prajatantra_news

prajatantra_news

నిలోఫర్‌లో సౌకర్యాల కల్పనపై దృష్టి సారించాలి

– అన్ని విభాగాలను పటిష్ఠపర్చాలి – వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 18: నిలోఫర్‌లో రోగులకు మెరుగైన వైద్య సేవలందించేందుకు నిర్మిస్తున్న నూతన భవన నిర్మాణ పనులు శరవేగంగా పూర్తి చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. ఉస్మానియా మెడికల్‌ కాలేజీ అనుబంధ హాస్పిటల్స్‌లో…

పురుషోత్తం రెడ్డికి ఘన నివాళులు

– మంత్రి ఉత్తమ్‌కు ముఖ్యమంత్రి సహా పలువురి పరామర్శ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 18: రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖల మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తండ్రి పురోషోత్తం రెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భంగా జూబ్లీహిల్స్‌ జేఆర్‌సీ కన్వెన్షన్‌లో గురువారం జరిగిన కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి హాజరయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితోపాటు…

ఆర్‌అండ్‌బీ బలోపేతంపై దృష్టి పెట్టండి

– పూర్తి పారదర్శకంగా పదోన్నతులు కల్పించాం – శాఖాపరమైన సమస్యలుంటే నా దృష్టికి తీసుకురండి – ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 18: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని ఒప్పించి ఆర్‌అండ్‌బి శాఖలో ఏళ్లతరబడి పెండిరగ్‌లో ఉన్న సర్వీస్‌ రూల్స్‌ అప్రూవల్‌ చేసుకొని రెగ్యులర్‌ ప్రమోషన్స్‌ వచ్చేలా కృషి చేశానని రోడ్లు, భవనాలు,…

పిల్ల‌ల‌కు సుర‌క్షిత న‌గ‌రంగా హైద‌రాబాద్‌

– మంత్రులు సీత‌క్క‌, పొన్నం ప్ర‌భాక‌ర్ హామీ – క్లాప్ ఫర్ చిల్డ్రన్ పోస్టర్ ఆవిష్క‌ర‌ణ‌ హైదరాబాద్,  ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబర్18: పిల్లలకు హైదరాబాద్ ను సురక్షిత నగరంగా మార్చుతామని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, రవాణా, బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. హైదరాబాద్‌లో క్లాప్ ఫ‌ర్ ఛిల్డ్ర‌న్…

యాప్‌ డిజైన్‌ లీడర్‌గా హైదరాబాద్‌

– ఏఐ టెక్నాలజీకి హైదరాబాద్‌ గ్లోబల్‌ సెంటర్‌ – డిజైన్‌ సామాజిక మార్పునకు ఆయుధం కావాలి – యూఎక్స్‌ ఇండియా అంతర్జాతీయ సదస్సులో డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 18: యాప్‌ డిజైన్‌ లీడర్‌గా హైదరాబాద్‌ను నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు. యూఎంవో…

మూసీ అభివృద్ధిలో బ్రిటిష్‌ కంపెనీలు భాగస్వాములవ్వాలి

– తన నివాసంలో బ్రిటిష్‌ హై కమిషనర్‌తో సీఎం భేటీ – ముఖ్యమంత్రి విజ్ఞప్తులకు సానుకూల స్పందన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 18: మూసీ రివర్‌ ఫ్రంట్‌ అభివృద్ధిలో బ్రిటిష్‌ కంపెనీలు భాగస్వాములు కావాలని, జీసీసీ, ఫార్మా, నాలెడ్జ్‌, అకాడమీ విభాగాల్లో పెట్టుబడులకు ముందుకురావాలని బ్రిటిష్‌ హైకమిషనర్‌ లిండీ కామెరాన్‌ను ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి కోరారు. జూబ్లీహిల్స్‌లోని…

మీ నాయన వల్లే కాలేదు.. నీ వల్ల అవుతదా?

– మూడున్నరేళ్ల తర్వాత సంగతి దేవుడెరుగు.. – ముందు జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో గెలవండి – కేటీఆర్‌పై మంత్రి పొంగులేటి ఎదురుదాడి ఖమ్మం, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 18: పాలేరులో నా గెలుపును ఆపడానికి మీ నాయన మూడుసార్లు ముక్కు నేలకు రాసినా ఏమీ కాలేదు.. నీ వల్ల అవుద్దా.. బచ్చాగాడివి.. అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌…

రిసెప్షన్‌ రద్దు చేసుకుని.. సీఎంకు విరాళంగా ఇచ్చి..

– రైతుల కోసం రూ.2 కోట్ల చెక్‌ అందజేసిన ఎమ్మెల్యే – ఆ సొమ్ముతో ఒక్కో బస్తా యూరియా ఉచితంగా అందించండి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 18: రైతులకు సహాయ పడాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని కలిసి రూ.2 కోట్ల చెక్‌ అందజేసి తన ఉదారతను చాటుకున్నారు మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, కుటుంబ…

ఉస్మానియా హాస్పిటల్స్‌లో వైద్యసేవలు దృఢం కావాలి

– ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌లో సేవల బలోపేతంపైనా చర్చ – హాస్పిటల్‌లోని పాత భవనాల పరిస్థితిపై నివేదిక సమర్పించాలి – వైద్య, ఆరోగ్య మంత్రి దామోదర్‌ రాజనర్సింహ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 17: ఉస్మానియా మెడికల్‌ కాలేజీ అనుబంధ హాస్పిటల్స్‌లో వైద్య సేవల బలోపేతంపై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ ఉన్నతస్థాయి…

ఔషధ మొక్కల ప్రాముఖ్యతపై అవగాహన పెరగాలి

– ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు మొయినాబాద్‌, ప్రజాతంత్ర,సెప్టెంబర్‌17: ఔషధ మొక్కల ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన మరింత పెరగాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు అన్నారు. ఇవి కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా, పర్యావరణ సమతుల్యతకు, జీవ వైవిధ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర…