Category ముఖ్యాంశాలు

అందరం కలిస్తేనే ప్రభుత్వం

– ఆర్టీసీ కార్మికుల పోరాటాల్లో మేమూ ఉన్నాం – బస్సులు, నియామకాలు పెంచాం – డీజిల్ ఖర్చు తగ్గించేందుకే ఈవీ బస్సులు – ఆర్టీసీ కార్మిక సంఘాలతో సీఎం రేవంత్ – మూడు రోజుల సమ్మె కాలపు వేతనానికి ఓకే హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 1 : ఆర్టీసీ సంస్థ అభివృద్ధి, మనుగడ, గౌరవాన్ని పెంపొందించి ప్రజలకు…

విపత్తులతో వెత‌లు కలగొద్దు

– అన్ని ప్రాంతాల్లో చలివేంద్రాలు, మజ్జిగ కేంద్రాలు, ఓఆరఎస్ ప్యాకెట్ల సరఫరా – తాగునీటి సమస్య లేకుండా చూడాలి – ప్రకృతి విపత్తులతో నష్టం జరిగితే 15 రోజుల్లో నివేదిక పంపాలి – హీట్ వేవ్ పై యాక్షన్ ప్లాన్ విడుదల – 20 విభాగాలతో సమీక్షించిన మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 1:…

ఓఆర్‌ఆర్‌పై ఘోర ప్రమాదం

– లారీని వెనుకనుంచి ఢీకొన్న కారు – ఆరుగురు సిరిసిల్లవాసుల దుర్మరణం – మృతులు బీఆర్ఎస్ నాయకుడి సోదరుడి కుటుంబీకులు – ఫోన్‌లో బొల్లి రామ్మోహన్‌కు కేటీఆర్ పరామర్శ – రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో విషాదం సిరిసిల్ల టౌన్, ప్రజాతంత్ర, మే 1: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్(ఓఆర్ఆర్)పై జరిగిన ఘోర ప్రమాదంలో రాజన్న…

రేపు సెల్ బ్రాడ్‌కాస్ట్ టెస్ట్ అలర్ట్

– అలర్ట్ వ్యవస్థ సమర్థత పరీక్షించేందుకు – ఎవరూ భయపడనవసరం లేదు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 1 : నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ఈనెల 2వ తేదీ(శనివారం)  దేశవ్యాప్తంగా సెల్ బ్రాడ్‌కాస్ట్ అలర్ట్ వ్యవస్థపై పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్ష దిల్లీ ఎన్‌సీఆర్, అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల రాజధాని నగరాలను కవర్ చేయనుంది. అయితే…

రాష్ట్రంలో కార్మిక వ్యతిరేక ప్రభుత్వం

– సిగాచిలో 60 మంది చనిపోతే దిక్కులేకుండా పోయింది – 120మంది ఆటో డైవర్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారు – బీఆరఎస్ హయాంలో కార్మిక సంక్షేమాన్ని అమలు చేశాం – మేడే ఉత్సవాల్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 1 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్మిక రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని…

ఆధునిక టెక్నాలజీతో నేర నియంత్రణ

– నేరగాళ్ల టెక్నాలజీ సవాల్‌గా మారింది – దేశంలో పటిష్టంగా తెలంగాణ పోలీసింగ్ – డ్రగ్స్ నియంత్రణకు మరిన్ని కఠన చర్యలు – డీజీపీగా సీవీ ఆనంద్ బాధ్యతల స్వీకరణ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 1:  తెలంగాణ డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. డీజీపీ కార్యాలయానికి చేరుకున్న ఆయనకు…

కార్మిక లోకానికి దార్శనికుడు అంబేడ్క‌ర్‌

– 8 గంటల పని దినం బాబాసాహెబ్ చలవే – మూడు నెలల్లోనే 30 వేల ఉద్యోగాల భర్తీ – మహిళల ఆర్థిక స్వావలంబనకు కట్టుబడి ఉన్నాం – మే డే వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 1 : ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్మిక లోకానికి ఉప ముఖ్యమంత్రి మల్లు…

రైల్వే రంగంలో రూ.85వేల కోట్లు పనులు

– వరంగల్, జహీరాబాద్‌లలో పరిశ్రమల విస్తరణ – లక్షల మందికి ఉపాధికి అవకాశల కల్పన – పలు ప్రాజెక్టులకు 10న ప్రధాని ప్రారంభోత్సవాలు – కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 30 : ప్రధాని నరేంద్ర మోదీ మే 10వ తేదీన రాష్ట్ర పర్యటన సందర్భంగా సుమారు రూ.7,823 కోట్ల విలువైన…

రేప‌టినుంచి సనత్‌నగర్ టిమ్స్‌లో ట్రయల్ రన్

– నెల రోజులపాటు 22 విభాగాల్లో ఓపీ సేవలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 30 : సనత్‌నగర్‌లోని తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్)ను ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశాల మేరకు శుక్రవారం నుంచి హాస్పిటల్‌లో ట్రయల్ రన్ నిర్వహించేందుకు ఆరోగ్య శాఖ ఏర్పాట్లు…