special Stories

special Stories

యుద్ధం ..!

కశ్మీర్ పహల్గామ్ లో జరిగిన ఉగ్ర దాడిలో 27 మంది పర్యాటకులు  మరణించి పది  రోజులు గడిచింది. ఉగ్రవాదులు ఎవరు ..ఎక్కడి నుంచి వొచ్చారు ..స్థానికుల సహాయం తీసుకున్నారా అన్న అనుమానాల పై ఇంకా స్పష్టత రాలేదు. కేంద్ర నిఘా వర్గాలు అధికారికంగా ఇంకా ధ్రువీకరించలేదు. ముస్లిం మతోన్మాదులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు అన్నది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. దాడులకు పాల్పడ్డ ఉగ్రవాదులకు పాకిస్థాన్ అండదండలు ఉన్నాయని ..ఉగ్రవాదులకు…

విశిష్టాద్వైత మతోద్ధారకుడు రామానుజుడు

రామాను జాచార్యుల జయంతి సందర్భంగా రాజాదరణ పొంది ప్రాబల్యాన్ని సంతరించుకున్న జైన, బౌద్ధ, శైవ మతాలు స్థానిక ఆచార వ్యవహారాలలో కలసి, అనేకానేక శాఖలుగా విభజితాలై, వేర్వేరు సిద్ధాంతాలను ప్రతిపాదిస్తూ తమ శాఖలు గొప్పవని నొక్కి చెబుతూ, మూల ఉపనిషత్తుల సారాన్ని ప్రజలకు చేరువ చేయజాలని సమ యాన, విశిష్టాద్వైతాన్ని ప్రతిపాదించి ఉద్దరించారు శ్రీ రామాను…

రాజకీయ సామాజిక మద్దతుతో సమగ్ర కుల గణన సాధ్యం

తెలంగాణ, కర్ణాటక వంటి రాష్ట్రాలు ఇప్పటికే కుల సామాజిక-ఆర్థిక డేటాను ఉపయోగించుకుని రిజర్వేషన్లపై 50% పరిమితిని సవరించాలని ఒత్తిడి చేశారు. జాతీయ స్థాయిలో ఇలాంటి సర్వేలను అమలు చేయడం ద్వారా మరింత ముందుకు సాగాలని అక్కడి నాయకులు కేంద్రాన్ని కోరారు.ఈ డేటా రాబోయే సంవత్సరాల్లో రిజర్వేషన్‌ ‌కోటాలు, సంక్షేమ పథకాలు, వనరుల కేటాయింపులను ప్రభావితం చేస్తుంది.…

విద్యా కమిషన్ సిఫార్సులు చెత్త బుట్ట కేనా!?

వాస్తవంగా ఈ పాఠశాలలకు కూడా ఒక్కో పాఠశాలకు 200కోట్లు చొప్పున 58 ఇంటిగ్రేటెడ్‌ ‌పాఠశాలలకు 11,600 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. బడ్జెట్లో కేటాయించిన 23వేలకోట్లు లో 18,400కోట్లు బోధనా సిబ్బంది, బోధనేతర సిబ్బంది వేతనాలకు ఖర్చు అవుతాయి. మిగిలిన 3వేల కోట్లతో రాష్ట్రం లోని 30,668 ప్రభుత్వ పాఠశాలలకు గ్రాంట్లు, పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం…

తెలంగాణ జనహృదయంలో న్యాయ భావన

లక్షలాది మంది హాజరైన ఎల్కతుర్తి బహిరంగ సభలో భారత రాష్ట్ర సమితి నాయకులు కె చంద్రశేఖర రావు ‘కగార్‌ ఆపరేషన్‌ను ఆపెయ్యాలె’, ‘అధికారం ఉన్నదని చంపుకుంట పోతరా’, ‘గిరిజనుల ఊచకోతను ఆపెయ్యాలె’, ‘నక్సలైట్లతో చర్చలు జరపాలె’ అని అంటుంటే సభ మొత్తం చప్పట్లతో ఆమోదం తెలిపింది. ‘ఈ మాట దిల్లీకి ఉత్తరం రాద్దామా’ అని ఆయన…

