NEWS

NEWS

ఒంటరి మహిళలే టార్గెట్

నమ్మించి అత్యాచారం చేసి బంగారు నగలు దోచుకుంటున్న వ్యక్తి అరెస్ట్ రిమాండ్ కు తరలింపు ఆమనగల్లు, ప్రజాతంత్ర, ఏప్రిల్ 26 : ఒంటరి మహిళలే లక్ష్యంగా చేసుకొని వారిని మాయమాటలతో నమ్మించి మోసగించి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేసి వారి ఒంటిపై ఉన్న బంగారు నగలను దోచుకెళ్తున్న ఘరానా దొంగను అరెస్టు చేసి కోర్టులో…

ఐఎన్ పి ఆర్ ప్రత్యేక కమిషనర్ గా జీ ముకుందరెడ్డి

సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ గా జీ. ముకుంద రెడ్డి నేడు బాధ్యతలను స్వీకరించారు. ప్రస్తుత స్పెషల్ కమిషనర్ గా ఉన్న సిహెచ్ ప్రియాంకను బదిలీ చేయడంతో జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్ గా ఉన్న ముకుంద రెడ్డిని సమాచార శాఖ ప్రత్యేక కమిషనర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆదివారం సమాచార…

‘వ్యూహాత్మక గోప్యత’ ను వీడండి

*పారదర్శకతను పాటించండి *సంప్రదింపులకు ముందే ప్రాజెక్టు సంబంధిత పూర్తి సమాచారాన్ని బహిర్గతం చేయాలి *’నదీ పునరుజ్జీవనం’ ముసుగులో నదులను కాంక్రీటీకరించడాన్ని MJA వ్యతిరేకిస్తోంది *క్యాబినెట్ సబ్ కమిటీ కీ MJA లేఖ   “మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్ “ కోసం ప్రభుత్వం చేపట్టే ఏవైనా సంప్రదింపులు అర్థవంతంగా ఉండాలంటే, ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ముందుగా…

ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్టీసీ (TGSRTC) కార్మికుల సమ్మెలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వరంగల్ జిల్లా నర్సంపేట డిపోకు చెందిన డ్రైవర్ కోల శంకర్ గౌడ్ (55)చికిత్స పొందుతూ మరణించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, ఇతర డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఏప్రిల్ 22 నుంచి కార్మికులు సమ్మె నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం…

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు కు ఊరట 

ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసికోవొద్దు    కాళేశ్వరం ప్రాజెక్టుపై హై కోర్ట్ కీలక తీర్పు  కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికకు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఈరోజు బుధవారం  కీలకమైన తీర్పును వెలువరించింది. ఈ తీర్పు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు  మరియు…

మహాద్భుతంగా వనదేవతల ఆలయ ప్రాంగణాన్ని తీర్చిదిద్దాలి

*వనదేవతల ఆలయ అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి *రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతల పునర్నిర్మాణ అభివృద్ధి చివరి దశ పనులలో వేగం పెంచి, వనదేవతల ఆలయ ప్రాంగణాన్ని భక్తుల కోసం మహాద్భుతంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ,…

ప్రపంచం ముందు పొంచిఉన్న ఆర్థిక  సంక్షోభం..?

   హోర్ముజ్ జలసంధి గుండా సురక్షితమైన నౌకాయానం పై ఇంకా అనిశ్చితి నీడలు కమ్ముకుని ఉండటంతో, ప్రపంచ వాణిజ్యం లోని కీలక భాగం భవితవ్యం సందిగ్ధంలో పడింది. గత వారాంతంలో అమెరికా మరియు ఇరాన్ మధ్య జరిగిన శాంతి చర్చలు అనేక అంశాలపై, ముఖ్యంగా టెహ్రాన్ వద్ద ఉన్న యురేనియం నిల్వలు మరియు జలసంధి పై…

ప్రజా సమస్యలపై 2027లో పాదయాత్ర

*బీఆర్ఎస్ బలోపేతానికి కార్యాచరణ *ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేస్తాం *మా పార్టీలో అందరం కేసీఆర్ గారి కోసమే పని చేస్తున్నాము *మంచిర్యాల జిల్లాలో మీడియాతో సంభాషణ కార్యక్రమంలో కేటీఆర్ వ్యాఖ్యలు  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. టి. రామారావు 2027లో రాష్ట్రవ్యాప్తంగా ప్రజా సమస్యలపై పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలోని మాజీ ఎమ్మెల్యే…

అమెరికా ఇరాన్ ల మధ్య చర్చలు విఫలం

న్యూయార్క్ టైమ్స్ కథనం  అమెరికా మరియు ఇరాన్ మధ్య పాకిస్థాన్‌లో జరిగిన 21 గంటల శాంతి చర్చలు యుద్ధాన్ని ముగించే ఒప్పందానికి దారితీయలేదని, ప్రస్తుత రెండు వారాల కాల్పుల విరమణ తర్వాత ఏం జరుగుతుందనేది ప్రశ్నార్థకంగా మారిందని వైస్ ప్రెసిడెంట్ జెడి వాన్స్ ఆదివారం తెలిపారు. ఇస్లామాబాద్‌లో జరిగిన సంక్షిప్త విలేకరుల సమావేశంలో వాన్స్ మాట్లాడుతూ,…

దీర్ఘకాలిక సమస్య పరిష్కారానికి మార్గం సుగమం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  ‘ట్రూత్ సోషల్’ (Truth Social) పోస్ట్  “పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ మరియు ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్‌లతో జరిపిన సంభాషణల ఆధారంగా, మరియు ఈ రాత్రి ఇరాన్‌పైకి పంపబడుతున్న వినాశకరమైన బలగాలను నిలిపివేయవలసిందిగా వారు చేసిన అభ్యర్థన మేరకు, అలాగే హోర్ముజ్ జలసంధిని (Strait of Hormuz…