Day September 17, 2026

కాంగ్రెస్, బీఆర్ఎస్ ఓపెన్ డీల్

– భూదోపిడీలో ఆధారాలున్నా అరెస్టులు ఎందుకు చేయరు? – ఆశీర్వాద దీపం కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి ధ్వజం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 17: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిండు అసెంబ్లీలో బీఆర్ఎస్ నేతల భూదోపిడీని ప్రస్తావించడం కేవలం కాంగ్రెస్ అధిష్టానానికి నిధులు పంపే ‘ఓపెన్ డీల్’ కోసమేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి…

ఎండీఆర్ ఛార్జీల భారం వద్దు

– మినహాయింపు కోరుతున్న పెట్రో డీలర్స్ – కేంద్ర పెట్రోలియం శాఖ అధికారులను కలిసి విజ్ఞప్తి న్యూదిల్లీ, సెప్టెంబర్ 17: తమకు మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) ఛార్జీల నుంచి మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వాన్ని పెట్రో డీలర్లు కోరుతున్నారు. పెట్రోల్ బంకుల్లో ఇంధనం అమ్మకాలపై యూపీఐ ద్వారా చేసే చెల్లింపులకు వర్తించే మర్చంట్ డిస్కౌంట్ రేట్…

పట్టపగలే నడి రోడ్డుపై దారుణ హత్య

నిజామాబాద్, ప్రజాతంత్ర, సెప్టెం బర్ 17 : నిజామా బాద్ జిల్లా కేంద్రంలో నడి రోడ్డుపై గురువారం సాయం త్రం దారుణ హత్య కలకలం రేపింది. స్థానిక ఆర్ఆర్ చౌరస్తాలో హరిబాబు అనే వ్యక్తిని దుండగుడు కత్తితో విచక్ష ణారహితంగా దాడి చేసి హతమార్చారు. హత్య జరిగిన ప్రాంతంలో సీసీ టీవీ కెమెరాల్లో రికార్డ్ అయిన…

ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల రాత పరీక్ష తేదీలు ఖరారు

– నవంబర్ 29న ఎస్ఐ, డిసెంబర్ 20న కానిస్టేబుల్ రాత పరీక్ష – రాష్ట్రవ్యాప్తంగా 5,77,064 మంది దరఖాస్తు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 17: హోంశాఖ పరిధిలోని పోలీస్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, అగ్నిమాపక, జైళ్ల శాఖల్లో మొత్తం 7,4 37 పోస్టుల భర్తీ కోసం తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి జారీ…

జాతీయ జెండా ఆవిష్కరించిన‌ శాసన సభాపతి

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 17 : తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా శాసనసభ ఆవరణలో జాతీయ జెండాను శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ గురువారం ఆవిష్కరించారు. తొలుత జాతిపిత మహాత్మాగాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేడ్క‌ర్, తెలంగాణ తల్లి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ్యులు, శాసనమండలి…

పట్టభద్రుల ఓటర్ల నమోదుకు చివరి తేదీ నవంబర్ 6

– డిసెంబర్ 30న తుది జాబితా ప్రచురణ – ఎన్నికల సంఘం ప్రకటన హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 17: రాష్ట్ర శాసనమండలిలోని మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం మరియు వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గాలకు సంబంధించి సాధారణ ఖాళీలు 2027 మార్చి నాటికి ఏర్పడతాయని, వీటిని ద్వైవార్షిక ఎన్నికల ద్వారా భర్తీ చేయాల్సి ఉందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి…

మోదీ పాలనలో మహిళలు, రైతులకు పెద్దపీట

– కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, కిషన్ రెడ్డి – మోదీ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా తిమ్మాపూర్‌లో ఘనంగా ‘ఆశీర్వాద దీపం’ కందుకూరు, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 17: మోదీ ప్రధాని అయ్యాక ప్రపంచవ్యాప్తంగా దేశ గౌరవం పెరిగిందని, వికసిత భారత్‌గా విరాజిల్లుతోందని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కొనియాడారు.…

ఎర్రవల్లి భూములపై యాక్షన్‌లోకి రెవెన్యూ టీమ్

– మర్కుక్ తహసీల్ కార్యాలయంలో పాత ఫైల్స్ పరిశీలన – త్వరలో మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు? హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 17 : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ భూముల వ్యవహరం రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెంచుతోంది. ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్‌లో 388 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, ఈ భూములపై…

పేదల ఇళ్ల స్థలాలపై ప్రత్యేక దృష్టి

– రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి – కబ్జాలోని ప్రభుత్వ భూములు గుర్తించి పేదలకు అందిస్తాం హైదరాబాద్/కూసుమంచి, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 17: ఇళ్ల స్థలాలు కావాలని అనేకమంది పేదలు ప్రభుత్వాన్ని కోరుతున్నారని, పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వం లక్ష్యమని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.…