NEWS

NEWS

‘మమత స్వయంకృతం ..!

     “తాను తీసిన గోతిలో  ..” అని తెలుగులో ఒక సామెత .. ఆ సామెత ఇప్పుడు పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు .. అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవం చెందిన ముఖ్యమంత్రి ( ఇంకా రాజీనామా చేయలేదు )  మమతా బెనర్జీ కి సరిపోతుంది. ప్రతి పక్ష రహిత రాజకీయలే లక్ష్యంగా .. ఏ…

సిటిజన్ కౌన్? (పౌరుడు ఎవరు?)

“పశ్చిమ బెంగాల్‌ ఎన్నికలు  ముగిశాయి. అక్కడ లక్షలాది మంది వోటర్ల పేర్లు వోటర్ల జాబితా నుండి తొలగించబడ్డాయి, వారిని ఒక రకమైన అనిశ్చితిలోకి నెట్టారు. వోటరు జాబితాను ప్రక్షాళన చేయడానికి ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (ఎస్ఐఆర్ ) ప్రక్రియను చేపట్టారు. ఈ క్రమంలో 80 లక్షల మందికి పైగా వోటర్లను జాబితా నుండి తొలగించారు, ఇది…

నిరుద్యోగులను వంచిస్తున్న రేవంత్ రెడ్డి

రాష్ట్ర వ్యాప్తగా నిరుద్యోగులు, యువత ఉద్యోగ నోటిఫికేషన్లు కోసం ధర్నాలు చేస్తుంటే ముఖ్యమంత్రి ఏమో నోటిఫికేషన్లు యువతే నోటిఫికేషన్లు వద్దంటున్నారని బుకాయిస్తున్నారు అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా గ్రంథాలయంలో ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులతో ఇంటరాక్ట్ అయి విద్యార్థులను ప్రిపరేషన్ ఎలా అవుతున్నారు, వారి సమస్యలు అడిగి…

సంక్షోభం లో విమానయాన రంగం

అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, హార్మోజ్ జలసంధి వద్ద నెలకొన్న అనిశ్చితి ప్రపంచ వ్యాప్తంగా చమురు సెగలను రాజేస్తున్నాయి. మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ, దాని ప్రభావం నేరుగా భారత విమానయాన రంగంపై పడటం అత్యంత ఆందోళనకరం. తాజాగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్‌లైన్స్ (ఎఫ్ఐఏ)  కేంద్ర ప్రభుత్వానికి పంపిన SOS…

ఉపముఖ్యమంత్రి సీపీఆర్ఓ  మధుసూదన్ గుండెపోటు తో మృతి 

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు  చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ మారబోయిన మధుసూదన్ తీవ్రమైన గుండెపోటుతో సోమవారం అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ లో కన్నుమూశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి  మారబోయిన మధుసూదన్ ఆకస్మిక మృతి పట్ల ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన హఠాన్మరణం తీవ్రంగా కలిచివేసిందని…

ప్రపంచంలోని అత్యంత వేడి 100 నగరాల్లో తెలంగాణ నాలుగు ప్రాంతాలు

Hyderabad Records 28.5C Temperature Mild Weather Trend Observed

తెలంగాణలో భానుడు భగభగలాడుతున్నాడు. ఏప్రిల్ 2026 చివరి నాటికి రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎంతలా పెరిగిందంటే, ప్రపంచంలోని ‘100 అత్యంత వేడి ప్రాంతాల ‘జాబితాలో తెలంగాణకు చెందిన నాలుగు నగరాలు గుర్తించడం ఆందోళన కలిగిస్తుంది, గ్లోబల్ హీట్ లిస్ట్‌లో తెలంగాణ నగరాలు ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలను పర్యవేక్షించే ‘ఎల్‌డోరాడో వెదర్’ (Eldorado Weather) మరియు ఇతర వాతావరణ…

సెల్ఫ్ ఎన్యుమరేషన్ లో వివరాలు నమోదు చేసుకున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

*సెన్సస్ 2027 లో పాల్గొని విజయవంతం చేయండి – సీ.ఎస్ రామకృష్ణారావు* 2027 సెన్సెస్ లో భాగంగా నేడు ప్రారంభమైన (Self-Enumeration లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణ రావు ఆదివారం పాల్గొని తమ వివరాలు నమోదు చేసుకున్నారు. నేడు ఉదయం తన నివాసంలో ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా తన స్వీయ గణన…

ఒంటరి మహిళలే టార్గెట్

నమ్మించి అత్యాచారం చేసి బంగారు నగలు దోచుకుంటున్న వ్యక్తి అరెస్ట్ రిమాండ్ కు తరలింపు ఆమనగల్లు, ప్రజాతంత్ర, ఏప్రిల్ 26 : ఒంటరి మహిళలే లక్ష్యంగా చేసుకొని వారిని మాయమాటలతో నమ్మించి మోసగించి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేసి వారి ఒంటిపై ఉన్న బంగారు నగలను దోచుకెళ్తున్న ఘరానా దొంగను అరెస్టు చేసి కోర్టులో…

ఐఎన్ పి ఆర్ ప్రత్యేక కమిషనర్ గా జీ ముకుందరెడ్డి

సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ గా జీ. ముకుంద రెడ్డి నేడు బాధ్యతలను స్వీకరించారు. ప్రస్తుత స్పెషల్ కమిషనర్ గా ఉన్న సిహెచ్ ప్రియాంకను బదిలీ చేయడంతో జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్ గా ఉన్న ముకుంద రెడ్డిని సమాచార శాఖ ప్రత్యేక కమిషనర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆదివారం సమాచార…

‘వ్యూహాత్మక గోప్యత’ ను వీడండి

*పారదర్శకతను పాటించండి *సంప్రదింపులకు ముందే ప్రాజెక్టు సంబంధిత పూర్తి సమాచారాన్ని బహిర్గతం చేయాలి *’నదీ పునరుజ్జీవనం’ ముసుగులో నదులను కాంక్రీటీకరించడాన్ని MJA వ్యతిరేకిస్తోంది *క్యాబినెట్ సబ్ కమిటీ కీ MJA లేఖ   “మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్ “ కోసం ప్రభుత్వం చేపట్టే ఏవైనా సంప్రదింపులు అర్థవంతంగా ఉండాలంటే, ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ముందుగా…