Prajatantra Desk

Prajatantra Desk

మ‌హిళ‌ల ప్ర‌గ‌తే స‌మాజ ప్ర‌గ‌తి – మంత్రి సీత‌క్క‌

కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేసే సంకల్పంతో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం పనిచేస్తున్న‌ద‌ని పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. గురువారం హైద‌రాబాద్‌లోని ఇందిరా మహిళా శక్తి బజార్ ను సందర్శించిన మిస్ వరల్డ్ పోటీదారులను ఉద్దేశించి ఆమె ప్ర‌సంగించారు. మహిళా సంఘాల ద్వారా…

పంట న‌ష్టం జ‌ర‌గ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోండి

– న‌కిలీ విత్త‌నాలు స‌ర‌ఫ‌రా చేస్తే క‌ఠిన చ‌ర్య‌లు – ఎరువులు, విత్త‌నాలు అందుబాటులో వున్నాయి – ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ రావు రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ రావు గురువారం జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ వర్షపాతం కారణంగా…

కాళేశ్వ‌రాన్ని ఎండ‌బెట్టి రైతుల‌కు ద్రోహం

-కాళేశ్వ‌రం కూలితే హైద‌రాబాద్‌కు నీళ్లెట్ల తెస్తారు? – వంద‌శాతం రుణ‌మాఫీ జ‌రిగిందంటే రాజ‌కీయ స‌న్యాసం తీసుకుంటా – జ‌స్టిస్ ఘోష్ క‌మిష‌న్ గడువెందుకు పెంచాల్సి వ‌చ్చింది? – ఇచ్చింది చారానా…బిల్డ‌ప్ బారానా – బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.ఆర్‌. సెటైర్లు కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిగా ఎండబెట్టి రైతాంగాన్ని దెబ్బ కొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్ర…

త్వ‌ర‌లో స‌ర్వేయ‌ర్ల నియామ‌కాలు

– 26 నుంచి శిక్ష‌ణ‌ – ప్ర‌తి మండ‌లానికి 6 నుంచి 8 మంది – భూ విస్తీర్ణం, లావాదేవీలను బ‌ట్టి స‌ర్వేయ‌ర్ల నియామ‌కం – న‌క్షా లేని గ్రామాల్లో గ్రామ‌స‌భ‌లు పూర్తి – మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి : తెలంగాణ రాష్ట్రంలో భూస‌మ‌స్య‌ల‌కు శాశ్వ‌త ప‌రిష్కారం ల‌క్ష్యంగా లైసెన్స్‌డ్ స‌ర్వేయ‌ర్ల నియామ‌కం చేప‌డుతున్నామ‌ని రాష్ట్ర…

మౌలిక స‌దుపాయాల ద్వారా దేశాభివృద్ధి

Prime Minister Modi

బిక‌నీర్‌నుంచి 103 అమృత్ భార‌త్ స్టేష‌న్ల‌ను ప్రారంభించిన ప్ర‌ధాని మోదీ  పాకిస్థాన్‌ను మోకాళ్లపై కూర్చోబెట్టాం  ఏప్రిల్‌ 22‌న జరిగిన ఉగ్రదాడికి 22 నిమిషాల్లో బదులిచ్చాం సింధూరం తుడిచిన వాళ్లకు ఆపరేషన్‌ ‌సింధూర్‌తో జవాబిచ్చాం ఉగ్రవాదులను ఉసిగొల్పితే ఇక అంతే సంగతలు మరోమారు పాక్‌ను హెచ్చరించిన ప్రధాని మోదీ మౌలిక సదుపాయాల కల్పన ద్వారా భార‌త్‌ను అభివృద్ధి…

ఘోష్‌ ‌కమిషన్‌ ముందు కెసిఆర్‌ ‌హాజరవుతారా ?

( మండువ రవీందర్‌రావు,ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి  ) జస్టీస్‌ ‌పీసీ ఘోష్‌ ‌కమిషన్‌ముందు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు హాజరవుతారా లేదా అన్నదిప్పుడు రాష్ట్రంలో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అనేక అవతవకలపై సుప్రీంకోర్టు మాజీ జస్టీస్‌ ‌పీసీ ఘోష్‌ ‌కమిటి గత ఏడాదిన్నరగా విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో…

ఇప్పుడు రభస, మరొక ప్రమాదం దాకా మౌనం!!       

చార్మినార్ గుల్జార్ హౌజ్ అగ్ని ప్రమాదం హైదరాబాద్ చరిత్రలో ఒక ప్రధానమైన విషాదం. ఒకే ఇంట్లో పదిహేడు మంది హఠాత్తుగా మృత్యువాత పడ్డారు. హృదయమూ, మేధా ఉన్న ప్రతి ఒక్కరినీ కలచివేసిన ఈ దుర్ఘటన గురించి చాలా లోతుగా ఆలోచించవలసి ఉంది. గతంలో ఇటువంటి ప్రమాదాలు జరిగిన తర్వాత ఏయే గుణపాఠాలు తీసుకున్నామో, ఏ పరిష్కార…

అవినీతిని క‌ప్పిపుచ్చుకోవ‌డానికే కె.సి.ఆర్‌.కు నోటీసులు

– ఇది ప్ర‌జాపాల‌న కాదు ప‌ర్సంటేజీల పాల‌న‌ – క‌మిష‌న్లు ఇవ్వ‌క‌పోతే ప‌నిజ‌ర‌గ‌దు -హామీలు తీర్చ‌లేక చ‌తికిల‌బ‌డిన ప్ర‌భుత్వం –  మీడియాతో కేటీఆర్ 17 నెలలుగా పాలన చేతకాక, ఇచ్చిన హామీలను ఎలా అమలు చేయాలో తెలియక, తమ కమిషన్ల అవినీతి నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే కాళేశ్వరం కమిషన్ తో కేసీఆర్‌కు నోటీసులు జారీచేశార‌ని…

ఆర్థికంగా తెలంగాణ అద్భుత విజ‌యం

– ఇది కె.సి.ఆర్‌. ఘ‌న‌తే -మాజీ మంత్రి హ‌రీష్‌రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మే 21:స్థానంలో ఉన్న తెలంగాణ, 2024 నాటికి దేశంలోనే అగ్రస్థానానికి చేరిందని ఐసీఆర్ఏ ‘స్టేట్ ఎకనామిక్ ట్రెండ్స్ – మే 2025’ నివేదిక వెల్లడించిన సంగ‌తిని ఆయ‌న గుర్తుచేశారు.  తలసరి ఆదాయం ₹1.25 లక్షల నుంచి ₹3.5 లక్షలకు రెట్టింపు కాగా, 6.8%…

దేశంలో విజృంభిస్తున్నకొరోనా

ముంబైలో అత్య‌ధిక కేసులు న‌మోదు ఆందోళ‌న క‌లిగిస్తున్న మ‌ర‌ణాలు భ‌య‌ప‌డాల్సిందేమీ లేదు:  కేంద్రం దక్షిణాసియాలో కొవిడ్‌-19 ‌మళ్లీ విజృంభిస్తోంది. భారత్‌లోనూ కొరోనా వైరస్‌ ‌కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం దేశంలో 257 యాక్టివ్‌ ‌కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. అయితే, మరణాలు కూడా సంభవిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈఏడాది జనవరి నుంచి…