NEWS

NEWS

ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్టీసీ (TGSRTC) కార్మికుల సమ్మెలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వరంగల్ జిల్లా నర్సంపేట డిపోకు చెందిన డ్రైవర్ కోల శంకర్ గౌడ్ (55)చికిత్స పొందుతూ మరణించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, ఇతర డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఏప్రిల్ 22 నుంచి కార్మికులు సమ్మె నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం…

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు కు ఊరట 

ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసికోవొద్దు    కాళేశ్వరం ప్రాజెక్టుపై హై కోర్ట్ కీలక తీర్పు  కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికకు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఈరోజు బుధవారం  కీలకమైన తీర్పును వెలువరించింది. ఈ తీర్పు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు  మరియు…

మహాద్భుతంగా వనదేవతల ఆలయ ప్రాంగణాన్ని తీర్చిదిద్దాలి

*వనదేవతల ఆలయ అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి *రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతల పునర్నిర్మాణ అభివృద్ధి చివరి దశ పనులలో వేగం పెంచి, వనదేవతల ఆలయ ప్రాంగణాన్ని భక్తుల కోసం మహాద్భుతంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ,…

ప్రపంచం ముందు పొంచిఉన్న ఆర్థిక  సంక్షోభం..?

   హోర్ముజ్ జలసంధి గుండా సురక్షితమైన నౌకాయానం పై ఇంకా అనిశ్చితి నీడలు కమ్ముకుని ఉండటంతో, ప్రపంచ వాణిజ్యం లోని కీలక భాగం భవితవ్యం సందిగ్ధంలో పడింది. గత వారాంతంలో అమెరికా మరియు ఇరాన్ మధ్య జరిగిన శాంతి చర్చలు అనేక అంశాలపై, ముఖ్యంగా టెహ్రాన్ వద్ద ఉన్న యురేనియం నిల్వలు మరియు జలసంధి పై…

ప్రజా సమస్యలపై 2027లో పాదయాత్ర

*బీఆర్ఎస్ బలోపేతానికి కార్యాచరణ *ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేస్తాం *మా పార్టీలో అందరం కేసీఆర్ గారి కోసమే పని చేస్తున్నాము *మంచిర్యాల జిల్లాలో మీడియాతో సంభాషణ కార్యక్రమంలో కేటీఆర్ వ్యాఖ్యలు  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. టి. రామారావు 2027లో రాష్ట్రవ్యాప్తంగా ప్రజా సమస్యలపై పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలోని మాజీ ఎమ్మెల్యే…

అమెరికా ఇరాన్ ల మధ్య చర్చలు విఫలం

న్యూయార్క్ టైమ్స్ కథనం  అమెరికా మరియు ఇరాన్ మధ్య పాకిస్థాన్‌లో జరిగిన 21 గంటల శాంతి చర్చలు యుద్ధాన్ని ముగించే ఒప్పందానికి దారితీయలేదని, ప్రస్తుత రెండు వారాల కాల్పుల విరమణ తర్వాత ఏం జరుగుతుందనేది ప్రశ్నార్థకంగా మారిందని వైస్ ప్రెసిడెంట్ జెడి వాన్స్ ఆదివారం తెలిపారు. ఇస్లామాబాద్‌లో జరిగిన సంక్షిప్త విలేకరుల సమావేశంలో వాన్స్ మాట్లాడుతూ,…

దీర్ఘకాలిక సమస్య పరిష్కారానికి మార్గం సుగమం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  ‘ట్రూత్ సోషల్’ (Truth Social) పోస్ట్  “పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ మరియు ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్‌లతో జరిపిన సంభాషణల ఆధారంగా, మరియు ఈ రాత్రి ఇరాన్‌పైకి పంపబడుతున్న వినాశకరమైన బలగాలను నిలిపివేయవలసిందిగా వారు చేసిన అభ్యర్థన మేరకు, అలాగే హోర్ముజ్ జలసంధిని (Strait of Hormuz…

ఫలించిన పాకిస్తాన్ మధ్యవర్తిత్వం 

*వెనక్కితగ్గిన అమెరికా,ఇస్రాయిల్ * హార్ముజ్ జలసంధి గుండా వాణిజ్య నౌకల రాకపోకలకు ఇరాన్ అనుమతి  * రెండు వారాల పాటు ఇరుపక్షాలు  దాడుల విరమణ     అమెరికా మరియు ఇరాన్‌ల మధ్య మంగళవారం సాయంత్రం చివరి నిమిషంలో యుద్ధ విరమణ ఒప్పందం కుదిరింది. హార్ముజ్ జలసంధి గుండా వాణిజ్య నౌకల రాకపోకలకు అనుమతించకపోతే, ఇరాన్  “మొత్తం…

చలంగారిచ్చిన మరో మిత్రుడు

ఆగస్ట్1965 లో నేను హైదరాబాదు తిరిగి వచ్చాను. కొద్ది రోజులకే కనాట్ ప్లేస్ లో పరధ్యానంగా రోడ్డు దాటుతూ బస్సు కింది కొచ్చి గోపాలకృష్ణమూర్తి మరణించాడని తెలిసింది. పార్థసారథి గారి ద్వారా పరిచయమైన రిజర్వ్ బ్యాంక్ సహోద్యోగి లీపారియా పేరుతో సృజనలో రాసిన మరో ట్రేడ్ యూనియన్ యాక్టివిస్ట్, భూమయ్య, కిష్టాగౌడ్ ఉరిశిక్ష రద్దు 1974-75…

హోర్ముజ్ జలసంధిని దిగ్బంధిస్తాం

– ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ హెచ్చరిక – చ‌మురు టెర్మిన‌ల్స్ ను మూసేసిన ఇరాక్‌, ఒమ‌న్‌ – పెను చ‌మురు సంక్షోభంలోకి ప్ర‌పంచం ప్రపంచ చమురు సరఫరాకు ఆటంకాలు పెరుగుతున్న నేపథ్యంలో, ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ గురువారం తన తొలి బహిరంగ ప్రకటనలో ధిక్కార స్వరాన్ని వినిపించారు. తన తండ్రి…