special Stories

special Stories

పూలే జ్ఞానమంటే వణుకెందుకు..?

రెండు నిమిషాల పదిహేడు సెకండ్ల సినిమా ట్రైలర్‌ ఇప్పుడు భారత దేశంలోని ఆధిపత్య సమూ హానికి దడపు ట్టిస్తుంది. ఆడపిల్లలు చదువు కోకూడదు,మరి ముఖ్య ంగా అంటరాని వారికి చదువుకునే హక్కు ఉండదనే బ్రాహ్మణాధిపత్య భావాజాలానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన మహాత్మ జ్యోతిరావు పూలే, సావిత్రి బాయిపూలే జీవిత చరిత్రను ఆధారంగా చేసుకొని నిర్మించబడ్డ సినిమా‘‘పూలే’’వెండి…

అడోల్సెన్స్ ‘ఈ ‌మధ్యకాలంలో ఈ సినిమా ఒక సంచలనం

నేను కూడా ఈ వారంలో వెబ్‌ ‌సిరీస్‌ ‌నెట్‌ ‌ప్లెక్స్ ‌లో చూడడం జరిగింది. అసలు సమాజంలో ఏం జరుగుతోంది ? మన మధ్య మనతో పాటు ఉండే పిల్లల భావోద్వేగాలు మనం ఎందుకు గమనించలేకపోతున్నాం ? ఎక్కడ ఉంది సమస్య? కౌమారం అనేది ప్రతి ఒక్క వ్యక్తికి తెలిసిందే మరి ఎందుకు కొన్నిసార్లు కొంతమందికి…

విద్యా ఉద్యమాల్లో వికసించిన ఉస్మానియా యూనివర్సిటీ

శతాబ్దాలు దాటుతున్నా వన్నెతగ్గని విశ్వవిద్యాలయం అత్యున్నత విద్యా ప్రమాణాలకు నెలవైన ఉస్మానియా విశ్వ విద్యా లయం తెలం గాణకు తలమా నికమైనది.. చది వితే ఈ యూని వర్సిటీ లోనే చదవాలనే కోరిక ప్రతి విద్యార్థి కల. ఇప్పటివరకు ఉస్మానియా యూని వర్సిటీ ఎందరో విద్యావేత్తలను, శాస్త్రవేత్తలను, మేధా వులను  అందించింది. హైదరాబాద్‌లోని ప్రస్తుత ఆబిడ్స్‌…

బీఆర్ఎస్ రజతోత్సవ సభలో మావోయిస్టు పార్టీతో చర్చలు జరపాలని డిమాండ్ చేయాలి

harees rao

గౌరవనీయులయిన కేసీఆర్, కేటీర్, హరీష్ రావు గారికి… మార్చి 2026 వరకల్లా మావోయిస్టులను అంతం చేస్తామని ముహూర్తం డిసైడ్ చేసి మరీ బీజేపీ సర్కారు మధ్య భారతదేశంలో మారణకాండను కొనసాగిస్తున్న విషయం మీకు తెలిసిందే. మావోయిస్టు పార్టీతో సహా అక్కడి అమాయక ఆదివాసుల హత్యలు కూడా ప్రతీ రోజూ వార్తాపత్రికల్లో, మీడియాలో మీరు వింటూనే ఉండి…

శాంతిచర్చల సమస్యలో కర్రి గుట్టలు?

వారం పది రోజులుగా పౌర సమాజంలో నానుతున్న పేరు కర్రిగుట్ట. చర్చ అంతా తెలంగాణ,చత్తీస్గడ్ సరిహద్దులో ఉన్న ఈ సువిశాలమైన గుట్టలపైనే . దండకారణ్యాన్ని జల్లెడ పడుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మిలటరీ, వివిధ రకాల పోలీసు బలగాలు ఈ గుట్టలను మావోయిస్టుల స్థావరాలుగా గుర్తించి దాడులు జరుపుతున్నారు. వైమానికంగా హెలికాప్టర్లు, డ్రోన్లు వాడుతూ గుట్టలను…

మరో చరిత్ర లిఖిస్తారా ..!!

