special Stories

special Stories

మిలియన్ ఫాలోవర్స్

స్నేహారెడ్డి కొనకటి సాహిత్యంతో మీ అనుబంధం ఎలా మొదలైంది? చిన్నప్పటి నుంచే కథలు, పుస్తకాలు అంటే చాలా ఇష్టం. కొన్ని కథలు చదివితే మనల్ని మనం చూసుకున్నట్టు అనిపించేది. అలా చదువుతూ ఉండగా ఒకరోజు నేనుకూడా ఒకకథ చెప్పాలి” అనిపించింది. ఆ ఆలోచనే నన్ను రచన వైపు తీసుకొచ్చింది. తొలి నవలకి ప్రేరణ ఏమిటి? లండన్…

‘గుర్తులు మారినయి, గని గుణాలు మారలే!’

“న్యాయస్థానాల తలుపులు కూడా తట్టి, అనుకూలమైన ఉత్తర్వులు సంపాదించుకుని కూడా వాటిని ఖాతరు చేయని ప్రభుత్వాధికారుల ముందు నిస్సహాయంగా మిగులుతున్నవాళ్లు. రాజకీయ నాయకత్వాల రెండు నాల్కల, బహు నాల్కల వైఖరులతో విసుగెత్తినవాళ్లు. ఒక చివరి అవకాశంగా తమ గోడు సమాజానికి వినిపించుకుందామని వచ్చారు. రాజకీయ పార్టీల, ప్రజా సంఘాల అఖిల పక్ష సమావేశంలో హృదయవిదారకమైన వేదన…

శాస్త్ర సాంకేతిక భారత రూపశిల్పి రాజీవ్ గాంధీ

rajiv gandhi

“దేశ సేవ కోసం  త్యాగం అవసరం, మంచి భవిష్యత్తు కోసం తమ వర్తమానాన్ని త్యాగం చేసే తరాల నుంచి దేశాలు ఏర్పడ్డాయి అని భావించేవారు. విచారకరంగా, తన ఉత్తమమైన పనిని చేయాలనే పవిత్రమైన రాజీవ్ గాంధీ  కోరిక ఆయన విచారకరమైన  క్రూరమైన హత్యతో భంగమైంది. ఆయన  ఆకస్మిక  దురదృష్టకర మరణం దేశాన్ని రాజకీయ శూన్యంలోకి నడిపించింది. 21వ…

ఎబోలా హెచ్చరిక

ఆఫ్రికా దేశాలైన డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండాలలో మళ్లీ విజృంభిస్తున్న ఎబోలా వైరస్ ప్రపంచాన్ని మరోసారి ఆందోళనకు గురిచేస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యు హెచ్ఓ ) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనం గెబ్రెయెసుస్  మంగళవారం  వ్యక్తం చేసిన తీవ్ర ఆందోళన పరిస్థితి ఎంత ప్రమాదకరంగా మారుతోందో తెలియజేస్తోంది. ఇప్పటికే 130 మందికి పైగా…

అలీనోద్యమం తీరు తెన్నుల పై బలీయమైన వ్యాఖ్య

జనధర్మో విజయతే. ఆచార్య సంపాకీయం అప్పుడు “Tech Nationalism” ఇప్పుడు “soft power domination” గా మారాయి ‘‘పేదవాడిక్కోపం వస్తే పెదవులతో వాగి వాగీ దవడలు నొప్పి’’ అని సామెత ఒకటుంది.  మన అలీనదేశాలు, ఐక్యరాజ్య సమితి వగైరాల ధోరణి కూడ అట్లాగే వుంది. లిబియా మీద అమెరికా దాడిని ఢిల్లీ లో సమావేశమైన అలీన…

