special Stories

special Stories

ఏకలవ్య కాలనీ కథలకు కొలకలూరి భాగీరథి పురస్కారం

రచయిత, కవి, విమర్శకులు పలమనేరు బాలాజి రాసిన ‘ఏకలవ్య కాలనీ’ కథాసంపుటికి ‘కొలకలూరి భాగీరథీ కథానిక పురస్కారం- 2026’ లభించింది. ఫిబ్రవరి 26వ తేదీ హైదరాబాదు, తెలుగు యూనివర్సిటీ ప్రాంగణంలో జరిగే కార్యక్రమంలో కొలకలూరి భాగీరధి కథానిక పురస్కారాన్ని పలమనేరు బాలాజీకి అందజేస్తున్నట్లు కొలకలూరి సాహిత్య పురస్కారాల  నిర్వాహకులు, ద్రావిడ విశ్వవిద్యాలయ పూర్వ ఉపాధ్యక్షులు, పద్మావతి మహిళా…

ఈ రోజుల్లో డొల్ల సాహిత్యం ఇలాగే అమ్ముడుపోతోంది నాగిని కందాల

(గత వారం తరువాయి భాగం) సోషల్ మీడియా సాహిత్య విమర్శ మీరు గమనించినమేరకి ఎలా ఉంది?  ప్రాధమికంగా ‘సోషలైజింగ్’ అంటేనే నలుగురితో కలసిమెలసి, అందర్నీ కలుపుకుపోగలగడం అయినప్పుడు, సోషల్ మీడియాలో ‘విమర్శ’ అనే పదం విరోధాభాసలా ధ్వనిస్తోంది. సోషల్ మీడియాలో సాహిత్య విమర్శ లేదు, ఉండదు. ఇక్కడ లెక్కలన్నీ ‘అల్గారిథమ్స్’ నడిపిస్తే నడిచేవే తప్ప రచనల్లో…

ఆవిష్కరణల ముసుగులో మేధో చౌర్యం

భారతదేశం ‘ఏఐ’ సూపర్ పవర్‌‘గా ఎదగాలని కలలు కంటున్న తరుణంలో, దిల్లీ వేదికగా జరిగిన ‘ఇండియా ఏఐ  ఇంపాక్ట్ సమ్మిట్ 2026′ లో చోటుచేసుకున్న ఘటన యావత్ విద్యా ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది. గల్గోటియాస్ యూనివర్సిటీ ప్రదర్శించిన ‘రోబోటిక్ డాగ్‘ వివాదం కేవలం ఒక విద్యాసంస్థ చేసిన పొరపాటు మాత్రమే కాదు; అది మన దేశ పరిశోధనా రంగంలో వేళ్లూనుకున్న అనైతిక ధోరణులకు అద్దం పడుతోంది. న్యూదిల్లీలో…

ప్రజాస్వామ్యం అంటే కప్పల తక్కెడ కోతి కొమ్మచ్చి!

“భారత ప్రజాస్వామానికి అత్యంత కీలకమైన పరీక్ష ఇక్కడే ఉంది. భారత పార్లమెంటరీ ఎన్నికల రాజకీయాలలో  పార్టీలూ, సిద్ధాంతాలూ, భావజాలాలూ, నిబద్ధతలూ, విధేయతలూ, కనీసం సిగ్గు ఎగ్గులూ ఏమీ లేవని, అధికార కాంక్ష, ప్రతిఫలాపేక్ష, లాభాపేక్ష, స్వార్థం, అవకాశవాదం మాత్రమే ఉన్నాయని దశాబ్దాలుగా రుజువవుతున్న విషయమే మళ్లీ ఒకసారి రుజువయ్యే మహత్తర అవకాశాన్ని తెలంగాణ మునిసిపల్ ఎన్నికలు…

కఠోర నియమాలు… రంజాన్ దీక్షలు

“పరమ పవిత్రంగా ప్రత్యేక ప్రార్థనలతో, ఉపవాస దీక్ష కంకణులైన ధార్మికులు, భక్తి శ్రద్ధలతో అన్ని అలవాట్లకు దూరంగా ఉంటూ, నెల రోజులు దీక్షలో నిమగ్నమై ఉంటారు. “రంజాన్” పండగ పేరు కాదు. నెల పేరు. “రంజ్” అనగా కాలుట (జ్వలించుట) ఉపవాసము చేయుటచే, మను షులుచేయు పాపమును కాలి పోవునని భావము. నెల అంతయు, ఉదయం…

