మూసీ ప్రక్షాళనకు ఇజ్రాయెల్ టెక్నాలజీ

సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు ఆసక్తి వ్యర్థ జలాల పునర్వినియోగంపై శిక్షణ కృతజ్ఞతలు తెలిపిన మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర,నవంబర్ 29 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు ఇజ్రాయెల్ టెక్నాలజీని వినియోగించనున్నారు. మూసీ ప్రక్షాళనకు అధునాతన సాంకేతిక పరిజ్ణానాన్ని అందించేందుకు ఇజ్రాయెల్ సంసిద్ధత వ్యక్తం చేయడంపై ఐటీ, పరిశ్రమల మంత్రి…









