Prajatantra Desk

Prajatantra Desk

త్వ‌ర‌లో స‌ర్వేయ‌ర్ల నియామ‌కాలు

– 26 నుంచి శిక్ష‌ణ‌ – ప్ర‌తి మండ‌లానికి 6 నుంచి 8 మంది – భూ విస్తీర్ణం, లావాదేవీలను బ‌ట్టి స‌ర్వేయ‌ర్ల నియామ‌కం – న‌క్షా లేని గ్రామాల్లో గ్రామ‌స‌భ‌లు పూర్తి – మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి : తెలంగాణ రాష్ట్రంలో భూస‌మ‌స్య‌ల‌కు శాశ్వ‌త ప‌రిష్కారం ల‌క్ష్యంగా లైసెన్స్‌డ్ స‌ర్వేయ‌ర్ల నియామ‌కం చేప‌డుతున్నామ‌ని రాష్ట్ర…

మౌలిక స‌దుపాయాల ద్వారా దేశాభివృద్ధి

Prime Minister Modi

బిక‌నీర్‌నుంచి 103 అమృత్ భార‌త్ స్టేష‌న్ల‌ను ప్రారంభించిన ప్ర‌ధాని మోదీ  పాకిస్థాన్‌ను మోకాళ్లపై కూర్చోబెట్టాం  ఏప్రిల్‌ 22‌న జరిగిన ఉగ్రదాడికి 22 నిమిషాల్లో బదులిచ్చాం సింధూరం తుడిచిన వాళ్లకు ఆపరేషన్‌ ‌సింధూర్‌తో జవాబిచ్చాం ఉగ్రవాదులను ఉసిగొల్పితే ఇక అంతే సంగతలు మరోమారు పాక్‌ను హెచ్చరించిన ప్రధాని మోదీ మౌలిక సదుపాయాల కల్పన ద్వారా భార‌త్‌ను అభివృద్ధి…

ఘోష్‌ ‌కమిషన్‌ ముందు కెసిఆర్‌ ‌హాజరవుతారా ?

( మండువ రవీందర్‌రావు,ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి  ) జస్టీస్‌ ‌పీసీ ఘోష్‌ ‌కమిషన్‌ముందు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు హాజరవుతారా లేదా అన్నదిప్పుడు రాష్ట్రంలో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అనేక అవతవకలపై సుప్రీంకోర్టు మాజీ జస్టీస్‌ ‌పీసీ ఘోష్‌ ‌కమిటి గత ఏడాదిన్నరగా విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో…

ఇప్పుడు రభస, మరొక ప్రమాదం దాకా మౌనం!!       

చార్మినార్ గుల్జార్ హౌజ్ అగ్ని ప్రమాదం హైదరాబాద్ చరిత్రలో ఒక ప్రధానమైన విషాదం. ఒకే ఇంట్లో పదిహేడు మంది హఠాత్తుగా మృత్యువాత పడ్డారు. హృదయమూ, మేధా ఉన్న ప్రతి ఒక్కరినీ కలచివేసిన ఈ దుర్ఘటన గురించి చాలా లోతుగా ఆలోచించవలసి ఉంది. గతంలో ఇటువంటి ప్రమాదాలు జరిగిన తర్వాత ఏయే గుణపాఠాలు తీసుకున్నామో, ఏ పరిష్కార…

అవినీతిని క‌ప్పిపుచ్చుకోవ‌డానికే కె.సి.ఆర్‌.కు నోటీసులు

– ఇది ప్ర‌జాపాల‌న కాదు ప‌ర్సంటేజీల పాల‌న‌ – క‌మిష‌న్లు ఇవ్వ‌క‌పోతే ప‌నిజ‌ర‌గ‌దు -హామీలు తీర్చ‌లేక చ‌తికిల‌బ‌డిన ప్ర‌భుత్వం –  మీడియాతో కేటీఆర్ 17 నెలలుగా పాలన చేతకాక, ఇచ్చిన హామీలను ఎలా అమలు చేయాలో తెలియక, తమ కమిషన్ల అవినీతి నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే కాళేశ్వరం కమిషన్ తో కేసీఆర్‌కు నోటీసులు జారీచేశార‌ని…