” గతంలో ఏ రాజకీయ పార్టీ జరపని విధంగా సుమారు పది లక్షల మందితో ఈ సభను ఏర్పాటు చేస్తున్నారు. పై నుండి క్రింది స్థాయి నాయకులందరికీ తలా ఒక బాధ్యతలను అప్పగించడం ద్వారా వారిని కార్యోన్ముఖులను చేస్తున్నారు. లక్షలాది మంది వొస్తున్నందున ఎక్కడ ఎలాంటి లోటు జరుగకుండా రెండువేల మంది వాలంటీర్లను ఏర్పాటు చేస్తున్నారు.…

పంజా విసిరిన ఉగ్రవాదం- విలపించిన కాశ్మీరం

special story on pehalagam terror attack

అమెరికా,రష్యా లాంటి అగ్రరాజ్యాల ఖండనలతో,సానుభూతి వచనాలతో భారత్ లో ఉగ్రవాదుల ఆగడాలు ఆగునా? సుమారు ఏడున్నర దశాబ్దాలుగా భారత్ లో ఉగ్రవాదులు సాగిస్తున్న నరమేథం నిలువరింపబడుతుందా? అమెరికా,రష్యా,ఇజ్రాయిల్ దేశాల మాదిరిగా  ఉగ్రవాదులను అంతమొందించే శక్తి సామర్ధ్యాలు భారత్ కు  లేవా? అనే ప్రశ్న ప్రస్తుతం దేశ పౌరుల మదిలో అంకురిస్తున్నది. భారత్ ను ఇబ్బందులు పెడుతున్న …

హింస రాక్షస ప్రవృత్తి..!

హింస రాక్షస ప్రవృత్తి.. మానవతా వాదులెవరూ హింసను సమర్ధించారు ..! మంగళవారం శ్రీనగర్  పహల్గామ్ లో  తీవ్రవాదులు పర్యాటకుల పై జరిపిన విచక్షణారహిత కాల్పులు రాక్షస ప్రవృత్తికి నిదర్శనం ..! 27 మంది పర్యాటక ప్రేమికులు ఈ దాడిలో మరణించడం…అనేక మంది గాయపడడం  హృదయాన్ని ద్రవింపజేసే దుస్సంఘటన ..! ఈ దుర్ఘటన కేవలం ఓ ఉగ్రవాద…

ఈ హత్యాకాండలో చేతులు కలపకండి!

తెలంగాణ ముఖ్యమంత్రికి బహిరంగలేఖ గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారూ, మన రాష్ట్రానికీ ఛత్తీస్ గడ్ రాష్ట్రానికీ సరిహద్దులలో, జయశంకర్ భూపాల్ పల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో, కర్రెగుట్టల ప్రాంతంలో ఇవాళ రేపట్లో ఒక భయానకమైన మారణకాండ జరగనున్నదని వార్తలు వస్తున్న పరిస్థితులలో, మీ తక్షణ స్పందన కోసం, తగిన చర్యల కోసం ఈ బహిరంగ లేఖ.  …

“న్యాయస్థానం తీర్పు శిరసావహిస్తాం..”

ఇద్దరు వ్యక్తుల మధ్య లేదా రెండు వ్యవస్థల మధ్య పరస్పరం పరిష్కరించుకోలేని వివాదం తలెత్తినప్పుడు న్యాయ స్థానాన్ని ఆశ్రయించడం ..చట్టం పై గౌరవముంది  ..న్యాయ స్థానం తీర్పును శిరసావహిస్తాం అనడం రాజ్యాంగం పై ఉన్న విశ్వాసం ..ప్రజాస్వామ్య స్ఫూర్తికి  అడ్డం పడుతుంది. అది సామాన్య పౌరులకు న్యాయ వ్యవస్థ పై ఉన్న అపారమైన విశ్వాసం. ప్రజల చే…