Prajatantra Desk

Prajatantra Desk

ముఖ్య‌మంత్రి ప‌ర్య‌ట‌న‌ను విజ‌య‌వంతం చేయాలి

– ఈ ప‌ర్య‌ట‌న చారిత్రాత్మ‌కం కావాలి –సి.ఎం. ప‌ర్య‌ట‌న‌తో రూపురేఖ‌లు మార‌నున్న జిల్లా – స‌న్నాహ‌క స‌మావేశంలో మంత్రి దామోదర రాజనర్సింహ జహీరాబాద్ నియోజకవర్గంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి  పర్యటన విజ‌య‌వంతం చేయ‌డానికి  అన్ని ప్ర‌భుత్వ శాఖ‌లుసమన్వయంతో కృషిచేయాల‌ని రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ,సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికార్ల‌ను ఆదేశించారు.  ఈనెల 23న‌…

స్వాప్నికుడు రాజీవ్ గాంధీ

The dreamer Rajiv Gandhi

ఎనభై సంవత్సరాల కిందట, 1944 సంవత్సరం ఆగస్టు 20న బొంబాయి నగరంలో ఇందిరకు రాజీవ్ గాంధీ జన్మించినప్పుడు జవహర్ లాల్‌ నెహ్రూ కారాగారంలో నిర్బంధం అనుభవిస్తున్నారు. జవహర్ లాల్ ఆలోచనలు అప్పుడే పుట్టిన రాజీవ్ మీద కేంద్రీకృతమయ్యాయి. స్వాతంత్య్రానంతరం రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ బాల్యం తాత జవహర్ లాల్‌తో గడచింది. జవహర్ లాల్‌ ప్రభావం…

రాజ్ భవన్ లో భద్రతా లోపం ..

రైజింగ్ తెలంగాణ..శాంతి భద్రతలో తెలంగాణ నెంబర్‌ వన్‌..తెలంగాణ పోలీస్‌ ప్రపంచానికే ఆదర్శం..శాంతి భద్రతల విషయంలో రాజీపడం..ఇది తెలంగాణ ప్రభుత్వం చెపుతున్న మాటలు..రాష్ట్రంలో ఏడాదిన్నర కాలంలోనే నేరాలు తగ్గాయి..నేరస్తుల సంఖ్య తగ్గింది..రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా ఉన్నారు..శాంతి భద్రతలు మూడు పువ్వులు ఆరు కాయలన్నట్లు సాగుతుంది..తెలంగాణ పోలీసులు అంతర్జాతీయ అవార్డ్‌లు పొంతున్నారు.. కానీ వాస్తవానికి పరిస్థితులు పూర్తి భిన్నంగా…

రాష్ట్రంలో  ప‌లుచోట్ల వ‌ర్షాలు

Rains, gusty winds in many places in the state

– ఉప‌రిత‌ల ఆవ‌ర్త‌న ప్ర‌భావం – జూన్ మొద‌టివారంలో  రుతుప‌వ‌నాలు – రానున్న 24 గంట‌ల్లో కోస్తాంధ్ర‌, రాయ‌ల‌సీమ‌ల్లో వ‌ర్షాలు మరో నాలుగు రోజులపాటు రాష్ట్రంలో వర్షాలు కురియనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పాడిన ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మరో నాలుగు రోజులపాటు రాష్ట్ర  వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. సోమ,…

మ‌రోమారు ‘హైడ్రా’ దూకుడు..

డైమండ్‌ ఎస్టేట్‌ ‌లే ఔట్‌లో ఆక్రమణల కూల్చివేత కోర్టు తీర్పు మేరకు చర్యలు తీసుకున్న అధికారులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 19 : భాగ్యనగరంలో మరోసారి హైడ్రా కూల్చివేతలు కొనసాగాయి. హైదర్‌నగర్‌ ‌లో ఉద్రిక్తతల నడుమ హైడ్రా కూల్చివేతలు జరిగాయి. ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేసారు. దీంతో స్థానికులు, హైడ్రా సిబ్బందికి…

