కృష్ణా, గోదావరి జలాల్లో నీటి వాటాలను దక్కించుకోవాలి..

ట్రిబ్యునల్ ఎదుట సమర్థవంతంగా వాదనలు వినిపించండి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం ఇరిగేషన్ ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి సమీక్ష రాష్ట్ర ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహాలపై సుదీర్ఘ చర్చ హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 30: కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాలను దక్కించుకోవాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. తెలంగాణ ప్రయోజనాలకు…









