Prajatantra Desk

Prajatantra Desk

కాళేశ్వ‌రంపై దుష్ప్ర‌చార‌మే సింగిల్ పాయింట్ అజెండానా?

– అంచ‌నాలు పెర‌గ‌కుండా మీరు పూర్తి చేసిన ప్రాజెక్టు ఏదైనా ఉన్న‌దా? – అంచ‌నా వ్య‌యం పెర‌గ‌డానికి త‌గిన కార‌ణాలున్నాయి – అవ‌గాహ‌న‌లేకుండా విమ‌ర్శించ‌వద్దు – కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై హ‌రీష్‌రావు ఫైర్‌  కాళేశ్వరం ప్రాజెక్టు పై దుష్ప్రచారం చేయడమే రేవంత్, ఉత్తమ్ లకు సింగిల్ పాయింట్ ఎజెండా గా మారింద‌ని మాజీ మంత్రి, బీఆర్ ఎస్…

యువ‌త‌కు మూడంచల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు

గత పదేళ్లలో యువ‌త‌ను నిర్ల‌క్ష్యం చేసిన పాల‌కులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు వైరా నియోజకవర్గంలో జాబ్ మేలా..  గత పదేళ్లు అధికారంలో ఉన్న పాలకులు ఖాలీగా ఉన్న లక్షల ఉద్యోగాలను భ‌ర్తీ చేయ‌లేద‌ని ఉప‌ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టివిక్ర‌మార్క ఆరోపించారు.  గత ప‌దేళ్లుగా గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించలేదు. గత ప్రభుత్వ పాలనలో ఉద్యోగ…

అందరికీ నాణ్యమైన విద్య అందించ‌డ‌మే ల‌క్ష్యం – మంత్రి శ్రీ‌ధ‌ర్‌బాబు

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మే 23: అందరికీ నాణ్యమైన విద్యను అందించడమే ముఖ్య‌మంత్రి  రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, అందుకు అనుగుణంగానే ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల, శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. శుక్రవారం హెచ్ఐసీసీలో టీవీ 9, క్యాబ్ కన్సల్టెంట్స్ సంయుక్త ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన “ఎడ్యుకేషన్ ఎక్స్ పో – 2025″ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. విద్య, వైద్యంపై తమ…

కె.వి. ర‌మ‌ణాచారి పాల‌నా సామ‌ర్థ్యం ఎంద‌రికో ఆద‌ర్శం

– టి.డి.డి. ఇ.ఒ.గా ఆయ‌న అనుభ‌వాల సార‌మే హ‌రే శ్రీ‌నివాస పుస్తకం – ప‌ద‌వుల‌కే వ‌న్నె తెచ్చిన గొప్ప అధికారి – పుస్త‌కావిష్క‌ర‌ణ స‌భ‌లో హ‌రీష్‌రావు ప్ర‌శంస‌లు   రిటైర్డ్ ఐ ఏ ఎస్ డాక్టర్ కె.వి.రమణా చారి ప‌రిపాల‌నా సామ‌ర్థ్యం ఎంద‌రికో ఆద‌ర్శ‌మ‌ని మాజీ మంత్రి బీఆర్ ఎస్ నాయ‌కుడు హ‌రీష్‌రావు ప్ర‌శంసించారు. శుక్ర‌వారం ఆయ‌న…

రాష్ట్రంలో కొవిడ్‌ కలకలం

హైదరాబాద్‌లో డాక్టర్‌కు పాజిటివ్ ప్రపంచాన్ని కుదిపేసిన కొరోనా మహమ్మారి మ‌ళ్లీ వొచ్చింది. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో తాజాగా ఓ కొవిడ్‌ కేసు నమోదయింది. కూకట్‌పల్లిలో ఓ డాక్టర్‌కు కొవిడ్‌ పాజిటివ్ నిర్ధరణ అయినట్లు వైద్యాధికారులు తెలిపారు. అలాగే ఏపీలోని విశాఖ జిల్లాలో కొవిడ్-19 కేసు నమోదైంది. మద్దిలపాలేనికి చెందిన మహిళకు కొవిడ్ 19 పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు…

కర్ణాట‌క‌లో కాంగ్రెస్‌కు ఎదురుగాలి

bjp vs Congress in Karnataka

-పుంజుకుంటున్న బీజేపీ – ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే బీజేపీదే అధికారం – సంక్షేమ ప‌థ‌కాలు స‌త్ఫ‌లితాలివ్వ‌డంలేదు – మ‌హిళ‌లు, మ‌ధ్య‌త‌ర‌తిలో పెరుగుతున్న వ్య‌తిరేక‌త‌ – బీజేపీలో నాయ‌క‌త్వ లేమి సుస్ప‌ష్టం -ముస్లింలు కాంగ్రెస్ ప‌క్ష‌మే – ‘‘పల్స్ ఆఫ్ ది కర్ణాటక స్టేట్’’ స‌ర్వే – స‌ర్వే నిర్వ‌హించిన పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ, కొడెమో టెక్నాలజీస్  క‌ర్ణాట‌క‌లో సిద్ద‌రామ‌య్య నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్ర‌భుత్వంపై తీవ్ర ప్రజా…

రాష్ట్ర రాజ‌కీయాల‌ను కుదిపేసిన క‌విత లేఖ‌

– వ్య‌క్త‌మ‌వుతున్న  భిన్నాభిప్రాయాలు – బీజేపీ, కాంగ్రెస్‌లు ప‌ర‌స్ప‌ర ఆరోప‌ణ‌లు – గంద‌ర‌గోళం సృష్టించిన లేఖాస్త్రం భారత రాష్ట్ర సమితి సీనియర్‌ ‌నాయకురాలు, ఎమ్మెల్సీ  కల్వకుంట్ల కవిత తన తండ్రి ( పార్టీ అధినేత కెసిఆర్‌)‌ కు రాసినట్లుగా చెబుతున్న లేఖ బ‌హిర్గ‌త‌మ‌వ‌డం తెలంగాణరాష్ట్ర రాజకీయాలను ఒక్కసారిగా కుదిపేసినట్లైంది. ఈ లేఖ నిజంగానే కవిత రాసిందేనా లేక దీని వెనుక ఏదైనా రాజకీయ కుట్ర…

అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి

– మ‌హిళ భ‌ద్ర‌త‌కు తెలంగాణ ప్ర‌భుత్వం ప్రాధాన్యం – ఆత్మీయ‌త‌, ఆత్మ‌గౌర‌వానికి రాష్ట్రం ప్ర‌తీక‌ – తెలంగాణ‌ను ఆకాశానికెత్తేసిన మిస్ వరల్డ్ కాంటెస్టెంట్లు 72వ మిస్ వరల్డ్ ఫెస్టివల్‌లో భాగంగా హైదరాబాద్‌లో నిర్వహించిన “హెడ్–టు–హెడ్ చాలెంజ్” ఫినాలే సందర్భంగా, వివిధ ఖండాల నుంచి వచ్చిన అందాల కిరీటధారులు తెలంగాణ రాష్ట్రాన్ని — ముఖ్యంగా హైదరాబాద్‌ను — అభినందనలతో ముంచెత్తారు. ఈ పోటీ సందర్భంగా జడ్జీలు అడిగిన ప్రశ్నలకు తెలంగాణ సంస్కృతి, అభివృద్ధి, మహిళల సాధికారత, భద్రతకు…

యుద్ధ ప్రాతిప‌దికన పాలేరు సాగ‌ర్ యూటీ ప‌నులు

– జులై 10లోగా నీటిని విడుద‌ల చేయాలి – అధికారుల‌ను ఆదేశించిన మంత్రి పొంగులేటి  ఖ‌మ్మం జిల్లాలో సుమారు నాలుగు ల‌క్ష‌ల ఎక‌రాల‌కు సాగునీటిని అందించే పాలేరులోని నాగార్జున సాగ‌ర్ ఎడ‌మ ప్ర‌ధాన కాల్వ‌ అండ‌ర్ ట‌న్నెల్ ( యూటీ) నిర్మాణ ప‌నుల‌ను యుద్ద‌ప్రాతిప‌దిక‌న పూర్తి చేయాల‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. ఎట్టిప‌రిస్ధితుల్లోనూ వ‌చ్చే…

నిమ్జ్ భూనిర్వాసితుల‌కు ఇందిర‌మ్మ ఇళ్లు

– ప‌స్తాపూర్ బ‌హిరంగ స‌భ‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్ర‌క‌ట‌న‌ -రూ.497.67 కోట్లు విలువైన అభివృద్ధి ప‌నులు ప్రారంభం -త్వ‌ర‌లోనే ఇక్క‌డికి హ్యుందాయ్ కార్ల కంపెనీ – నారాయ‌ణ్‌ఖేడ్ అభివృద్ధికి నిధులిస్తాం నిమ్జ్ భూ నిర్వాసితులైన 5612 కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప్ర‌క‌టించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిమ్జ్…