prajatantra_news

prajatantra_news

తైవాన్‌పై మాట మార్చిన ట్రంప్

– చైనా పర్యటన తరవాత వైఖరిలో మార్పు వాషింగ్టన్, మే 16: తైవాన్ అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అది తమకు కష్టమైన సమస్యేనని వెల్లడించారు. భౌగోళికంగా ఆ ప్రాంతం తమకు చాలా దూరంలో ఉందని వ్యాఖ్యానించారు. ‘తైవాన్ అంశం క్లిష్టమైన సమస్యే.. ఈ ద్వీపం చైనాకు కేవలం 95…

అంత్య పుష్కరాలకు 40 లక్షల మంది రావ‌చ్చు

– ఏర్పాట్లపై మంత్రులు సురేఖ, శ్రీధర్‌బాబు, సీఎస్ సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 16: కాళేశ్వరంలో ఈనెల 21వ తేదీన ప్రారంభం కానున్న సరస్వతీ అంత్య పుష్కరాలకు దాదాపు 40 లక్షలమంది భక్తులు హాజరవుతారని అంచనా వేసినందున అందుకు విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి కొండా  కొండా సురేఖ, ఐటీ, పరిశ్రమల శాఖల…

విదేశీ పర్యటనలపై పన్ను అంటూ కథనాలు

– ఓ టీవీ ఛానల్ కథనంపై మోదీ స్పందన – అలాంటిదేమీ లేదంటూ ‘ఎక్స్‌’లో పోస్ట్ న్యూదిిల్లీ, మే 16 : విదేశీ పర్యటనలపై కేంద్ర ప్రభుత్వం పన్ను లేదా సర్‌చార్జి విధించేందుకు యోచిస్తోందంటూ వచ్చిన వార్తలపై ప్రధాని నరేంద్ర మోదీ ‘ఎక్స్‌’ వేదికగా స్పందించారు. ఆ కథనంలో నిజం లేదని తేల్చి చెప్పారు. పశ్చిమాసియా…

సెమీ కండక్టర్ల విషయంలో దూసుకెళ్తోన్న భారత్

– యూనికార్న్ సంస్థలు వందకు చేరాయని ప్రకటన – నెదర్లాండ్స్ పర్యనటలో ప్రధాని మోదీ – మన సంస్కృతీ సంప్రదాయాలు చిరస్మరణీయమని కితాబు న్యూదిల్లీ, మే 16: భారత దేశం అభివృద్ధిలో దూసుకెళ్తోందని, సెకండక్టర్ల విషయంలో కీలక ముందడుగు వేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. డిజిటల్ చెల్లింపుల్లో ప్రపంచంలోనే భారత్ అగ్రస్థానంలో ఉందని చెప్పారు.…

2027 డిసెంబరుకు దేవాదుల పూర్తి

– 38.16 టీఎంసీలతో 5.57 లక్షల ఎకరాలకు నీరు – రూ.6,016 కోట్లతో ప్రారంభం.. సవరించిన అంచనాలతో రూ.18,400 కోట్లు – ఇప్పటివరకు ప్రాజెక్టుకు పెట్టిన ఖర్చు రూ.14,422 కోట్లు – ఇప్పటికే 87.70 శాతం పనులు పూర్తి – మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 16 : రాష్ట్ర…

యువతను కబళిస్తున్న ‘సైలెంట్ కిల్లర్’

– 30-45 ఏళ్ల వయసులోనే హైబీపీ! – జీవనశైలి ఒత్తిడే ప్రధాన కారణం – లక్షణాలు లేకుండానే అవయవాలు దెబ్బతినే ప్రమాదం – ముందస్తు పరీక్షలే రక్షణ – కేర్ హాస్పిటల్స్ వైద్యుల హెచ్చరిక హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 16: భారత దేశంలో గుండె సంబంధిత రిస్క్ ప్రొఫైల్లో ఆందోళన కలిగించే మార్పులు కనిపిస్తున్నాయని కేర్…

ఫామ్ హౌజ్ లో ఇద్దరు వృద్ధ మహిళల హత్య

రంగారెడ్డి, ప్రజాతంత్ర, మే 16: మొయినాబాద్ ఫామ్ హౌస్ దారుణ ఘటన వెలుగు చూసింది. ఇద్దరు మహిళలను గుర్తు తెలియని వ్యక్తులు అతి దారుణంగా హత్య చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. హత్యకు గురైన వారి మృతదేహాలను పరిశీలించారు. అయితే, మృతులను తాండూరులో అదృశ్యమైన ఇద్దరు వృద్ధులుగా పోలీసులు గుర్తించారు.…

‘నీట్’ పేపర్ లీకుకు మరొకరు బలి

– ఆందోళన కలిగిస్తున్న విద్యార్థుల ఆత్మహత్యలు జయపుర, మే 16: నీట్`యూజీ 2026 పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ లీక్ వల్ల పరీక్ష రద్దవడంతో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా రాజస్థాన్‌లోనూ ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఝున్‌ఝున్ జిల్లాకు చెందిన ప్రదీప్ మహిచ్ తన ఇద్దరు సోదరులతో…

పెట్రో ధరల పెంపు.. ప్రజలపై పిడుగు

– ఈ నిర్ణయంతో అనేక రంగాలపై వ్యతిరేక ప్రభావం – ధరల పెంపు దారుణం అంటూ ‘ఎక్స్‌’లో సీఎం రేవంత్ పోస్ట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే16: పెట్రో ధరల పెంపు వల్ల నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యుల పాలిట పిడుగుపాటు అవుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర…

ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించండి

– ఎంపీ రాహుల్ గాంధీ డిమాండ్ న్యూదిల్లీ, మే 16: సంచలనం సృష్టించిన ‘నీట్ ’ ప్రశ్నాపత్రం లీక్‌కు సంబంధించి కేంద్రంపై లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శల దాడి కొనసాగించారు. తక్షణం కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ’ఎక్స్’లో పోస్ట్…