prajatantra_news

prajatantra_news

అటవీ శాఖ అమరుల త్యాగం చిరస్మరణీయం

– అమ‌ర‌వీరుల‌ స్తూపం వద్ద శ్రద్ధాంజలి – వారి కుటుంబాలకు ప్రభుత్వ అండ – అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 11: వన సంపద సంరక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన అటవీ శాఖ అధికారుల, సిబ్బంది త్యాగం చిరస్మరణీయమని అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి…

భారతదేశపు సీడ్‌ హబ్‌గా తెలంగాణ

– సీడ్‌ డిప్లొమసీతో రెండు దేశాల‌ మధ్య పెరగనున్న విశ్వాసం – ఇండో-ఆఫ్రికా సీడ్‌ సమ్మిట్‌లో మంత్రి తుమ్మల హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 11: ఇండో-ఆఫ్రికా సీడ్‌ సమ్మిట్‌-2025 భారత్‌-ఆఫ్రికా దేశాల మధ్య వ్యవసాయ రంగంలో సంబంధాలను బలోపేతం చేసే వేదికగా నిలుస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. హైదరాబాద్‌లో గురువారం నిర్వహించిన…

నిరుద్యోగుల ఆశలపై నీళ్లు

` గ్రూప్‌-1 పోస్టుల భర్తీలో డబ్బులు చేతులు మారాయి – హైకోర్టు ఆదేశాల ప్రకారం పరీక్ష మళ్లీ నిర్వహించాలి – అవకతవకలపై జ్యుడీషియల్‌ విచారణ చేపట్టాలి. – బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 11: గ్రూప్‌-1 పరీక్షల్లో అక్రమాలపైన, ఎన్నికల సమయంలో ఏడాది లోపే రెండు లక్షల ఉద్యోగాలిస్తామని కాంగ్రెస్‌ చేసిన…

రిజర్వేషన్ల అమలుకు కేంద్రం ఆటంకాలు

– బీసీల కుల గణనలో రోల్‌ మోడల్‌గా తెలంగాణ – ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నప్రభుత్వం – మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి – 15న కామారెడ్డి సభ ఏర్పాట్లపై మంత్రులతో సమావేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 11: స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలబడుతుందని…

ఎస్‌ఐఆర్‌ నిర్వహణకు సన్నద్ధమేనా?

– సన్నద్ధతపై అంచనాకు ఎన్నికల సంఘం సమావేశం న్యూదిల్లీ, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 10: దేశవ్యాప్తంగా జరగనున్న ఎస్‌ఐఆర్‌కు సంబంధించి సన్నద్ధతను అంచనా వేసేందుకు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్య ఎన్నికల అధికారుల సమావేశాన్ని భారత ఎన్నికల సంఘం న్యూదిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ డెమోక్రసీ అండ్‌ ఎలెక్టర్‌ మేనేజ్‌మెంట్‌లో బుధవారం నిర్వహించింది. సమావేశాన్ని భారత ప్రధాన…

బోధన్‌లో ఉగ్ర కలకలం

నిజామాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 10 : నిజామాబాద్‌లో ఉగ్ర కలకలం రేపుతోంది. బోధన్ పట్టణంలో మహమ్మద్ ఉజైఫా యమాన్ అనే అనుమానిత ఉగ్రవాదిని ఎన్‌ఐఏ అధికారులు అరెస్ట్‌ చేశారు. ఇటీవల ఉగ్రవాద నిరోధక చర్యల్లో భాగంగా కేంద్రదర్యాప్తు సంస్థలు ఐసిస్‌తో సంబంధాలు కలిగి ఉన్న వారిపై నిఘా ఉంచాయి. ఈ క్రమంలో రాంచీలో అల్లర్లు సృష్టించేందుకు…

రాష్ట్రంలో వొచ్చే నాలుగు రోజులు వర్షాలు

– హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ కేంద్రం – హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 10: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈ నెల 14 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశ ముందని హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం, శుక్రవారం ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో.. వచ్చే…

ట్రాఫిక్‌ ‌నియంత్ర‌ణ‌కు ప‌టిష్ట ప్ర‌ణాళిక‌లు

– అత్యవసరంగా స్కైవేలు, ఎలివేటెడ్‌ ‌కారిడార్ల నిర్మాణం – మెహిదీపట్నం వద్ద స్కై వాక్‌ ‌ప్రాజెక్ట్ ‌- రాజీవ్‌ ‌రహదారిలో ఔటర్‌ ‌వరకు ఆరు లైన్ల విస్తరణ – లంగర్‌హౌజ్‌లో గాంధీ సర్కిల్‌ ఆఫ్‌ ‌యూనిటీ నిర్మాణం – రాజ్‌నాథ్‌ ‌సింగ్‌తో కీలక భేటీలో పలు ప్రాజెక్టులపై చర్చ – రక్షణ శాఖ భూములు బదిలీ…

12న ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌ ‌పదవీ ప్రమాణం

– రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణం చేయించనున్న రాష్ట్రపతి ముర్ము న్యూదిల్లీ,సెప్టెంబర్‌ 10: ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సీపీ రాధాకృష్ణన్‌ ‌బాధ్యతలు చేపట్టేందుకు ముహూర్తం ఖరారు అయిందని తెలుస్తోంది. ఈనెల 12వ తేదీన సీపీ రాధాకృష్ణన్‌ 15‌వ భారత ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఉపరాష్ట్రపతి చేత భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ…