deccan.com

deccan.com

క్రైస్తవుల పుణ్యక్షేత్రంగా మెదక్‌ చర్చి

Medak Church is a shrine for Christians

వందేళ్ల వేడుకల్లో ఎమ్మెల్యే హరీష్‌రావు మెదక్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 23 : కల్లోల జగతికి శాంతి సందేశం అందించిన కరుణామయుడి గొప్ప ప్రార్థనా మందిరంగా మెదక్‌ చర్చి ఖ్యాతి గాంచిందని మాజీమంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు  హరీష్‌రావు అన్నారు. సోమవారం మెదక్‌ చర్చి వందేళ్ల వేడుకల్లో హరీష్‌రావు పాల్గొని మాట్లాడారు. మెదక్‌ చర్చి వందేళ్లు పూర్తి…

స్మగ్లర్‌ను హీరోగా చూపించడమేంటి?

అలాంటి సినిమాలకు అవార్డులా? పుష్ప లాంటి సినిమాలతో నేర ప్రవృత్తి మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 23: జై భీమ్‌ లాంటి సందేశాత్మక సినిమాలకు అవార్డులు రాలేదు.. అలాంటి సినిమాలకు ప్రోత్సాహాలు లేవు.. కానీ ఒక స్మగ్లర్‌ పోలీస్‌ బట్టలు విప్పి నిలబెట్టిన సినిమాలకు కేంద్ర ప్రభుత్వం అవార్డులు ఇవ్వడం దేనికి…

సినీ తారలు నిజ జీవితంలోనూ నటిస్తున్నారు

ప్రజా సంబంధాల విషయంలో మేమే బెటర్‌  ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 23 :  సినీ తారలు సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో నటిస్తున్నారని ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన గాంధీభవన్‌ లో మీడియాతో మాట్లాడుతూ.. సినీ నటులు ఎవరైనా స్కూళ్లను, హాస్పిటల్స్‌ను దత్తత…

అల్లు అర్జున్‌పై ప్రభుత్వం కక్షసాధింపు

Union Minister and BJP Telangana President Kishan Reddy

సంధ్యా థియేటర్‌ ఘటన పోలీసుల వైఫల్యం మీడియాతో కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 23: అల్లు అర్జున్‌ ఎపిసోడ్‌పై కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మరోసారి స్పందించారు. బీజేపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం కిషన్‌రెడ్డి మాట్లాడారు.ఈ ఘటనలో పోలీసుల వైఫల్యమే ఉందన్నారు. ప్రభుత్వం ఈ ఘటనను అనుకూలంగా మలుచుకొనే ప్రయత్నం చేస్తుందని…

అల్లు అర్జున్‌ ఇంటి దాడి కేసులో నిందితులకు బెయిల్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 23 : అల్లు అర్జున్‌  ఇంటిపై దాడి కేసులో నిందితులకు కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. శాసనసభలో సీఎం రేవంత్‌రెడ్డి అల్లు అర్జున్‌పై విమర్శలు చేయడం, తన వ్యక్తిత్వంపై దుష్ప్రచారం జరుగుతున్నదని అల్లు అర్జున్‌ ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆదివారం మరోసారి ఉద్రిక్తత పరిస్థితి తలెత్తిన విషయం తెలిసిందే. జూబ్లీహిల్స్‌లోని…

దేశ అభివృద్ధిలో యువత పాత్ర కీలకం

వ్యక్తి వికాసం కాకుండా జాతీయ వికాసం కోసం ఎబివిపి కృషి ఎబివిపి 43వ రాష్ట్ర మహాసభలో గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ సిద్ధిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 23: రాష్ట్ర, జాతీయ శక్తి యువతేనని, జాతీయ అభివృద్ధిలో యువత పాత్ర అత్యంత కీలకమని గవర్నర్‌ జిష్ణు దేవ్‌ వర్మ అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో సోమవారం నుంచి మూడు…

మాజీ ప్రధాని స్వర్గీయ పీవీకి నివాళులు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 23: సోమవారం భారతరత్న స్వర్గీయ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 20వ వర్ధంతి సందర్భంగా పీవీ ఘాట్‌ వద్ద నివాళులు అర్పించి పీవీ నరసింహారావు కుటుంబ సభ్యులతో  కలిసి  రవాణా బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌  భారతరత్న క్యాలండర్‌ను ఆవిష్కరించారు, అనంతరం పీవీ నరసింహారావు ఘాట్‌ ప్రాంగణంలో ఐ క్యాంప్‌ను…

పాత విలువలకు పాతర!

పెరిగిన పాన్‌ ఇండియా మోజు  డబ్బు కోసం యువతను ఆకర్షించే పనిలో చిత్రసీమ    కుటుంబ ప్రేక్షకులకు దూరమవుతున్న వైనం తప్పుదారి పట్టిస్తున్న సంఘటనలు సినీ ప్రేక్షకులకు నటీనటుల పట్ల ఆరాధ్య భావన ఉంది. సినిమాని తెలుగు ప్రజలు  ఎంతగానో  ప్రేమిస్తారు. కథానాయకులను పూజిస్తారు.. ఆరాధిస్తారు.  అయితే.. నటులుగా తమకు సమాజంపై బాధ్యత ఉంటుందని భావించే…

ఐదేళ్లూ ఆడింది ఆట, పాడింది పాట!

ఆర్థిక వ్యవస్థలో ఎన్నికల ఖర్చు కూడా ఒక ఖర్చేనా…? ప్రజాస్వామ్యంలో ఎన్నికలనేవి పండుగ వంటివి. పండగ ఖర్చును చూసి ఎవరూ భయపడరు. ఉన్నవాడు లేని వాడు అంతా తమకు ఉన్న దాంట్లో పండగ చేసుకుంటారు. అలాంటి ప్రజాస్వామ్య పండుగకు ప్రభుత్వం చేసే ఖర్చును బూచీగా చూపించి మోదీ సర్కార్‌ జమిలీ ఎన్నికలను ముందుకు తెచ్చింది. నిజానికి…

రాజ్యాంగం అంటే బీజేపీకి గౌరవం లేదా?

ఎట్టకేలకు బయటపడ్డ  బీజేపీ రంగు    పార్లమెంట్‌ సాక్షిగా రాజకీయ దుమారానికి దారితీసిన   సాక్షాత్తు హోం మంత్రి అమిత్‌ షా వ్యాఖ్యలు   ‘అంబేడ్కర్‌, అంబేడ్కర్‌ అనడం వాళ్లకు ఇప్పుడో ఫ్యాషనైపోయింది. అన్నిసార్లు దైవనామ స్మరణ చేస్తే కనీసం ఏడు జన్మల దాకా స్వర్గమన్నా దక్కేది‘ అంటూ అంబేడ్కర్‌ను ప్రస్తావిస్తూ  పార్లమెంట్‌ లో  కేంద్ర…