prajatantra_news

prajatantra_news

ఎక్కడా లేనిరీతిలో సంక్షేమ పథకాలు

పీఏసీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 24: అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ, రైతన్నలకు 24 గంటలపాటు ఉచిత విద్యుత్తు సరఫరా, పెట్టుబడి సాయం కింద రైతు భరోసా, సన్నాలు సాగు చేసిన రైతులకు రూ.500 బోనస్‌, రైతు బీమా, పంట నష్టం జరిగితే…

బూత్‌స్థాయిలో పార్టీ బలంగా ఉండాలి

సీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో సీఎం రేవంత్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 24: బూత్‌స్థాయిలో పార్టీ బలంగా ఉంటే ప్రభుత్వ పథకాలను ప్రజలలోకి సమర్ధవంతంగా తీసుకెళ్ళగలుగుతామని, బూత్‌, గ్రామ, మండలస్థాయిలో పార్టీ కమిటీలు ఏర్పాటు చేయాల్సి ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం మంగళవారం జరిగింది. రాష్ట్రంలో కాంగెస్ర్‌…

సీనియర్‌ జర్నలిస్టు మృతి.. ప్రముఖుల సంతాపం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 24: ‘ఈనాడు’ వరంగల్‌ రిపోర్టర్‌, సీనియర్‌ జర్నలిస్టు జీడిపల్లి దత్తురెడ్డి శనివారం రాత్రి గుండెపోటుతో ఆకస్మికంగా మృతిచెందారు. ఈయన మృతిపట్ల పలువురు రాష్ట్ర మంత్రులు, మాజీ సీఎం కేసీఆర్‌ తదితర ప్రముఖులు సంతాపం తెలిపారు. సమాజం కోసం నిరంతరం తపించే ఒక మంచి జర్నలిస్టుని కోల్పోవడం బాధాకరమని, ఆయన హఠాన్మరణం తనను…

‘ఫ్యూచర్‌‘లో పెట్టుబడులు ప్రోత్సహించండి

తెలంగాణలో ఉన్న అనుకూలతలను వివరించండి ఫ్రెంచ్‌ కంపెనీలు ఇక్కడికొచ్చేలా చొరవ చూపండి ‘ఇఫ్కీ’ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో మంత్రి శ్రీధర్‌ బాబు విజ్ఞప్తి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 24: భావితరాల అవసరాలకనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించబోతున్న ఫ్యూచర్‌ సిటీలో పెట్టుబడులు పెట్టేలా ఫ్రెంచ్‌ కంపెనీలను ప్రోత్సహించాలని ఇండో -ఫ్రెంచ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌…

రద్దయిన 48 విమాన సర్వీసులు

ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇరాన్‌- ఇజ్రాయెల్‌ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో మధ్యప్రాచ్య ప్రాంతంలో ఆకాశ మార్గాన్ని మూసివేశారు. ఈ నేపథ్యంలో భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లో 48 విమాన సర్వీసులను రద్దు చేసినట్లు తెలిపింది. ఆ జాబితాలో 28 సర్వీసులు న్యూదిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకోవాల్సి…

రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ

ఇరాన్‌ కీలక ప్రకటన ఆ క్రెడిట్‌ తనదేనని ప్రకటించుకున్న ట్రంప్‌ ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇజ్రాయెల్‌, ఇరాన్‌ మధ్య యుద్ధం ముగిసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మంగళవారం పేర్కొన్నారు. గ్రినిజ్‌ సమయం ప్రకారం ఉదయం 4 గంటలకు కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిందంటూ ఆ క్రెడిట్‌ తనదేనని ప్రకటించుకున్నారు. ఆ వెంటనే అలాంటిదేమీ…

బీసీల గురించి మాట్లాడే అర్హత కవితకు లేదు

రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 23: పదేళ్ల పాలనలో బిఆర్‌ఎస్‌ బీసీలను పట్టించుకున్న పాపానపోలేదని, ఇపుడు బీసీల గురించి మాట్లాడే అర్హత కవితకు లేదని రాష్ట్ర బీసీ, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు.  తమ కాంగ్రెస్‌ ప్రభుత్వం రాహుల్‌ గాంధీ మార్గదర్శకంలో సిఎం రేవంత్‌…

ఇజ్రాయిల్ దాడుల్లో 500 మంది మృతి

ఇరాన్ మీడియా ప్ర‌క‌ట‌న‌  టెహ్రాన్, జూన్ 23  : ఇజ్రాయిల్ చేప‌డుతున్న దాడుల్లో ఇప్ప‌టి వ‌ర‌కు 500 మంది మ‌ర‌ణించిన‌ట్లు సోమ‌వారం ఇరాన్ మీడియా ప్ర‌క‌టించింది. జూన్ 13వ తేదీ నుంచి ఇరాన్‌పై ఇజ్రాయిల్ దాడులు చేస్తున్న విష‌యం తెలిసిందే. మృతుల సంఖ్య‌పై సోమ‌వారం ఆ దేశ ఆరోగ్య‌శాఖ ప్ర‌క‌ట‌న చేసింది. ఇజ్రాయిల్ నిర్వ‌హించిన దాడుల్లో…

కంచగచ్చబౌలి భూములపై విచారణ వాయిదా

హైదరాబాద్‌,జూన్‌23(ఆర్‌ఎన్‌ఎ): కంచ గచ్చిబౌలి భూములపై తెలంగాణ హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. తదుపరి విచారణను సీజే ధర్మాసనం 3 వారాలకు వాయిదా వేసింది. కంచ గచ్చిబౌలి భూములను గతంలో టీజీఐఐసీకి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. భూమిని అభివృద్ధి చేసి ఐటీ కంపెనీలకు కేటాయించేలా టీజీఐఐసీ ప్రణాళికను సిద్ధం చేసింది. ఈక్రమంలో భూములను జేసీబీలతో చదును చేసింది.…

‘స్థానిక’ ఎన్నిక‌లు,  బనకచర్లపై ఫోకస్

రాష్ట్ర‌ మంత్రివర్గ సమావేశంలో చ‌ర్చ‌! హైద‌రాబాద్‌, ప్రజాతంత్ర‌, జూన్ 23 : గోదావరి – బనకచర్ల లింక్‌ ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకెళ్లకుండా ఎలాంటి స్టాండ్ తీసుకోవాలనే అంశంపై రాష్ట్ర మంత్రి వ‌ర్గం సుదీర్ఘంగా చ‌ర్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం తెలంగాణ సచివాలయంలో జ‌రిగింది. ఇటీవలే ప్రమాణ స్వీకారం చేసిన…