prajatantra_news

prajatantra_news

ఫిర్యాదుల పరిష్కారానికి కాల్‌ సెంటర్‌

– హౌసింగ్‌ కార్పొరేషన్‌లో ఇందిరమ్మ ఇండ్ల కాల్‌ సెంటర్‌ ప్రారంభం – టెలికాలర్‌గా ప్రజలకు మంత్రి పొంగులేటి సమాధానాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 11: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల సమస్యలు, సందేహాల నివృత్తి కోసం హైదరాబాద్‌లోని హౌసింగ్‌ కార్పొరేషన్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ కాల్‌సెంటర్‌ను, హెల్ప్‌ డెస్క్‌ను రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార, పౌరసంబంధాల శాఖ…

న‌ల్ల రామ‌య్య‌ప‌ల్లి స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రిస్తాం

-మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌ క‌రీంన‌గ‌ర్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 11: నల్ల రామయ్యపల్లి గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించ‌డ‌మే కాదు, గ్రామంలో ఉన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామ‌ని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గం వెంకేపల్లి సైదాపూర్ మండలం నల్ల రామయ్యపల్లిలో రూ.20 లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని…

హైద‌రాబాద్‌లో రోడ్డు భ‌ద్ర‌తా చ‌ర్య‌లు భేష్‌

– సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే హైదరాబాద్, సెప్టెంబర్ 11: నగరం అంతటా రోడ్డు భద్రత, నిర్వహణను మెరుగుపరచడంలో జీహెచ్ఎంసీ తీసుకున్న చర్యలు బాగున్నాయని సుప్రీంకోర్టు రోడ్ సేఫ్టీ కమిటీ  ఛైర్మన్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే ప్రశంసించారు. జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్.వి.కర్ణన్‌తో కలిసి జస్టిస్ అభయ్…

కేటీఆర్‌కు ‘గ్రీన్ లీడర్‌షిప్’ అవార్డు

– ఈ నెలాఖ‌రులో న్యూయార్క్ లో ప్ర‌దానం హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 11: మాజీ మంత్రి, భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు (కేటీఆర్)కు అరుదైన అంతర్జాతీయ గౌరవం లభించింది. సుస్థిర పాలన, పర్యావరణ పరిరక్షణలో ఆయన చేసిన కృషికి గాను ప్రతిష్టాత్మకమైన ‘గ్రీన్ లీడర్‌షిప్ అవార్డు 2025’కు ఆయన…

బిల్లుల ఆమోదంపై తీర్పును రిజ‌ర్వ్ చేసిన సుప్రీం

– రాష్ట్రప‌తి, గ‌వ‌ర్న‌ర్ల అధికారాల‌పై కొన‌సాతుగున్న స‌స్సెన్స్ – ప‌ది రోజులు కొన‌సాగిన విచార‌ణ‌ న్యూదిల్లీ, సెప్టెంబర్‌ 11 (ఆర్‌ఎన్‌ఎ): ‌పెండింగ్‌ ‌బిల్లులపై గవర్నర్‌, ‌రాష్ట్రపతి నిర్ణీత సమయం లోపు ఆమోదం తెలపాలంటూ జరిగిన విచారణపై సుప్రీంకోర్టు తన తీర్పును గురువారం రిజర్వ్ ‌చేసింది. ఈ అంశంపై దాదాపు ప‌ది రోజులపాటు సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ…

ఇండి కూటమిలో ఐక్యత లోపించింది

– కాంగ్రెస్‌ హయాంలోనే రాజ్యాంగానికి ముప్పు – స్పీకర్‌ దగ్గర ఉన్న యాంటీ డిఫెక్షన్‌ బిల్లుల సంగతేమిటో? – రాష్ట్రంలో అన్ని వ్యవహారాల్లో విఫలమైన కాంగ్రెస్‌ – ‘మీట్‌ ది ప్రెస్‌’లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 11: ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఇండీ కూటమి నుంచి క్రాస్‌ ఓటింగ్‌ జరిగిందని, ఆ…

మరణాల నివారణకు హెల్మెట్‌ ధారణ తప్పనిసరి

– సుప్రీంకోర్టు రోడ్డు భద్రత కమిటీ చైర్మన్‌ జస్టిస్‌ మనోహర్‌ సప్రే హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 11 :: సుప్రీంకోర్టు రోడ్డు భద్రత కమిటీ చైర్మన్‌ జస్టిస్‌ అభయ్‌ మనోహర్‌ సప్రే (రిటైర్డ్‌) పౌరులు హెల్మెట్లు, సీట్‌ బెల్టులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో రోడ్డు మరణాలను నివారించడానికి కీలకమైన హెల్మెట్‌, సీట్‌ బెల్టు ధరించాల్సిన ప్రాముఖ్యతను…

విశేష ఫలితాలు సాధిస్తున్న ఖమ్మం మహిళా మార్ట్‌

– రూ.30 లక్షల పెట్టుబడితో ప్రారంభం – మహిళా సంఘాల ఉత్పత్తులకు వేదిక – ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలమందికి ఉపాధి అవకాశాలు – మూడు నెలల్లో రూ.25 లక్షల విలువైన ఉత్పత్తుల కొనుగోళ్లు – మహిళా ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం వినూత్న పథకాలు ఖమ్మం, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 11: ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేసిన మహిళా మార్ట్‌…

పంచాయతీరాజ్‌ సవరణ చట్టం-2025కు గవర్నర్‌ ఆమోదం

State Governor Jishnudev Verma

~ ఇంకా ఆమోదం పొంద‌ని (మూడో సవరణ) చట్టం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 11: తెలంగాణ పంచాయతీరాజ్‌ (రెండో సవరణ) చట్టం 2025 బిల్లుపై గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ సంతకం చేశారు. ఈమేరకు గెజిట్‌ విడుదలయింది. తెలంగాణ పంచాయతీరాజ్‌ (రెండో సవరణ) చట్టం-2025లో సంగారెడ్డి జిల్లాలో ఇంద్రేశం, జిన్నారం మున్సిపాలిటీల ఏర్పాటు, ఇస్నాపూర్‌ మున్సిపాలిటీ విస్తరణ,…

రాష్ట్రంలో 3 రోజులపాటు వర్షాలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 11: రాష్ట్రంలో గురువారం నుంచి మూడు రోజులపాటు ఒక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ వెల్లడిరచింది. ఉమ్మడి ఆదిలాబాద్‌, నల్లగొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో ఈ రోజు వర్షాలు పడతాయని తెలిపింది. గురువారం మధ్యాహ్నం నుంచి హైదరాబాద్‌ నగరంలో అనేక‌చోట్ల‌ మోస్తరు వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి.…