special Stories

special Stories

ఎసిబి కస్టడీకి మాజీ ఈఎన్‌సి హరిరామ్‌

Former ENC Hariram in ACB custody

ఈనెల 6 వరకు విచారణకు అవకాశం అవకతవకలపై కూపీ లాగనున్న అధికారులు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మే 2 :  ‌కాళేశ్వరం లిప్ట్ ఇరిగేషన్‌ ‌ప్రాజెక్టు అవకతవకల కేసులో చంచల్‌ ‌గూడ జైల్లో రిమాండ్‌ ‌ఖైదీగా ఉన్నఈఎన్‌సి భూక్య హరిరామ్‌ ‌ను ఏసీబీ అధికారులు ఐదు రోజుల కస్టడీకి తీసుకున్నారు. ఈనెల 6 వరకు హరిరామ్‌ను ఏసీబీ…

కులగణనలో రేవంత్‌ ‌సక్సెస్‌

దీనిని జీర్ణించుకోలేకే కిషన్‌ ‌రెడ్డి విమర్శలు  మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి హైదరాబాద్‌,‌మే2: ‌కులగణన విషయంలో తెలంగాణ బీజేపీ నేతలకు నిద్ర పట్టడం లేదని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. అసెంబ్లీలో జరిగిన చర్చలో బీజేపీ, సీపీఐ, బీఆర్‌ఎస్‌ ‌కూడా పాల్గొన్నట్లు తెలిపారు. క్షేత్ర స్థాయికి సర్వే వెళ్ళిందని.. కిషన్‌ ‌రెడ్డి ఈ విషయం తెలుసుకోవాలన్నారు. ఇంటింటికి…

తెలంగాణలో కులగణన ఒక సామాజిక విప్లవం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీడబ్ల్యూసీలో తెలంగాణ కుల గణనపై చర్చ దేశానికే ఆదర్శంగా నిలిచిందని అగ్రనేతల కితాబు సర్వేకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపిన సీఎం న్యూదిల్లీ, మే 2 :  తెలంగాణలో అత్యంత పారదర్శకంగా కులగణన నిర్వహించడం తనకెంతో గర్వకారణమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇది ఒక గొప్ప సామాజిక విప్లవానికి నాంది…

కులగణన క్రెడిట్‌ ‌వార్‌

 జనగణనతోపాటే కులగణన చేయనున్నట్లు కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని దాదాపు అన్ని రాజకీయపార్టీలు స్వాగతించాయి. అయితే ఈ ప్రకటన రావడానికి తామే కారణమంటూ ఆ క్రెడిట్‌ను తమఖాతాలో వేసుకోవడానికి  విపక్షాలు పోటీపడుతున్నాయి. కులగణన విషయంలో రాజకీయపక్షాలు కొంతకాలంగా కేంద్రంపైన తీవ్రస్థాయిలో ఒత్తిడి  తీసుకువస్తున్నాయి. ఆమేరకు వివిధ రాష్ట్రాలు శాసనసభలో తీర్మానించి, కేంద్రప్రభుత్వానికి పంపించాయికూడా. అందులో గతంలో తెలంగాణలో అధికారంలోఉన్న…

‘ కృత్రిమ మేధ కాలంలో ‘ రణక్షేత్రం నుంచి డిజిటల్‌ సవాళ్ల’ వరకు పత్రికా స్వేచ్ఛ

ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు లాంటిది పాత్రికేయుల సేవ. దేశానికి అన్నదాతలు వెన్నెముక అయితే వార్తా సమాచారాన్ని ప్రజలకు అందించే పాత్రికేయులు ప్రజాస్వామ్యానికి ఊపిరి పోస్తారు. శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు ప్రజాస్వామ్యానికి మూడు మూల స్తంభాలు కాగా నాలుగో స్తంభంగా ప్రసార మాధ్యమాలు నిర్వర్తించే పాత్ర అత్యంత ప్రధానమైనది. ప్రభుత్వానికి ప్రజలకు నడుమ వారధిగా నిలుస్తూ పారదర్శకతకు,…

కాశ్మీర్‌ను మిలిటరీ కేంద్రంగా మార్చాలి!