రాష్ట్ర బిజెపి ఫేక్ సభ్యత్వాలు

Fake memberships of state BJP

తెలంగాణ రాష్ట్రం పైన కాషాయ జెండా ఎగురవేయాలని బిజెపి కేంద్ర నాయకత్వం చాలాకాలంగా ఎదురు చూస్తున్నది. ఉత్తరాది లో ఆ పార్టీని విస్తరించిన తరహాలో దక్షిణాదిలో కూడా పాగా వేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నది. అందుకు తెలంగాణ రాష్ట్రమే తమకు ముఖద్వారంగా భావిస్తూ వొచ్చింది. అయితే రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా పేరున్న బిఆర్‌ఎస్‌ ‌పదేళ్ళకాలం ఎదురులేకుండా…

చూపు ఫోన్ పై కాదు, లక్ష్యం పై ఉండాలి

ఏ రోజు కూడా మొబైల్ ఫోన్ వాడలేదు అందుకే సివిల్స్ లో మంచి ర్యాంక్ ఇటీవల భారత్ లో విడుదలైన సివిల్స్ ఫలితాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వ్యక్తుల ఇంటర్వ్యూలను వార్తా పత్రికలలో చూసినపుడు చాలా మంది కూడా నా ఈ అత్య్తుత్తమ ర్యాంక్ రావడానికి ప్రధాన కారణం మొబైల్ ఫోన్ వాడలేదు అందుకే సాధించగలిగాను…

భయబీభత్సాల నడుమ ‘భారతీయ ఆత్మ’

విలాపాగ్నుల విషాదాశ్రువుల నడుమ జీవిస్తున్నాం. నిర్దాక్షిణ్యమైన శక్తుల వీరవిహారంలో నిస్సహాయంగా నిలబడి ఉన్నాం. కావలసిన చోట రక్షణ దొరకదు. అవసరమైన చోట విచక్షణా దొరకదు.ఒక్కోసారి, హింస కంటె దాని చుట్టూ కాంతిపుంజం లాగా మెరిసిపోయే ఆవేశాలు, ఉద్వేగాలు ఎక్కువ భయానకంగా ఉంటాయి. ఒకచోట జరిగిన విస్ఫోటక సంఘటన, దాని అనేక పర్యవసానాలతో, నానార్థాలతో, విషకాలుష్యంతో లోకాన్నంతా…

కేసీఆర్‌ ఏం మాట్లాడుతారు ..?

2001 ఏప్రిల్‌ 27 న తెలంగాణా రాష్ట్ర సాధన కోసం ఉద్భవించిన తెలంగాణా రాష్ట్ర సమితి ..తరువాత భారత రాష్ట్ర సమితిగా రూపాంతరం  చెంది జరుపుకో బోతున్న రజతోత్సవాల పై రాష్ట్ర ప్రజలకు..రాజకీయ విశ్లేషకులకు..ప్రత్యర్ధి పార్టీల కు ఆసక్తి నెలకొన్నది.. అందుకు కారణం ఆ పార్టీ రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించి..తొమ్మిదిన్నర సంవత్స రాలు అధికారంలో…

సాదాసీదా ‘జనధర్మ’ మహోన్నత వ్యక్తిత్వం మనకు అందించిన రెండు జ్ఞాన సిద్ధాంతాలు…

కాకతీయ కలగూర గంప – 30 తిరుమల శ్రీనివాస భక్త ముత్యం -ఆంధ్ర,ఆంగ్ల భాషా  రత్నం శ్రీ మాడభూషి రాజగోపాలా చార్య గారు  సాహిత్య,సాంఘిక,రాజకీయ చైతన్య మేధావి  శ్రీ మాడభూషి శ్రీధర్‌ ‌గారు ఒక్కసారి 1973 సంవత్సరం లోకి పోదాం. వరంగల్‌ రైల్వే స్టేషన్‌ లో రెండు నిమిషాల కోసం ఆగిన అలనాటి ప్రఖ్యాత ‘‘గోల్కొండ…