భక్తుల కోరికలు నెరవేర్చే యాదగిరి లక్ష్మీ నరసింహుడు

“ప్రహ్లాదుని రక్షించటానికి, అహోబిలంలో నరసింహస్వామి స్తంభాన్ని చీల్చుకుని వచ్చి హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత ఆ భీకర రూపాన్ని శాంత పరచటం ఎవరికీ సాధ్యం కాలేదట. అప్పుడు దేవతలంతా లక్ష్మీదేవిని ప్రార్ధిస్తే ఆమె ప్రత్యక్షమై స్వామిని శాంతింప చేసిందట. అప్పుడు ప్రహ్లాదుడు స్వామిని అక్కడే ప్రసన్న రూపంలో కొలువై ఉండమని కోరాడట. అయితే స్వామి అతి భీకర…

నెహ్రూ సెక్యులరిస్టే..

“పాకిస్థాన్ లో వలె మన రాజ్యాంగంలో మతచట్టాలు లేవు. మనది మతాతీత రాజ్యాంగం.ఆర్టికల్ 25 మన రాజ్యాంగ లౌకిక లక్షణాన్ని ప్రతిబింబిస్తుంది.ఆర్టికల్ 26,27,28 చెప్పే విషయాలను గమనించినా మన రాజ్యాంగం ఒక మతానికి మాత్రమే ప్రాధాన్యం ఇవ్వలేదని స్పష్టమవుతుంది. ప్రభుత్వ వ్యవహారాలలో మతం తాలూకు జోక్యాన్ని మన రాజ్యాంగం అనుమతించదు. కానీ దుగ్గరాజు వారి కళ్ళకు…

సుస్థిర బ‌లాన్ని ప్ర‌ద‌ర్శించిన బీఆర్ఎస్‌, బీజేపీ!!

BRS and BJP Show Stable Strength: Shifting Equations in Telangana

మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ మెజారిటీ కార్పొరేష‌న్లు, మున్సిపాలిటీలు గెలిచిన‌ప్ప‌టికీ విప‌క్ష బీఆర్ ఎస్‌, బీజేపీలు క్షేత్రస్థాయిలో త‌మ బ‌లాన్ని స్థిరంగా ప్ర‌ద‌ర్శించాయ‌నేది గెలిచిన వార్డులు, వొచ్చిన వోట్ల శాతాన్ని ప‌రిశీలిస్తే స్ప‌ష్ట‌మ‌వుతోంది. తుది గ‌ణాంకాల ప్ర‌కారం కాంగ్రెస్ 1537 వార్డులు, 93 మున్సిపాలిటీలు, 5 కార్పొరేష‌న్ల‌లో విజ‌యం సాధించి త‌న బ‌లాన్ని మ‌రింతగా పెంచుకున్న‌ట్టు క‌నిపిస్తున్నా,…

తెలంగాణ సమస్య ‘పరిష్కారానికి’ ఇందిరాగాంధీ రూపొందించిన అష్టసూత్ర పధకం

“పార్లమెంట్ లో ప్రకటించారు కనుక ఈ ఇది అమలు చేసే పథకం అన్నారు. మళ్లీ తెలంగాణ జనం నమ్మింది. అందులో మళ్లీ కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. దానికి సాక్షి – పార్లమెంట్, పెద్దమనుషుల ఒప్పందపు సంతకాలు. పెద్దమనుషుల ఒప్పందం అంటే కోర్టుకు లో పరిష్కారం అడగకుండా, రాజకీయంగా, రెండు ప్రాంతాలలో సమ అభివృద్ధి సాధిస్తారనే…

రావ్‌బహాదూర్ నాగూ సయాజీ

ఇరుగు పొరుగు బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాలకు వలసవెళ్ళి, పట్టుదలతో, అకుంఠిత పరిశ్రమతో, అంకితభావంతో అంచె లంచెలుగా జీవితంలో ఎదిగి ముందు తరాలకు ఆదర్శంగా నిలిచిపోయిన మహనీయులెందరో మనకు చరిత్రలో కనిపిస్తారు. అలాంటి వారిలో ‘రావ్‌బహాదూర్ నాగూ సయాజీ’  ముందు శ్రేణిలో నిలుస్తారు. తెలంగాణ ప్రాంతానికి, ముంబై నగరానికి అవినాభావ సంబంధం ఉంది. మూడు వందల యాభై…