prajatantra_news

prajatantra_news

బాధ్యతలు స్వీకరించిన మంత్రి వాకిటి శ్రీహరి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్ 16: పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రిగా వాకిటి శ్రీహరి పదవీ బాధ్యతలు స్వీకరించారు. సోమవారం ఉదయం డాక్టర్‌ అంబేద్కర్‌ సచివాలయానికి చేరుకున్న మంత్రి శ్రీహరికి మంత్రోచ్ఛారణలతో వేద పండితులు స్వాగతం పలికారు. అనంతరం తన చాంబర్‌లో వాకిటి ప్రత్యేక పూజలు చేసి బాధ్యతలు చేపట్టారు. ఈ…

అట‌వీ అధికారులపై తిరగబడ్డ ఆదివాసీలు

రొమ్యూరు, ప్రజాతంత్ర, జూన్‌16:  ఆదివాసీలు వేసుకున్న గుడిసెలను కూల్చేందుకు వచ్చిన అటవీశాఖ అధికారులపై కర్రలు, కత్తులతో ఆదివాసీలు తిరగబడ్డ సంఘటన ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం రొయ్యూరు సమీపంలోని సోమవారం చోటుచేసుకుంది.   రొయ్యూరు గ్రామానికి చెందిన కొంతమంది ఆదివాసులు సమీపంలోని పోడు భూమిలో గత ఏడాది గుడిసెలు వేసుకున్నారు. తరచూ అటవీ శాఖ…

ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ ‌సప్లమెంటరీ ఫ‌లితాలు విడుద‌ల‌

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,జూన్‌16: ఇం‌టర్‌ అడ్వాన్స్‌డ్‌ ‌సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను అధికారులు సోమవారం విడుదల చేశారు. ఈ  ఫలితాల్లో ఫస్టియర్‌ 67.4‌శాతం, సెకండియర్‌లో 50.82శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది. ఫస్టియర్‌లో బాలికలు 73.88శాతం, బాలురు 61.75శాతం మంది పాసయ్యారు. ఇక సెకండియర్‌లో బాలికలు 54.47శాతం, బాలురు 48.54శాతం మంది పాసయ్యారు. మే 22 నుంచి 29 వరకు ఇంటర్‌…

బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు

నలుగురు మహిళల మృతి ప్రజాతంత్ర, ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉత్తర్‌పద్రేశ్‌లోని అమ్రోహా జిల్లా రాజబ్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని అత్రాసి గ్రామంలో లైసెన్స్‌ పొందిన బాణసంచా కర్మాగారంలో సోమవారం పేలుడు సంభవించింది. ఈ ఘటనతో తయారీ కేందర్ర భవనం కూలిపోయింది. నలుగురు మహిళలు మృతిచెందారు. ఆరుగురు మహిళలు గాయపడ్డారు. మృతులు, క్షతగాత్రులు అందరూ స్థానికులే. స్థానిక పోలీసులు…

వైద్య కళాశాలల్లో పూర్తిస్థాయి వసతులు ఉండాలి

కళాశాలల్లో క్షేత్ర స్థాయి పరిశీలనకు అధికారులతో కమిటీ మూడేళ్లలో అన్ని కళాశాలలు పూర్తి స్థాయి వసతులతో ఉండాలి నర్సింగ్‌ కళాశాలల్లో ఆప్షనల్‌గా జపనీస్‌ భాష ఉండాలి వైద్యారోగ్య శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రతి నెలా వైద్యారోగ్య, విద్యా శాఖలపై సమీక్ష   హైదరాబాద్‌:, ప్రజాతంత్ర, జూన్‌ 16: రాష్ట్రంలోని 34 వైద్య కళాశాలలు…

మోదీకి సైప్రస్‌ అత్యున్నత పురస్కారం

140 కోట్ల భారతీయులకు దక్కిన గౌరవం   నికోసియా: సైప్రస్‌ పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి ఆ దేశ అత్యున్నత పురస్కారం ‘గ్రాండ్‌ క్రాస్‌ ఆఫ్‌ ఆర్డర్‌ ఆఫ్‌ మకరియోస్‌ 3ను ప్రదానం చేశారు. ప్రధాని ఈ గౌరవాన్ని స్వీకరిస్తూ ఇరుదేశాల మధ్య ఉన్న స్నేహానికి ఈ అవార్డును అంకితం చేస్తున్నట్టు…

ఇరాన్‌ కుద్స్‌ ఫోర్స్‌ కమాండ్‌ సెంటర్‌పై దాడి చేశాం

ఇజ్రాయెల్‌ వెల్లడి ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌: తాము ఇరాన్‌ రాజధాని తెహ్రాన్‌లోని కుద్స్‌ ఫోర్స్‌ కమాండ్‌ సెంటర్‌పై దాడి నిర్వహించినట్లు ఇజాయ్రెల్‌ తెలిపింది. ఈ కుద్స్‌ ఫోర్స్‌ అనేది ఇరాన్‌కు అనుకూలంగా ఉన్న మధ్యప్రాచ్య సంస్థలకు మద్దతు అందించే ప్రత్యేక సైనిక విభాగం. ఇది నేరుగా దేశ అత్యున్నత నేత అయిన ఆయతొల్లా అలీ ఖామెనైకి…

గాంధీ హాస్పిటల్‌ను పరిశీలించిన మంత్రి కిషన్‌ రెడ్డి

…-inspects-gandhi/హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 16: కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి గాంధీ హాస్పిటల్‌ను సోమవారం పరిశీలించారు. ఆస్పత్రి ఆవరణను, భవనంలోని ప్రతీ విభాగానికి సంబంధించిన వివరాలను హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌తోపాటు ఇతర వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కోవిడ్‌ సమయంలో ప్రారంభించిన ఆక్సిజన్‌ ప్లాంట్‌ను సందర్శించారు. ఆస్పత్రి భవనాలను, వాటి నిర్వహణను స్వయంగా పరిశీలించారు అయితే ఆస్పత్రిలో డ్రైనేజీ…

రాష్ట్ర ప్రయోజనాల కోసం జైలుకైనా వెళ్తా

‘ఫార్ములా’ కేసులో వందసార్లయినా నిజమే చెబుతా బీఆర్‌ఎస్‌ నేతలను వేధిస్తూ పైశాచికానందం పొందుతున్న రేవంత్‌ మాజీ మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 16: ఫార్ములా ఈ రేస్‌ కేసులో తనను అరెస్టు చేయించే ఆలోచనలో రేవంత్‌ రెడ్డి ఉన్నాడని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారకరామారావు(కేటీఆర్‌) సంచలన ఆరోపణలు చేశారు. హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ పెంచేందుకు…

సమాచార, పౌరసంబంధాల శాఖ స్పెషల్‌ కమిషనర్‌గా ప్రియాంక బాధ్యతల స్వీకరణ

ప్రస్తుత కమిషనర్‌ హరీష్‌కు ఘన వీడ్కోలు   హైదరాబాద్‌, జూన్‌ 16 :: సమాచార పౌర సంబంధాల స్పెషల్‌ కమిషనర్‌గా సిహెచ్‌. ప్రియాంక సోమవారం బాధ్యతలు  స్వీకరించారు. ఇప్పటివరకు ఆ శాఖ స్పెషల్‌ కమిషనర్‌గా ఉన్న డాక్టర్‌ హరీష్‌ను తెలంగాణ జెన్కో ఎం.డిగా బదిలీ చేసి మున్సిపల్‌ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ డిప్యూటీ సెక్రటరీగా ఉన్న…