రాష్ట్రంలో 4.50 లక్ష ఇందిరమ్మ ఇండ్లు

40 లక్షలతో నిర్మించిన పంచాయతీ భవనం ప్రారంభం దమ్మపేట తాసిల్దార్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అశ్వారావుపేట నియోజకవర్గంలో విస్తృత పర్యటన దమ్మపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 26: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతలో 4 లక్షల 50 వేల ఇండ్ల నిర్మాణాలను ఈ సంక్రాంతి నుంచి ప్రారంభించి…