ఆర్థికంగా తెలంగాణ అద్భుత విజ‌యం

– ఇది కె.సి.ఆర్‌. ఘ‌న‌తే -మాజీ మంత్రి హ‌రీష్‌రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మే 21:స్థానంలో ఉన్న తెలంగాణ, 2024 నాటికి దేశంలోనే అగ్రస్థానానికి చేరిందని ఐసీఆర్ఏ ‘స్టేట్ ఎకనామిక్ ట్రెండ్స్ – మే 2025’ నివేదిక వెల్లడించిన సంగ‌తిని ఆయ‌న గుర్తుచేశారు.  తలసరి ఆదాయం ₹1.25 లక్షల నుంచి ₹3.5 లక్షలకు రెట్టింపు కాగా, 6.8%…

దేశంలో విజృంభిస్తున్నకొరోనా

ముంబైలో అత్య‌ధిక కేసులు న‌మోదు ఆందోళ‌న క‌లిగిస్తున్న మ‌ర‌ణాలు భ‌య‌ప‌డాల్సిందేమీ లేదు:  కేంద్రం దక్షిణాసియాలో కొవిడ్‌-19 ‌మళ్లీ విజృంభిస్తోంది. భారత్‌లోనూ కొరోనా వైరస్‌ ‌కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం దేశంలో 257 యాక్టివ్‌ ‌కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. అయితే, మరణాలు కూడా సంభవిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈఏడాది జనవరి నుంచి…

విలువ‌ల‌తో కూడిన విద్య అవ‌స‌రం

– ప్రైవేటు స్కూళ్ల విద్యార్థుల‌తో పోటీ ప‌డుతున్న ఎస్టీ విద్యార్థులు – అక్ష‌రాస్య‌త ద‌శ‌నుంచి ర్యాంకుల స్థాయికి ఎదిగాం – స‌మాన‌త్వాన్ని తెచ్చేది విద్య‌మాత్ర‌మే -డిమాండ్ ఉన్న కోర్సుల‌పై టీచ‌ర్లు విద్యార్థుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాలి -మంత్రి సీతక్క ఇతర విద్యార్థుల కన్నా గిరిజన విద్యా సంస్థల విద్యార్థులకు మంచి మార్కులు వచ్చేలా పనిచేసిన టీచర్లకు పంచాయతీరాజ్…

దేశానికే వ‌న్నె తెచ్చిన నాయ‌కుడు రాజీవ్ గాంధీ

– రాజీవ్ వ‌ర్థంతి కార్య‌క్ర‌మంలో ముఖ్య‌మంత్రి రేవంత్‌  ప్రధానిగా దేశానికే వన్నె తెచ్చిన మహా నాయకుడు రాజీవ్ గాంధీ అని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. భారతరత్న, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా సెక్రటేరియట్ ఎదురుగా ఆ మహనీయుడి విగ్రహానికి ఆయ‌న పుష్పాంజలి ఘటించిన అనంత‌రం ప్ర‌సంగించారు. సరళీకృత  ఆర్ధిక  విధానాలతో దేశాన్ని…

భద్రతా ద‌ళాల‌ను అభినందించిన ప్రధాని

Prime Minister Modi

ఛత్తీస్‌గఢ్‌ ‌లోని నారాయణపూర్‌ ‌జిల్లాలో బుధవారం ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో  27 మంది మావోయిస్టులు మృతి చెందిన సంఘ‌ట‌న‌పై ప్రధాని నరేంద్రమోదీ ఎక్స్ ‌వేదికగా స్పందించారు. ఆపరేషన్‌లో పాల్గొన్న భద్రతా బలగాలను ప్రశంసించారు. ‘ అద్భుత విజయాన్ని చూసి గర్విస్తున్నా. మావోయిజం ముప్పును నిర్మూలించి.. ప్రజలకు శాంతి, పురోగతితో కూడిన జీవితాన్ని అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి…