Prajatantra Desk

Prajatantra Desk

యువత జీవితాల్లో వెలుగులు నిండాలి

రాజీవ్ యువ వికాసం అమలుపై  నిరంత‌ర‌ పర్యవేక్షణ ఇందుకోసం మండల స్థాయిలో ప్రత్యేక అధికారులను నియమించండి జూన్ 2న రాష్ట్రవ్యాప్తంగా మంజూరు ప‌త్రాల పంపిణీ కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు రాష్ట్రంలోని లక్షలాదిమంది యువత శక్తి సామర్థ్యాలపై అపార విశ్వాసంతో ప్రభుత్వం వేల కోట్ల పెట్టుబడి సాయం చేస్తోంద‌ని,…

కేసీఆర్‌తో మరోసారి హరీష్‌రావు భేటీ

– కాళేశ్వరం కమిషన్‌ ఇచ్చిన నోటీసులపై  సుదీర్ఘ చర్చ – జూన్‌ 5‌న కమిషన్‌ ‌ముందు విచారణకు హాజరు కావాలని కేసీఆర్‌ ‌నిర్ణయం – క‌విత ధిక్కార ధోర‌ణిపై చ‌ర్చ‌?  సిద్ధిపేట జిల్లా ఎర్రవెల్లి ఫాంహౌస్‌లో బిఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు(కేసీఆర్‌)‌తో సిద్ధిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావు బుధవారం మరోసారి భేటీ అయ్యారు. జూన్‌…

ఇది ఉద్య‌మ‌కారుల‌కు ద‌క్కిన గౌర‌వం

– ముప్పై ఏళ్ల పోరాటానికి దక్కిన గుర్తింపు – ప‌ద్మ‌శ్రీ గ్ర‌హీత మంద‌కృష్ణ మాదిగ‌ వ్యక్తిగతంగా నా పేరుతో పద్మశ్రీ వొచ్చినా.. ఇది ఉద్యమకారులందరికీ దక్కిన గౌరవమ‌ని ఎమ్మార్పీఎస్‌ ‌వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. పద్మశ్రీ పురస్కారం ఉద్యమానికి దక్కిన అభినందనలు అని తెలిపారు. 1994లో ఉద్యమం మొదలైందని, ఎమ్మార్పీఎస్‌ది ముప్పై ఏళ్ల పోరాటమన్నారు. సమాజంలో అన్ని…

కాంగ్రెస్‌, బీజేపీవి నాణ్య‌త‌లేని రాజ‌కీయాలు

Supreme shocks to ktr

– మేడిగడ్డపై ఎన్డీఎస్‌ఏ ‌నివేదిక బూట‌కం – అది ఎన్‌డిఎ నివేదిక అంటూ విమర్శలు – కెసిఆర్‌కు పేరు రావడం ఇష్టం లేకే కుట్రలు – ఎక్స్ ‌వేదికగా కెటిఆర్‌ ఆరోపణలు మేడిగడ్డ బ్యారేజీపై ఎన్డీఎస్‌ఏ (‌నేషనల్‌ ‌డ్యామ్‌ ‌సేప్టీ అథారిటీ) ఇచ్చిన నివేదికను ఎన్డీయే నివేదిక అనడంలో ఎలాంటి తప్పు లేదని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ఎద్దేవా…

ఉన్న‌త శిఖ‌రాల‌ను చేర్చేది చ‌దువే

– నిరుద్యోగుల‌ను మోసం చేసిన బీఆర్ ఎస్‌ – విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నారు – కెసిఆర్‌ ‌కుటుంబంలో మాత్రం అందరికీ ఉద్యోగాలు – కాంగ్రెస్‌ ‌వొచ్చాక 15 నెలల్లో 55 వేల ఉద్యోగాల భర్తీ –బీఆర్‌ఎస్‌ ‌నేతలను నిలదీయండి –ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి గత బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆడుకుందని, ఉద్యోగాలు ఇవ్వకుండా అడ్డుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి మండిపడ్డారు. బుధవారం హైదరాబాద్‌లోని బాబూ జ‌గ్జీవ‌న్‌రామ్…

మహిళ కలను సాకారం చేసిన సీ ఎం రేవంత్ రెడ్డి 

గత 19 ఏళ్లుగా కారుణ్య నియామకం కోసం ఎదురు చూస్తున్న ఓ మహిళ కలను సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చింది. హోం శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా నియామక ఉత్తర్వులు ఇచ్చి  ఆ కుటుంబం లో సంతోషం నింపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వరంగల్ కు చెందిన హెడ్ కానిస్టేబుల్ బి.భీమ్ సింగ్ సర్వీస్ లో ఉండగా 24.09.1996లో…

అప్రమత్తంగా ఉండాలి..!

రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు  నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా ఎలాంటి నష్టం వాటిల్లకుండా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ ఇచ్చిన సూచనలకు అనుగుణంగా…

తొంభ‌యిశాతం ధాన్య సేక‌ర‌ణ పూర్తి

– సీజ‌న్ ముందుగా రావ‌డంతో కొనుగోళ్ల‌కు అడ్డంకులు -48 గంట‌ల్లో రైతుల ఖాతాల్లోకి నిధులు -క‌లెక్ట‌ర్లు ప్రోయాక్టివ్‌గా వుండాలి – రైతుల‌కు ఎరువులు సిద్ధం – ఇబ్బంది పెట్టే మిల్ల‌ర్ల‌పై క‌ఠిన చ‌ర్య‌లు – భూభార‌తిపై అవ‌గాహ‌నా స‌ద‌స్సులు – జూన్ 2 రాష్ట్ర ఆవిర్భావ దినోత్స‌వం ఘ‌నంగా జ‌ర‌పాలి – వీడియో కాన్ఫ‌రెన్స్ లో…

ఎస్సీ, ఎస్టీ, బీసీలపై ఎందుకీ వివ‌క్ష‌?

– ఉన్న‌త‌స్థాయి పోస్టుల భ‌ర్తీలో ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యం – ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఎస్సీ, ఎస్టీ, ఇతర వెనుకబడిన వర్గాల వారి పట్ల మోదీ ప్రభుత్వం వివక్ష చూపుతోందని రాహుల్‌ ‌గాంధీ తీవ్రంగా విమర్శించారు. ఉన్నత విద్యా సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబిసి తరగతుల చెందిన వారి పట్ల మోదీ ప్రభుత్వం చూపుతున్న వివక్షను వ్యవస్థీకృత‌ వివక్షగా రాహుల్‌ అభివర్ణించారు. ఈ తరగతులకు…

ఉ‌గ్రవాద ముల్లును పెరికేస్తాం

– 1947 నుంచి పాక్‌ది ఉగ్ర బాటే – ప‌టేల్ మాట‌లు వింటే ఈ ప‌రిస్థితి దాపురించేది కాదు – దేశ ప్ర‌జ‌ల్లో వెల్లివిరిసిన దేశ‌భ‌క్తి – రెండోరోజు గుజరాత్‌ ‌పర్యటనలో మోదీ భారత్‌ ‌నుంచి ఉగ్రవాద ముల్లును పెరికివేస్తామ‌ని ప్రధాని మోదీ చెప్పారు. గుజరాత్‌ ‌పర్యటనలో భాగంగా రెండోరోజు మంగళవారం ప్రధాని మోదీ గాంధీనగర్‌లో ర్యాలీ నిర్వహించారు. తర్వాత మహాత్మా…