నిరంతర నిఘా పెంచాలి…   ఉగ్రవాదుల ఏరివేతకు జల్లెడ పట్టాలి పర్యాటక స్వర్గధామం అయిన జమ్మూ కాశ్మీర్‌లో నరమేథం సృష్టించడం ద్వారా అక్కడ సాధారణ పరిస్థితులు రాకుండా…సామాన్య జనం అక్కడ లేకుండా..ముఖ్యంగా హిందువులను లేకుండా చేయాలన్న ముస్లిం ఉగ్రవాదుల కుట్రలో భాగమే తాజా నరమేధానికి నిదర్శనం. 370 ఆర్టికల్‌ రద్దు తరవాత కాశ్మీర్‌ అభివృద్ది చెంది,…

చికిత్స!

ఉత్కంఠ రేపే చిన్న కథన శకలం చివర ఒక మెరుపు తీగె అల్లుకుంటుంది. ఈ శీర్షికని ప్రముఖ కథా రచయిత బమ్మిడి జగదీశ్వరరావు రాసిన కథలతో మొదలు పెడుతున్నాము. కొన్ని వారాలు ప్రచురిస్తాము. ఈ పద్ధతిలోకి వచ్చే కథలు ఎవరైనా పంపవచ్చు. వాటిని కూడా పరిశీలనలోకి తీసుకుంటాము. ‘నీ నడకలో తేడా వచ్చింది,’ అన్నాడు యెదురుపడిన మిత్రుడు. నవ్వాను.…

ఆలయం అడుగున

గుజరాతీ మూలం : ప్రతిష్ట పాండ్య తెలుగు అనువాదం: శృతకీర్తి తవ్వు గుడి కింద తవ్వు మసీదు కిందా గుడి కిందా లోతుగా ఇంకా లోతుగా తవ్వు చర్చి కింద తవ్వు దర్గా కూల్చి నువ్వేసిన రోడ్డు కింద తవ్వు ఎక్కడో నువ్‌ పాతిపెట్టిన గురు గ్రంథ్‌ సాహిబ్‌ కింద తవ్వు చేయి చేయి పట్టుకుని…

అంతర్‌ బహిర్‌ యుద్ధారావం షాజహానా కవిత్వం

‘‘చదువు లేదు ఏ ఇఛ్ఛా ఉండకూడదు/ ఎడ్లమూతికి బుట్టలాగా/గాలి పీల్చే స్వేచ్ఛ కూడా లేకుండా నఖాబ్‌లు’’ 1997లో షాజహానా ‘పర్దా హటాకే దేఖో’ కవిత వ్రాసి పరదాల చాటు ముస్లిం స్త్రీల జీవితంలోని హింసను గురించి మాట్లాడటం మొదలు పెట్టిననాటి నుండే నాకు ఆమె పరిచయం.  1993 నాటికి స్త్రీలపై వివక్షకు, హింసకు మూలమైన పితృస్వామ్యాన్ని…

ఏనుగెక్కిన సంపద

(డా.కె.ఎన్‌. గణేశయ్య రాసిన ‘‘కరి సిరి యాన’’ అనే కన్నడ నవలను రంగనాథ రామచంద్రరావు ‘ఏనుగెక్కిన సంపద’ పేరుతో తెలుగులోకి అనువాదం చేశారు. గణేశయ్య చెప్పిన నవల నేపథ్యం, నవల నుంచి  చిన్న భాగం- శోభ పాఠకుల కోసం) నవల నేపథ్యం: ప్రపంచ చరిత్రలోనే అత్యంత ఐశ్వర్యవంతవంతమైన సామ్రాజ్యాలలో ఒకటైన ‘విజయనగరం’ రెండవ రాజధానిగా పిలవబడే…