prajatantra_news

prajatantra_news

పెట్రో ధరల పెంపు.. ప్రజలపై పిడుగు

– ఈ నిర్ణయంతో అనేక రంగాలపై వ్యతిరేక ప్రభావం – ధరల పెంపు దారుణం అంటూ ‘ఎక్స్‌’లో సీఎం రేవంత్ పోస్ట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే16: పెట్రో ధరల పెంపు వల్ల నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యుల పాలిట పిడుగుపాటు అవుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర…

ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించండి

– ఎంపీ రాహుల్ గాంధీ డిమాండ్ న్యూదిల్లీ, మే 16: సంచలనం సృష్టించిన ‘నీట్ ’ ప్రశ్నాపత్రం లీక్‌కు సంబంధించి కేంద్రంపై లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శల దాడి కొనసాగించారు. తక్షణం కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ’ఎక్స్’లో పోస్ట్…

ముదిరాజ్ వర్గానికి న్యాయం చేయాలి

– బీసీ-ఎలోకి మార్చాలని విద్యాసంతుల వేదిక డిమాండ్ – ముదిరాజ్ సింహావలోకనం రాష్ట్రస్థాయి సమాలోచన సదస్సుకు ఏర్పాట్లు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 16 : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ముదిరాజ్, ముత్తరాసి, తెనుగోళ్లు వర్గాల ప్రజలు సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యా రంగాల్లో తీవ్ర వెనుకబాటుతనాన్ని ఎదుర్కొంటున్నారని తెలంగాణ విద్యాసంతుల వేదిక ఆందోళన…

పోలీసుల ఎదుట లొంగిపోయిన భగీరథ్!

– హైకోర్టు బెయిల్ నిరాకరణ.. – లుకౌట్ నోటీసుల జారీతో ఉచ్చు బిగింపు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 16: తీవ్ర సంచలనం సృష్టిస్తోన్న పోక్సో కేసులో శనివారం రాత్రి అత్యంత కీలక పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు భగీరథ్ ఎట్టకేలకు పోలీసుల ఎదుట లొంగిపోయారు. న్యా యవాదుల సమక్షంలో…

రేప‌టినుంచి ఉప్పల్‌-వరంగల్ రహదారి మూసివేత

– ఎలివేటెడ్ కారిడార్ ఫ్లైవోవర్ పనుల కార‌ణంగా హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 16 : ఉప్పల్ ప్రాంతంలో ఎలివేటెడ్ కారిడార్ ఫ్లైఓవర్ పిల్లర్ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ఆదివారం ఉదయం నుండి ఉప్పల్ రింగ్ రోడ్డులోని వరంగల్ వైపు వెళ్లే రహదారిని తాత్కాలికంగా మూసివేయనున్నారు. అందువల్ల ప్రస్తుతం జీహెచఎంసీ ఉప్పల్ కార్యాలయం పక్కన ఉన్న వరంగల్,…

ఇందిరమ్మ ఇండ్లకు కేంద్రం వాటా ఇవ్వాలి

– ఇవ్వకపోతే మేమే భరిస్తాం – 2న రెండో విడత ఇందిరమ్మ ఇండ్లు మంజూరు – ఈనెల చివరిలోగా భూముల విలువల సవరణ – మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 16: రాష్ట్రం లో అత్యంత ప్రజాదరణ పొందిన ఇందిరమ్మ ఇండ్ల పథ‌కం కింద కేంద్ర ప్రభుత్వ వాటాగా రావలసిన నిధుల కోసం ఈ…

18 నుంచి క్రీడా, పర్యాటక వారోత్సవాలు

– జిల్లా కలెక్టర్లతో సీఎస్ టెలీకాన్ఫరెన్స్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 16: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్ర మంలో భాగంగా ఈనెల 18 నుండి 23వ తేదీ వర కు నిర్వహించే యువజన, క్రీడా, పర్యాటక వారోత్సవాలను విజయవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈకార్యక్రమాల…

నసీమ్ ఆరిఫీ ఉర్దూ మీడియా అవార్డ్స్-2025 ప్రదానోత్సవం

– ముఖ్య అతిథిగా మాజీ విదేశాంగ కార్యదర్శి డాక్టర్ ఆసఫ్ సయీద్ – నసీమ్ ఆరిఫీ మోనోగ్రాఫ్ ఆవిష్కరించిన మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 16 ఉర్దూ భాష, సాహిత్యం, జర్నలిజం రంగాల అభివృ ద్ధికి విశేష కృషి చేసిన ప్రముఖ ఉర్దూ జర్నలిస్టు నసీమ్ ఆరిఫీ సేవలు చిరస్మరణీయమని…

పగటి కలలు కంటున్న సీఎం రేవంత్

– ఎంపీ అరుణ విమర్శ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 16 :ముఖ్యమంత్రిగా 2034 వరకు తానే ఉంటానని, తర్వాత జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ప్రజా సమస్యలపై అవగాహన కన్నా పగటి కలలపై ఎక్కువ దృష్టి పెట్టినట్టు కనిపిస్తోందని ఎంపీ, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఒక…

మలక్‌పేట, ఉప్పుగూడ స్టేషన్లకు పూర్వ వైభవం

– కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 16 : మలక్‌పేట్, ఉప్పుగూడ స్టేషన్లను గతంలో వేలాదిమంది ప్రజలు ఉపయోగించుకునే ముఖ్యమైన స్టేషన్లు. కాలక్రమేణా వాటి ప్రాధాన్యత తగ్గినా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఆధునిక సదుపాయాలతో వీటిని పునరుద్ధరిస్తున్నామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. మýక్‌పేట ఉప్పుగూడ రైల్వే…