Category ముఖ్యాంశాలు

పాలనలో ప్రజల భాగస్వామ్యం పెరగాలి

– అప్పుడే సుపరిపాలన సాధ్యం – బయటి ఒత్తిళ్లకంటే అంతర్గత బలహీనతలే ప్రమాదం – యువ సివిల్‌ సరెంట్లకు మంత్రి శ్రీధర్‌బాబు దిశానిర్దేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 18: ఈ దేశం మీ నుంచి పర్ఫెక్షన్‌ మాత్రమే ఆశించడం లేదు.. అంతకంటే ఎక్కువగా మీరు చేసే పనిలో సిన్సియారిటీని కూడా కోరుకుంటోంది అని యువ సివిల్‌…

ప్ర‌జాసేవ‌కుడిగా గుర్తింపు పొందితేనే హోదాకు న్యాయం

– తీసుకొచ్చిన మంచి మార్పే గౌర‌వాన్ని తెస్తుంది – మాన‌వ‌త్వంతో నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాల‌తో మెల‌గాలి – నిర్ల‌క్ష్య నిర్ణ‌యం ఖ‌రీదు ఒక జీవితం – యువ సివిల్ స‌ర్వెంట్ల‌కు డిప్యూటీ సి.ఎం. భ‌ట్టి దిశానిర్దేశం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 18: ప్రజలు మిమ్మల్నిఒక అధికారిగా మాత్రమే కాక ప్రజాసేవకుడిగా గుర్తుపెట్టుకోవ‌డం వ‌ల్ల‌నే సివిల్ స‌ర్వీసెస్ హోదాకు…

హిడ్మా ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో పిల్‌

-‌ దాఖలు చేసిన జయ వింధ్యాల అమరావతి, ప్ర‌జాతంత్ర‌, డిసెంబర్‌ 17:‌మావోయిస్టు అగ్ర నేత హిడ్మా ఎన్‌కౌంటర్‌ ‌సంచలనంగా మారింది. హిడ్మాతోపాటు ఇతరుల ఎన్‌కౌంటర్‌ ‌పై పీపుల్స్ ‌యూనిటి ఫర్‌ ‌సివిల్‌ ‌లిబర్టీస్‌ ‌హ్యూమన్‌ ‌రైల్స్ ‌ఫోరం అధ్యక్షురాలు జయ వింధ్యాల ఏపీ హై కోర్టులో పీల్‌ ‌దాఖలు చేశారు. ఈ ఘటనపై సుప్రీంకోర్టు మార్గదర్శకాల…

బొగ్గు రంగంలో సుస్థిర‌త సాధించాలి

– మ‌రింత అభివృద్ధి దిశ‌గా దూసుకెళ్ల‌నున్న‌ భార‌త్‌ – కేంద్ర బొగ్గు, గ‌నుల శాఖ మంత్రి కిష‌న్‌రెడ్డి న్యూదిల్లీ, డిసెంబ‌ర్ 17ః అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇంధన భద్రతలో బొగ్గు రంగం చాలా ముఖ్యంగా మారింద‌ని, పర్యావరణ మార్పుల నేపథ్యంలో ఈ రంగంలో సుస్థిరత సాధించాల్సిన అవసరం ఉందని కేంద్ర బొగ్గు, గ‌నుల శాఖ మంత్రి…

హైకోర్టులో సవాల్‌ ‌చేస్తాం: బీఆర్‌ఎస్‌

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 17: ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్‌ ‌గడ్డం ప్రసాద్‌ ‌కుమార్‌ ‌తీర్పు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందని, ఆయన నిర్ణయంపై హైకోర్టుకు వెళ్తామని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, కె.సంజయ్‌ ‌తెలిపారు. ఇది స్పీకర్‌ ‌నిర్ణయం కాదని, జూబ్లీహిల్స్ ‌ప్యాలెస్‌ ‌రాజు నిర్ణయమని విమర్శించారు. స్పీకర్‌ను ముఖ్యమంత్రి ఇబ్బంది పెడుతున్నారని…

కాంగ్రెస్‌కు దిమ్మతిరిగే ఫలితాలు

– ప‌ల్లెల‌కు అవార్డులు, అభివృద్ధి బంద్‌ – డ‌బ్బుసంచులు కుమ్మ‌రిస్తున్న కాంగ్రెస్‌ – త్వ‌ర‌లో వ‌న్ నేష‌న్ వ‌న్ ఎల‌క్ష‌న్‌ – మ‌ళ్లీ కేసీఆర్ రావ‌డం ఖాయం – బీఆర్ ఎస్ నేత హ‌రీష్‌రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 17: స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి దిమ్మతిరిగే ఫలితాలు వచ్చాయ‌ని, ప్రజల తీర్పు చూసి…

పంచాయతీ ఎన్నికలు పరిసమాప్తం

– మూడో విడతలో పలుచోట్ల స్వల్ప ఘర్షణలు – ఉదయం నుంచే క్యూలో నిలబడ్డ ఓటర్లు – 3,752 సర్పంచ్‌ పదవులకు, 28,410 వార్డులకు పోలింగ్‌ – ఇతర ప్రాంతాల్లోని ఓటర్లకు రానుపోను చార్జీలతో పిలుపులు – పోలింగ్‌ కేంద్రం వద్ద కుర్చీ వేసుకుని కూర్చున్న పరిగి ఎమ్మెల్యే హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌17: రాష్ట్రంలో మూడు…

ఎన్నికలు ప్రశాంతంగా ముగియడం గర్వకారణం

– పంచాయతీరాజ్‌, ఇతర శాఖల సిబ్బందికి అభినందనలు – నూతన సర్పంచులు, వార్డు సభ్యులకు శుభాకాంక్షలు – రాజకీయాలకతీతంగా సమగ్రాభివృద్ధికి పనిచేయాలి – పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 17: గ్రామస్థాయిలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే ఎన్నికలు అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంత వాతావరణంలో ముగియడం రాష్ట్రానికి గర్వకారణమని పంచాయతీరాజ్‌,…

సిడ్నీ దాడి ఉగ్రవాది సాజిత్‌కు భారత పాస్‌పోర్టు

– హైదరాబాద్‌ ‌వాసిగా పేర్కొన్న పోలీసులు – స్టూడెంట్‌ ‌వీసాపై వెళ్లి ఆస్ట్రేలియాలోనే నివాసం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 16: ఆ‌స్ట్రేలియాలోని సిడ్నీలో ఇటీవల చోటుచేసుకున్న ఉగ్రదాడి ఘటనకు సంబంధించి కీలక విషయం వెలుగులోకి వచ్చింది. బోండీ బీచ్‌లో కాల్పులు జరిపిన నిందితుల్లో ఒకడైన సాజిద్‌ అ‌క్రమ్‌ (50) ‌వద్ద భారత పాస్‌పోర్ట్ ఉన్నట్లు  ఆస్ట్రేలియా…