మానవాళికి శాపంగా మారనున్న వరి ఉత్పత్తి పెరుగుదల

“దేశవ్యాప్తంగా రైతులు వరిని ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ఇందుకు ప్రధాన కారణాలు ప్రభుత్వ కొనుగోలు హామీ, కనీస మద్దతు ధర, నీటి లభ్యత, తక్షణ మార్కెట్ డిమాండ్ రాజకీయ ప్రోత్సాహకాలు. మరోవైపు పప్పుధాన్యాలు నూనెగింజలకు స్థిరమైన మార్కెట్ లేకపోవడం, బలహీనమైన కొనుగోలు వ్యవస్థలు, ధరలు పతనం కావడం వంటి సమస్యలు ఉన్నాయి.” వ్యవసాయం మానవాళిని పోషించాలి.. జీవవ్యవస్థలను…

జాతీయ ఐక్యత భావం క్రమంగా బలహీనపడుతోందా?

“1999 కార్గిల్ యుద్ధ సమయంలో సైనికులు ప్రయాణిస్తున్నప్పుడు రైల్వే స్టేషన్ల వద్ద “భారత్ మాతాకీ జై” అంటూ వారికి ఆహార ప్యాకెట్లు అందించే వారు కనిపించలేదు. కానీ 1962 నుంచి 1971 మధ్య కాలంలో సైనికులతో వెళ్తున్న రైళ్లు దాటితే ప్రజలు దేశభక్తి నినాదాలు చేసేవారు. “ఆపరేషన్ సిందూర్” సమయంలో కనిపించిన పక్షపాత రాజకీయ కథనాలు…

పొదుపు గందగోళం

భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఒక విచిత్రమైన ద్వంద్వ పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఒకవైపు ద్రవ్యోల్బణం, రూపాయి పతనం, అంతర్జాతీయ మార్కెట్లలో అస్థిరత, పశ్చిమాసియా యుద్ధ ప్రభావం వంటి అంశాలు దేశాన్ని మితవ్యయ విధానాల వైపు నెడుతుంటే, మరోవైపు వినియోగ వ్యయం తగ్గిపోతే ఆర్థిక వ్యవస్థ మరింత మందగించే ప్రమాదం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో బ్రిటిష్ ఆర్థికవేత్త…

పొదుపు మంత్రానికి అభివృద్ది చింతకాయలు రాలునా .?

PM Narendra Modi’s 9 Mantras: A New Direction for India?

“మోదీ చెప్పిన తొమ్మిది సూత్రాలు ప్రజల నిత్య జీవితాలతో ముడిపడిన అంశాలు..ఒకవైపు నిత్యావసరాల ధరలు పెంచుతూ మరోవైపు వినియోగం తగ్గించుకోవాలని పొదువు మంత్రం జపిస్తే అభివృద్ధి సాధ్యమైతుందా.? అన్న టెన్షన్‌ కూడా పెట్టుబడి పెట్టే కంపెనీల్లో వ్యక్తమౌతోంది..ప్రజల వినియోగమే లేకపోతే అభివృద్ధి ఎలా జరుగుతుంది..? ప్రజల వినియోగం లేకపోతే ఉత్పత్తి సంస్థలు ఉత్పత్తి ఎలా చేస్తాయి.?.పెట్టుబడులు…

పొలిటికల్ కాలయాపన ప్రహసనమా?

“పేపర్ కటింగ్స్ ఉన్నవారే ఉద్యమకారులైతే, తెరవెనుక ఉండి ఉద్యమానికి ఆర్థికంగా, నైతికంగా వెన్నుదన్నుగా నిలిచిన పౌరసమాజం పరిస్థితి ఏమిటి? జిల్లాల్లో పర్యటించే సమయంలో స్థానిక రాజకీయ వర్గాల మధ్య తలెత్తే ఘర్షణలను ఈ కమిటీ ఎలా ఎదుర్కొంటుంది? ఈ ప్రశ్నలన్నింటికీ కమిటీ వద్ద ప్రస్తుతానికి స్పష్టమైన రోడ్‌మ్యాప్ లేదు. ఆశావహ దృక్పథం, ఆచరణాత్మక వైఫల్యాల మధ్య…