Prajatantra News 1

Prajatantra News 1

వ్యక్తుల ప్రైవసీని ఉల్లంఘించే హక్కు ఎక్కడిది?

Movie actor Mohan Babu's family issue on social media

సోషల్‌ మీడియాలో సినీ నటుడు మోహన్‌ బాబు ఫ్యామిలీ వ్యవహారంపై కొంత కాలంగా ఆసక్తికర చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే.  సెలబ్రిటీలు, సామాన్యులు ఇలా ఎవరి ఇంట్లోకి అయినా అనుమతి లేకుండా మీడియా  చొచ్చుకు వెళ్లవొచ్చా అనేది ప్రశ్న. ఎవరిదైనా  ప్రైవేటు స్థలం లేదా భవనంలోకి ఇతర వ్యక్తులు ప్రవేశించాలంటే తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని చట్టం…

ద‌వాఖాన‌ల్లో వైద్య ప‌రిక‌రాల‌పై దృష్టి సారించండి

వైద్య ఆరోగ్య‌శాఖ‌ మంత్రి దామోదర రాజనర్సింహ   హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 23 : ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్  ప్రకారం మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ఎక్విప్‌మెంట్‌, సిబ్బంది నియామకాలపై దృష్టి సారించాల‌ని వైద్య శాఖ‌మంత్రి దామోద‌ర రాజ‌న‌ర్సింహ అధికారుల‌ను ఆదేశించారు. హాస్పిటల్స్  నిర్వహణ, వైద్య పరికరాల రిపేర్లు, మౌలిక…

గురుకుల పాఠశాలలో మంత్రి పొన్నం ఆకస్మిక తనిఖీ

హుస్నాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 23: హుస్నాబాద్ జిల్లల్లగడ్డలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. డైట్ చార్జీలు పెంచిన తర్వాత విద్యార్థులకు అందిస్తున్న మెనూ పాటించాలని,విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని సూచించారు. హాస్టల్ పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రత పాటించాలని అధికారులను ఆదేశించారు.. హాస్టల్ వాటర్ ప్లాంట్ పరిశీలించారు..ఎప్పటికప్పుడు…

135 ఏళ్లుగా దేశ‌సేవ‌లో త‌రిస్తున్న సింగ‌రేణి

ప్రగతి, వ్యాపార విస్తరణలో నెంబర్ వన్ కంపెనీలో పనిచేసే ప్ర‌తీ ఒక్క‌రూ అదృష్ట‌వంతులే. ప్రైవేటు సంస్థలతో పోటీ పడుతున్న సింగ‌రేణి సిఎండి ఎన్‌ బలరామ్‌ ఘనంగా సింగరేణి డే వేడుకలు కొత్తగూడెం, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 23 : సింగరేణి అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన కార్మికులకు, అధికారులకు అలాగే ఉత్పత్తి క్రమంలో ప్రాణాలను అర్పించిన అమర…

ప్రఖ్యాత దర్శకుడు శ్యామ్‌ ‌బెనగాల్‌ ‌కన్నుమూత

Renowned director Shyam Benegal is blind

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబర్‌ 23 : ‌ప్రఖ్యాత దర్శకుడు శ్యామ్‌ ‌బెనగాల్‌ ‌కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన 90 ఏళ్ల పడిలో తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్యామ్‌ ‌బెనెగల్‌ ‌సోమవారం సాయంత్రం చికిత్స పొందుతూ కన్నుమూశారు. 1934 డిసెంబర్‌ 14‌వ తేదీన హైదరాబాద్‌లోని తిరుమలగిరిలో  శ్యామ్‌ ‌బెనెగల్‌ ‌జన్మించారు. శ్యామ్‌ ‌బెనగల్‌ ‌భారతీయ…

వ‌రంగ‌ల్ సూప‌ర్ స్పెషాలిటీ హాస్పిట‌ల్ ను పూర్తిచేయాలి

Warangal Super Specialty Hospital

అస్త‌వ్య‌స్తంగా ఎంజీఎం హాస్పిటల్ నిర్వ‌హ‌ణ‌: మాజీ మంత్రి హరీశ్ రావు వ‌రంగ‌ల్‌, ప్ర‌జాతంత్ర, డిసెంబ‌ర్ 23 : వరంగల్ లో హెల్త్ సిటీని గొప్ప ఆలోచనతో కేసీఆర్  ఏర్పాటు చేశార‌ని, ఉత్తర తెలంగాణకే తలమానికంగా నిర్మించాలని ఎప్పటికప్పుడు కేసీఆర తోపాటు తాను సమీక్షించి 84శాతం పనులు పూర్తి చేశామ‌ని మాజీ మంత్రి హ‌రీష్‌రావు తెలిపారు. .…

రేవంత్ పాలనలో అరుపులు తప్ప ఓదార్పు లేదు..

ఏడాదిలో 41శాతం క్రైమ్ రేటు పెరిగింది క్రైస్తవుల‌కు క్రిస్మ‌స్ కానుక‌లు ఇవ్వ‌క‌పోవ‌డం అన్యాయం మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు సిద్దిపేట, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 23 : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వొచ్చిన తర్వాత క్రైస్తవులకు ఇచ్చే గిఫ్టులను కూడా ఇవ్వకుండా అన్యాయం చేసింద‌ని  మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే హ‌రీష్ రావు ఎద్దేవా చేశారు.…

ఆధునిక భార‌తావ‌నికి పివి బాట‌లు

KTR

బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 23 : ఆర్థికవేత్త, రాజనీతిజ్ఞుడు, బహుభాషా కోవిదుడు భారతరత్న, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌ఘనంగా నివాళులర్పించారు. ఆర్థిక సంస్కరణలతో భారతదేశ ముఖచిత్రాన్ని మార్చిన మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు తెలంగాణలో పుట్టడం మనందరికి గర్వకారణమని…

అర్హత, ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాల భర్తీ

దలారులను నమ్మి మోసపోవద్దు.. రోజ్‌గార్ మేలా కార్యక్రమంలో కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 23 : ప్ర‌ధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంలో విద్యార్హత, ప్రతిభ ఆధారంగా పారదర్శకంగా ఉద్యోగ నియామక ప్రక్రియ జరుగుతోంద‌ని కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి అన్నారు. చాంద్రాయణగుట్ట సీఆర్పీఎఫ్ గ్రూప్ సెంటర్…

సినీ పరిశ్రమపై కాంగ్రెస్‌కు వ్యతిరేకత లేదు..

Congress has no opposition to the film industry.

కాంగ్రెస్‌ ‌హయాంలోనే సినిమా ఇండ‌స్ట్రీ అభివృద్ధి థియేటర్‌ ‌ఘటనలో వివరాలు వెల్లడించిన సిఎం ఎవరో  రాసిన స్క్రిప్టు చదివిన అల్లు అర్జున్‌ ఎంపి చామల కిరణ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌23:  ‌సినీ పరిశ్రమ అభివృద్ధి కాంగ్రెస్‌ ‌హయాంలోనే జరిగిందని పార్టీ ఎంపీ చామల కిరణ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి తెలిపారు. అందరూ బాగుండాలనే కాంగ్రెస్‌…