Prajatantra Desk

Prajatantra Desk

జూన్‌ 2‌న కవిత కొత్త పార్టీ

– పాదయాత్రకు సన్నాహాలు – అంతా కెసిఆర్‌ ‌డైరెక్షన్‌లోనే –  బాంబు పేల్చిన బిజెపి ఎంపి రఘునంద్‌ ‌రావు తెలంగాణలో ఎమ్మెల్సీ కవిత పాదయాత్ర చేస్తారని, అలాగే జూన్‌ 2‌న కొత్త పార్టీ ప్రకటన చేస్తారని మెదక్‌ ఎం‌పి రఘునందన్‌ ‌రావు జోస్యం చెప్పారు. జూన్‌ 2‌న కవిత కొత్త పార్టీ రాబోతుందని, పార్టీ పెట్టి షర్మిల తరహాలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా…

మోదీ హ‌యాంలోనే ఆర్థిక దిగ్గ‌జంగా దేశం

– ఎకాన‌మీలో నాలుగో స్థానం – రేవంత్‌కు అపాయింట్‌మెంట్ ఇవ్వ‌క‌పోవ‌డం తెలంగాణ ప్ర‌జ‌ల‌ను అవ‌మానించ‌డ‌మే – నాడు అంజ‌య్య‌…నేడు రేవంత్‌ – మోదీ 11 ఏళ్ల పాలనను చూసి తట్టుకోలేక పోతున్న ఖర్గే – బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్‌ ‌లక్ష్మణ్‌   మోదీ పాలనలో న్యాయవ్యవస్థ బలోపేత‌మైందని బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్‌ ‌లక్ష్మణ్‌ ఉద్ఘాటించారు. కాంగ్రెస్‌ ‌హయాంలో దేశం ఎకానమీలో పదోస్థానంలో…

జూన్ 2న యువ‌త‌కు స్వ‌యం ఉపాధి మంజూరు లేఖ‌లు

–ఉపాధి క‌ల్ప‌నే ప్ర‌ధాన ల‌క్ష్యం – అక్టోబ‌ర్ 2 నాటికి ఐదుల‌క్ష‌ల‌మందికి స్వ‌యం ఉపాధి ల‌క్ష్యం – రూ.8వేల కోట్లు ఖ‌ర్చు చేయ‌నున్న ప్ర‌భుత్వం – దేశంలోనే ఇది ప్ర‌థ‌మం – ఉన్న‌త‌స్థాయి స‌మావేశంలో మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న రాజీవ్ యువ వికాసం పథకం లబ్ధిదారులకు సాంక్షన్ లెటర్ల పంపిణీ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని డిప్యూటీ సీఎం మ‌ల్లు…

జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్స‌వాలు

– రాష్ట్రంలో ఘ‌నంగా నిర్వ‌హించాలి – అన్ని చోట్ల జాతీయ‌, పార్టీ ప‌తాకాల‌ను ఆవిష్క‌రించాలి – బీఆర్ ఎస్ శ్రేణుల‌కు కె.టి.ఆర్. పిలుపు   ప‌ధ్నాలుగేళ్ల  అలుపెరగని పోరాటంతో ఉద్యమ రథసారథి కేసిఆర్ గారి సారథ్యంలో సాధించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ లోని తెలంగాణ…

సింగరేణి జాగృతి ఆవిర్భావం -మంగ‌ళ‌వారం ప్రారంభించిన బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ క‌విత‌

సింగ‌రేణి కార్మికుల సంక్షేమమే ల‌క్ష్యంగా, బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ క‌విత నాయ క‌త్వంలో మంగ‌ళ‌వారం సింగ‌రేణి జాగృతి ఆవిర్భ‌వించింది. ఈ సంద‌ర్భంగా క‌విత మాట్లాడుతూ టీబీజేకేఎస్‌తో ఇది స‌మ‌న్వ‌యంతో ప‌నిచేస్తుంద‌ని వెల్ల‌డించారు. ఇందులో ప్ర‌ధానంగా బ‌హుజ‌నులు, యువ‌కుల‌కు ప్రాధాన్యం క‌ల్పించ‌నున్న‌ట్టు తెలిపారు. సింగ‌రేణిలోని 11 ఏరియాల‌కు కోఆర్డినేట‌ర్ల‌ను నియ‌మించారు. సింగరేణి కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా, సంస్థను…

విద్యార్థులు వీసా నిబంధ‌న‌ల‌ను క‌చ్చితంగా పాటించాలి

భారతదేశంలోని అమెరికా రాయబార కార్యాలయం మంగళవారం అంతర్జాతీయ విద్యార్థులకు హెచ్చరికను జారీచేసింది.  త‌మ‌దేశంలో  విద్యనభ్యసిస్తున్న సమయంలో తమ విద్యార్థి వీసా నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని హెచ్చరించింది. తమ యూనివర్సిటీకి సమాచారం ఇవ్వకుండా చదువు మానేయడం, తరగతులకు హాజరు కాకపోవడం లేదా ప్రోగ్రామ్‌ మినహాయింపుగా వెళ్లిపోవడం వంటివి విద్యార్థి వీసా తక్షణమే రద్దుకావడానికి దారి తీస్తాయని, భవిష్యత్తులో…

ఈ శ‌తాబ్ద‌పు మోసం అభ‌య‌హ‌స్తం

– అబ‌ద్ధ‌పు హామీలిచ్చి ప్ర‌జ‌ల‌ను మోసం చేశారు -దిల్లీకి మూట‌లు మోస్తున్న రేవంత్‌ – రుణ‌మాఫీ పావుశాతం కూడా చేయ‌లేదు -బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.ఆర్‌. ధ్వ‌జం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మే 26 : ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం కాంగ్రెస్ పార్టీ అభయహస్తం మేనిఫెస్టో అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్…

అందాల పోటీలకు రూ.200 కోట్లు..

రైతన్నలకు మాత్రం మొండిచేయి కాంగ్రెస్‌ ‌ప్రభుత్వంపై ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు విమర్శలు సిద్దిపేట,ప్రజాతంత్ర,మే26: అందాల పోటీలకు రూ.200 కోట్లను ఖర్చు చేసిన ప్రభుత్వం.. రైతుల సమస్యలను మాత్రం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు మండిపడ్డారు. లక్ష కోట్లకు టెండర్లు పిలిచి పనులు చేస్తున్నారు కానీ.. పేదలు, రైతులు అడిగితే రూపాయి…

చురుగ్గా సాగుతున్న ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణం

-ల‌బ్దిదారుల్లో వెల్లి విరుస్తున్న ఆనందం – ఇప్ప‌టి వ‌ర‌కు రూ. 68 కోట్లు దాటిన చెల్లింపులు -వీలైన చోట్ల గృహ ప్ర‌వేశానికి వెళ‌తా – మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, మే 26:  “ఇందిర‌మ్మ ఇల్లు వ‌స్తుంద‌ని క‌ల‌లో కూడా అనుకోలేదు. 10 -15 సంవ‌త్స‌రాల నుంచి  గుడిసెలు, రేకుల షెడ్డుల్లోనే ఉంటున్నాం. పిల్ల‌లు…

స‌ర‌స్వ‌తీ పుష్కరాలను చాలెంజ్ గా తీసుకున్నాం..

అందరి సహకారంతో దిగ్విజయం ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు భూపాలపల్లి, ప్రజాతంత్ర, మే 26 :  సరస్వతి పుష్కరాలను ఛాలెంజ్‌గా తీసుకుని నిర్వహించామని విజయవంతంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్న‌ట్లు ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు.  సోమవారం సాయంత్రం సరస్వతి ఘాట్ వద్ద దేవాదాయ శాఖ…