంగ్రెస్‌కు న‌ష్టం జగిత్యాల, ప్రజాతంత్ర, అక్టోబర్ 8: రాష్ట్ర రాజకీయ వేదికపై మరోసారి మాటల తుపాకీ పేలింది. బీసీ సంక్షేమ శాఖ…

ఎన్నికల నిర్వహణకు రెడీ అవుతున్న ఈసీ

– రేపటినుంచి ఎన్నికల ప్రక్రియ మొదలు – ‘స్థానిక’ రిజర్వేషన్లపై స్టేకు హైకోర్టు నిరాకరణ ఫలితం – ప్రభుత్వ ఉత్తర్వులపై రేపు కొనసాగనున్న విచారణ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 8: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించడంతో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. రాష్ట్ర ఎన్నికల…

బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో వాదనలు

– విచారణ రేప‌టికి వాయిదా వేసిన కోర్టు – సమగ్ర కులగణన..బిసి రిజర్వేషన్లపై ప్రభుత్వం వాదనలు – జీవోను కొట్టేయాలని పటిషనర్‌ ‌తరఫు లాయర్‌ ‌వాదన – తిరస్కరించిన ధర్మాసనం.. ట్రిపుల్‌ ‌టెస్ట్ ‌విధానంపై  ప్రశ్న – గవర్నర్‌ ‌దగ్గర బిల్లు పెండింగ్‌ ‌, అసెంబ్లీ తీర్మానాలపై ఆరా హైదరాబాద్‌, అక్టోబర్‌ 8 (ఆర్‌ఎన్‌ఎ): ‌బీసీ…

గ్రూప్‌-1 అభ్యర్థులకు అండగా ఉంటాం

– ఏ ఒక్కరికీ అన్యాయం జరగరాదు – రెండు లక్షల ఉద్యోగాల హామీ నెరవేర్చండి – గన్‌పార్క్ ‌వద్ద విద్యార్థుల ఆందోళ‌న‌లో పాల్గొన్న కవిత  హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, అక్టోబర్‌ 8: ‌గ్రూప్‌-1 అభ్యర్థులకు అండగా ఉంటామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. గన్‌ ‌పార్కు అమరవీరుల స్తూపం వద్ద గ్రూప్‌-1 అభ్యర్థులు బుధ‌వారం చేపట్టిన…

రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌ బహుమతి

న్యూదిల్లీ, అక్టోబర్‌ 8: తీరసాయన శాస్త్రంలో విశేష పరిశోధనలు జరిపిన ముగ్గురు శాస్త్రవేత్తలకు 2025కు నోబెల్‌ ఫ్రైజ్‌ ప్రకటించారు. మెటల్‌-ఆర్గానిక్‌ ఫ్రేమ్‌వర్క్స్‌ అభివృద్ధి చేసినందుకు సుసుము కిటాగవా, రిచర్డ్‌ రాబ్సన్‌, ఒమర్‌ ఎమ్‌ యాఫీులకు నోబెల్‌ బహుమతిని అందించనున్నట్లు రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ తెలిపింది. వీరు కొత్త రకం మాలిక్యులర్‌ ఆర్కిటెక్చర్‌ అభివృద్ధి…