deccan.com

deccan.com

వ‌రంగ‌ల్ సూప‌ర్ స్పెషాలిటీ హాస్పిట‌ల్ ను పూర్తిచేయాలి

Warangal Super Specialty Hospital

అస్త‌వ్య‌స్తంగా ఎంజీఎం హాస్పిటల్ నిర్వ‌హ‌ణ‌: మాజీ మంత్రి హరీశ్ రావు వ‌రంగ‌ల్‌, ప్ర‌జాతంత్ర, డిసెంబ‌ర్ 23 : వరంగల్ లో హెల్త్ సిటీని గొప్ప ఆలోచనతో కేసీఆర్  ఏర్పాటు చేశార‌ని, ఉత్తర తెలంగాణకే తలమానికంగా నిర్మించాలని ఎప్పటికప్పుడు కేసీఆర తోపాటు తాను సమీక్షించి 84శాతం పనులు పూర్తి చేశామ‌ని మాజీ మంత్రి హ‌రీష్‌రావు తెలిపారు. .…

రేవంత్ పాలనలో అరుపులు తప్ప ఓదార్పు లేదు..

ఏడాదిలో 41శాతం క్రైమ్ రేటు పెరిగింది క్రైస్తవుల‌కు క్రిస్మ‌స్ కానుక‌లు ఇవ్వ‌క‌పోవ‌డం అన్యాయం మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు సిద్దిపేట, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 23 : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వొచ్చిన తర్వాత క్రైస్తవులకు ఇచ్చే గిఫ్టులను కూడా ఇవ్వకుండా అన్యాయం చేసింద‌ని  మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే హ‌రీష్ రావు ఎద్దేవా చేశారు.…

ఆధునిక భార‌తావ‌నికి పివి బాట‌లు

KTR

బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 23 : ఆర్థికవేత్త, రాజనీతిజ్ఞుడు, బహుభాషా కోవిదుడు భారతరత్న, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌ఘనంగా నివాళులర్పించారు. ఆర్థిక సంస్కరణలతో భారతదేశ ముఖచిత్రాన్ని మార్చిన మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు తెలంగాణలో పుట్టడం మనందరికి గర్వకారణమని…

అర్హత, ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాల భర్తీ

దలారులను నమ్మి మోసపోవద్దు.. రోజ్‌గార్ మేలా కార్యక్రమంలో కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 23 : ప్ర‌ధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంలో విద్యార్హత, ప్రతిభ ఆధారంగా పారదర్శకంగా ఉద్యోగ నియామక ప్రక్రియ జరుగుతోంద‌ని కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి అన్నారు. చాంద్రాయణగుట్ట సీఆర్పీఎఫ్ గ్రూప్ సెంటర్…

సినీ పరిశ్రమపై కాంగ్రెస్‌కు వ్యతిరేకత లేదు..

Congress has no opposition to the film industry.

కాంగ్రెస్‌ ‌హయాంలోనే సినిమా ఇండ‌స్ట్రీ అభివృద్ధి థియేటర్‌ ‌ఘటనలో వివరాలు వెల్లడించిన సిఎం ఎవరో  రాసిన స్క్రిప్టు చదివిన అల్లు అర్జున్‌ ఎంపి చామల కిరణ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌23:  ‌సినీ పరిశ్రమ అభివృద్ధి కాంగ్రెస్‌ ‌హయాంలోనే జరిగిందని పార్టీ ఎంపీ చామల కిరణ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి తెలిపారు. అందరూ బాగుండాలనే కాంగ్రెస్‌…

హద్దు మీరితే కఠిన చర్యలు తప్పవు

Rachakonda Police Commissioner Sudhir Babu

న్యూ ఇయర్‌ ‌వేడుకలను ప్రశాంతంగా జ‌రుపుకోవాలి రాచకొండ పోలీస్‌ ‌కమిషనర్‌ ‌సుధీర్‌ ‌బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌23: ‌న్యూ ఇయర్‌ ‌వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని రాచకొండ పోలీస్‌ ‌కమిషనర్‌ ‌సుధీర్‌ ‌బాబు సూచించారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన, న్యూ ఇయర్‌ ‌వేడుకలను సంతోషంగా, ప్రశాంతంగా జరుపుకోవాలని ప్రజలకు సూచించారు. నిబంధనలు కచ్చితంగా పాటిస్తూ వేడుకలు…

