special Stories

special Stories

పౌర సమాజం విస్మరిస్తున్న నిశబ్ద సంక్షోభం

 “మానసిక అనారోగ్యం భారతదేశంలో ఎక్కువగా నిషిద్ధ అంశంగా కొనసాగుతోంది.  ఈ సంవత్సరం చివరి నాటికి భారతదేశంలో సుమారు 20 శాతం మంది మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారని అంచనా వేస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య లెక్కలు చూస్తే 56 మిలియన్ల భారతీయులు నిరాశతో బాధపడుతున్నారు, 38 మిలియన్ల మంది భారతీయులు ఆందోళన రుగ్మతలతో బాధపడుతున్నారు. ప్రపంచంలోని అన్ని దేశాలలో ఆరోగ్యం,…

ఆధునిక స్త్రీవాదానికి పునాదిరాళ్ళు – 4

‘స్త్రీ దరహాసం దోచిన ఇతిహాసం’లో ఉర్దూ రచయిత్రుల నేపథ్యం, జీవితం, సాహిత్యం కనిపిస్తుంది. ముస్లిం స్త్రీల మనో భావాల్ని తమ కలం ద్వారా ప్రతిపాదించిన విధానాన్ని దేవరాజు చాలా సున్నితంగా ప్రస్తావించారు. ‘కలలో సుల్తానా’ అనే రచన రోకియా హుస్సేన్, ఉర్దూ పత్రికల ద్వారా సుఘ్ర హుమాయూన్ బేగం, ‘పర్దా’ అనే రచన ద్వారా నజర్…

బృహత్ నేరం!

కొండను తవ్వడం కష్టమే. అది తరువాత సంగతి. కాని కొండను తవ్వి యెలుకనైనా పట్టకపోతే అంతకంటే అపఖ్యాతి మరొకటి వుండదు. అందువల్ల కొండను తరువాత తవ్వొచ్చు. ముందు యెలుకను పట్టేస్తే వొక పనైపోతుంది అనుకున్నాడు. అనుకున్నదే తడవు యెలుకను పట్టే పథకాలు వేశాడు. ఎలుకని పట్టడానికి ముందుగా పిల్లుల్ని పెంచాడు. ఆ పిల్లులకి పిల్లలు పుట్టాయి.…

ఈమె చేసేది ప్రేత ద్రోహమా?

అరుంధతీ రాయ్ రెండవ నవల ‘Mother Mary Comes to Me’ వారం క్రితం చాలా నిరాడంబరంగా కుటుంబసభ్యులు, దగ్గరి స్నేహితుల సమక్షంలో జరిగిందిట. మొదటి నవల, ‘The God of Small things’ వచ్చిన ముప్ఫై సంవత్సరాల తర్వాత. మొదటి నవలకు గొప్పపేరు, అదే మోతాదులో అప్రతిష్ట రెండూ ఆమెను సెలబ్రిటీని చేసాయి. మహరాష్ట్రలో,…

బహుముఖాలుగా సాగవలసిన మరో గ్రంథాలయోద్యమం!

మరో గ్రంథాలయోద్యమం నిజంగా విజయం సాధించాలంటే అది కనీసం మూడు స్థాయిలలో విస్తరించాలి. మొదట వ్యక్తుల, కుటుంబాల, స్నేహ బృందాల స్థాయిలో పుస్తక పఠనం పెరగాలి, ప్రతి ఒక్కరూ తన వంతుగా తాను ప్రతి రోజూ ప్రతి వారమూ ఏమి చదువున్నానో ఆలోచించుకోవాలి. అందువల్ల గ్రంథాలయ అవసరం గురించి అవగాహన పెరుగుతుంది. అప్పుడు గ్రంథాలయాల ఏర్పాటు…

ఇంతకూ కాళేశ్వరం ప్రాజెక్టు ఉపయోగమా? కాదా?

“సిబిఐ విచారణలో ఏమితేలనున్నప్పటికీ దాదాపు లక్షకోట్ల వ్యయంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం వినియోగంలోకి తీసుకోకపోవడంపై చర్చ జరుగుతున్నది. మేడిగడ్డ దగ్గర కుంగిన రెండు పిల్లర్లను మరమ్మతు చేసి, ప్రాజెక్టును కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం వాడుకుంటుందా లేదా అన్న విషయంపైన స్పష్టత ఇవ్వాలని నీటి పారుదల రంగ నిపుణులు , తెలంగాణ పౌర సమాజం అడుగుతున్నారు…

జెన్‌ జీ తరం సోషల్ మీడియా సంస్థల నయా బానిసలా..?

ఆధునిక కాలంలో ప్రపంచాన్ని నడిపిస్తున్నది ప్రజా ప్రభుత్వాలు కాదు.ప్రజలెన్నకున్న నేతలు కాదు.ప్రపంచాన్ని శాసిస్తున్నది సోషల్‌ మీడియా.. ఆ కంపెనీలకు చెందిన దేశాలు.ప్రజాస్వామ్యం ఒక భ్రమ.ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఒక మిథ్యా..సోషల్‌ మీడియానే షాడో ప్రభుత్వాలు. ప్రజా ఉద్యమాలను అవే నిర్ణయిస్తాయి.. అవే ముగించేస్తాయి. డేటాను అడ్డుపెట్టుకుని తమకు ఏలాంటి ప్రభుత్వాలు కావాలో.ఎలాంటి నేతలు కావాలో ప్రజల అభిప్రాయాలను…

నేడు తెలంగాణ భాషా దినోత్సవం

ప్రముఖ రచయిత్రి రమాదేవికి కాళోజీ పురస్కారం  ప్రముఖ రచయిత్రి, కార్టూనిస్ట్, ‌కాలమిస్ట్ శ్రీ‌మతి నెల్లుట్ల రమాదేవి నేడు కాళోజీ పురస్కారాన్ని అందుకోబోతున్నారు. ప్రజాకవి కాళోజీ నారాయణరావు జన్మదినాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్‌ 9‌వ తేదీని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవాన్ని ప్రతీఏటా నిర్వహిస్తున్నది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టిన…

స‌మ‌స్య‌ల‌ను ధైర్యంగా ఎదుర్కోండి

ఇటీవల కాలంలో మన దేశంలో విద్యార్థుల ఆత్మహత్యలు విపరీతంగా పెరిగిపోవడం ఆందోళ‌న క‌లిగిస్తోంది. అందుకే ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 10న ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం గా జరుపుకుంటున్నాం. 2003 వ సంవత్సరం సెప్టెంబర్ 10 నుండి ఈ అంతర్జాతీయ ఆత్మహత్యల నివారణ దినోత్సవం గా జరుపుకోవాలని మొదలుపెట్టారు. ప్రతి సంవత్సరం ఈ దినోత్సవాన్ని ప్రపంచ…

భూలోకం లో నందనవనం

గిరియానం .. 4 ‘ నందనవనం ‘ గురించి మనం దేవేంద్రడి ఉద్యానవనమని, స్వర్గలోకంలో ఉంటుందని మన ప్రాచీన సాహిత్యంలో చదువుకున్నాం. అది ఆయా కవుల ఊహా వర్ణన. కానీ మనకు భూలోకంలోనే అలాంటి నందనవనం ఒకటి ఉందని నమ్మలేక పోయాను. అదే ‘ వాలీ ఆఫ్ ఫ్లవర్స్ ‘. తూర్పు పశ్చిమ హిమాలయాల పరిధిలోవుంది.…