స్వ‌గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి ప‌ర్య‌ట‌న‌

కొండారెడ్డిప‌ల్లిలో హ‌నుమాన్ ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు హాజ‌రైన రాష్ట్ర‌ మంత్రులు కొడంగల్, ప్రజాతంత్ర, మే 19 : నాగర్ కర్నూల్ జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లిలో ఆంజనేయ స్వామి దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంత‌కుముందు ముఖ్యమంత్రికి అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం…

ఇబ్బందులున్నా నిధులు ఆపం

– 5364 ఇందిర‌మ్మ ఇళ్ల‌కు రూ. 53.64 కోట్లు చెల్లింపు – ఇప్ప‌టివ‌ర‌కు 20,104 ఇళ్ల‌ గ్రౌండింగ్‌ – మంత్రి పొంగులేటి ఇందిర‌మ్మ ఇళ్ల‌ నిర్మాణానికి ఎన్ని ఆర్ధిక ఇబ్బందులు వ‌చ్చినా  ప‌నులు పూర్త‌యిన మేర‌కు ప్ర‌తి సోమ‌వారం నిధులు విడుద‌ల చేస్తున్నామ‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి…

హైద‌రాబాద్ చ‌రిత్ర‌లోనే విషాద సంఘ‌ట‌న‌

A tragic incident in the history of Hyderabad

– రూ.25ల‌క్ష‌ల న‌ష్ట‌ప‌రిహారం చెల్లించాలి. -అంబులెన్స్ లో ఆక్సిజ‌న్‌, మాస్క్ లు లేవు – పైరింజ‌న్‌లో నీళ్లు లేవు – అధికార్ల‌కు శిక్ష‌ణ అవ‌స‌రం – గుల్జారీ హౌజ్ అగ్నిప్ర‌మాదంపై కె.టి.ఆర్‌. స్పంద‌న‌ గుల్జార్ హౌజ్ అగ్నిప్రమాద సంఘటన హైదరాబాద్ చరిత్రలోనే విషాదకరమ‌ని బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కె.తార‌క‌రామారావు అన్నారు. సోమ‌వారం ఆయ‌న మాట్లాడుతూ…

వెనుక‌బ‌డిన ప్రాంతాల్లో అభివృద్ధిప‌నులు

-వెనుక‌బ‌డిన ప్రాంతాల‌కు ప్ర‌త్యేక చ‌ట్టాలుండాలి – క‌బ్జాకు గురైన భూముల‌ను చెంచుల‌కు అప్ప‌గిస్తున్నాం – మంత్రి సీత‌క్క‌ సమాజానికి, అభివృద్ధికి దూరంగా ఉన్న ప్రాంతాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను ప్ర‌స్తుత ప్ర‌భుత్వం చేపడుతున్న‌ద‌ని మంత్రి సీత‌క్క  అన్నారు.  అచ్చంపేట నియోజకవర్గంలో ఇందిరా సౌర గిరిజల వికాసం పథకాన్ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సోమ‌వారం ప్రారంభించిన సంద‌ర్భంగా…

అమ‌లు చేస్తామ‌న్న రైతు డిక్ల‌రేష‌న్ ఏమైంది?

-కొత్తగా న‌ల్ల‌మ‌ల డిక్ల‌రేష‌న్ తెర‌మీద‌కు -డిక్ల‌రేష‌న్లు త‌ప్ప డెడికేష‌న్ ఏదీ? -అస‌మ‌ర్థ‌పాల‌న‌ను అంతా త‌ల‌చుకుంటున్నారు -అతిశ‌యోక్తులు త‌ప్ప ఆచ‌ర‌ణ ఏదీ? -బీఆర్ ఎస్ నాయ‌కుడు హ‌రీష్‌రావు ఎద్దేవా అమలు చేస్తామన్న రైతు డిక్లరేషన్ ఆగమైపోయింది. బీరాలు పలికిన బీసీ డిక్లరేషన్ కు దిక్కు లేకుండా పోయింది. ఇప్పుడు కొత్తగా నల్లమల డిక్లరేషన్ తెరమీదకు తీసుకొచ్చారంటూ బీఆర్…