సహనాన్ని కోల్పోయా..క్షమించండి

జాతీయ మీడియాకు సిపి సివి ఆనంద్‌ ‌క్షమాపణలు ఎక్స్ ‌వేదికగా వెల్లడించిన కమిషనర్‌ ‌హైదరాబాద్‌,‌డిసెంబర్‌23:‌హైదరాబాద్‌ ‌సీపీ సీవీ ఆనంద్‌ ‌క్షమాపణలు చెప్పారు. జాతీయ మీడియాను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు పోస్ట్ ‌పెట్టారు. సంధ్య థియేటర్‌ ‌ఘటనపై జాతీయ మీడియా ప్రశ్నలు అడిగినప్పుడు తాను సహనాన్ని కోల్పోయినట్లు తెలిపారు. సంధ్య థియేటర్‌ ‌వద్ద…

టిక్కెట్‌ ‌ధరల పెంపు, బెనిఫిట్‌ ‌షోలు రద్దు

cancellation of benefit shows and Increase in ticket prices

సింగిల్‌ ‌స్క్రీన్‌ ‌బతకాలంటే ఇది మంచి నిర్ణయం సిఎం రేవంత్‌ ‌నిర్ణయాన్ని స్వాగ‌తించిన ఎగ్జిబిటర్లు అత్యవసర సమావేశంలో పలు అంశాలపై చర్చ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌23: ఒక్కో సినిమాకు ఒక్కోరకంగా టికెట్‌ ‌ధరలు పెంచడం వల్ల సగటు ప్రేక్షకుడు ఇబ్బంది పడుతున్నాడని తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్‌ అభిప్రాయపడింది. పెంచిన టికెట్‌ ‌రేట్ల భారం మొత్తం…

పీవీ తెలంగాణలో పుట్టడం మన అదృష్టం

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర డిసెంబ‌ర్ 23 : దివంగ‌త మాజీ ప్ర‌ధాని పీవీ నరసింహారావు తెలంగాణలో పుట్టడం మనందరి అదృష్టమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఆయన 20 వర్ధంతి సందర్భంగా పివి ఘాట్‌లో నివాళులు అర్పించిన అనంతరం ఆయ‌న‌ మీడియాతో మాట్లాడారు. పివి వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ముఖ్యమంత్రిగా పీవీ తెచ్చిన భూసంస్కరణలు భారతదేశ చరిత్రలోనే గొప్ప మలుపున‌కు పునాది వేశాయ‌న్నారు. దేశంలో మొట్టమొదటి మానవ వనరుల శాఖ మంత్రిగా ప్రణాళికబద్ధంగా తెచ్చిన ఆశ్రమ పాఠశాలలు మార్గదర్శకంగా నిలిచాయని తెలిపారు. చిన్నాభిన్నమైన దేశ ఆర్థిక వ్యవస్థను ప్రధానిగా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ విధానాలతో భారతదేశం ప్రపంచంతో పోటీపడేలా బాటలు వేశారని తెలిపారు. పివి పరిపాలనాదక్షుడే కాదు.. గొప్ప సాహితీవేత్త, సంఘసంస్కర్త అని కొనియాడారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో అనేక నిర్ణయాలు, విధానాలు ఆయన హయాంలో జరిగాయన్నారు. కాంగ్రెస్ పార్టీ అఖిల భారత అధ్యక్షుడిగా గొప్ప సేవలదించారని గుర్తుచేశారు. ఆయన బాటలో నడవడంతోనే మనం పివికి అర్పించే ఘన నివాళి అని అన్నారు.

భారత్‌ను ప్రపంచంతో పోటీపడేలా చేశారు పివి వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన డిప్యూటీ సీఎం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర డిసెంబ‌ర్ 23 :  దివంగ‌త మాజీ ప్ర‌ధాని పీవీ నరసింహారావు తెలంగాణలో పుట్టడం మనందరి అదృష్టమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఆయన 20 వర్ధంతి సందర్భంగా పివి ఘాట్‌లో నివాళులు అర్పించిన అనంతరం ఆయ‌న‌…

రాష్ట్రంలో పెట్టుబ‌డుల‌కు అనువైన వాతావ‌ర‌ణం

Favorable investment climate in the state

మలేషియా పెట్టుబ‌డుల‌కు ప్రోత్సాహం అందిస్తాం.. పామాయిల్ సాగులో ప‌ర‌స్ప‌ర స‌హ‌కారం అవ‌స‌రం రాష్ట్రంలో మ‌రో రెండు డ్రైపోర్టులు ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి శ్రీధర్ బాబు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 23 : ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, పారిశ్రామిక, వాణిజ్య రంగాల్లో పెట్టుబడులకు తెలంగాణలో అత్యంత అనుకూలమైన వాతావరణం నెలకొల్పామని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల…