Day September 17, 2026

హరిత ఇంధన రాష్ట్రంగా తెలంగాణ

– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు – ఘనంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలుఖమ్మం, ప్రజాతంత్ర, సెప్టెంబర్17:  ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా గురువారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఖమ్మం  పోలీస్ పేరేడ్ గ్రౌండ్స్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ సెప్టెంబర్ 17న భారతదేశంలో అంతర్భాగంగా మారి…

ఇది ప్రజా చైతన్యాన్ని రగిలించిన నేల 

– ఎందరో యోధులకు పుట్టినిల్లు తెలంగాణ‌ – రాచరిక పాలనకు విముక్తి కలిగిన సెప్టెంబర్ 17 – ఆధునిక తెలంగాణ‌ను నిర్మించుకుందాం – ప్రజాపాలన దినోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 17 : నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు ప్రజా పాలన దినోత్సవ శుభాకాంక్షలు.. తెలంగాణ ప్రజల స్వేచ్ఛ, ఆత్మగౌరవం, హక్కుల కోసం…

పాఠకులని వెతుక్కుంటూ సాహిత్యం మారాలా? -బాలాజీ పోతుల

తాను రాసే రచనకు జనాదరణ పొందాలని కోరుకోని రచయిత ఉండరు. రచయిత రాసేది ఎవరైనా చదవాలనే. తన రచనను తానే చదువుకునే మొదటి పాఠకుడు / పాఠకురాలు కూడా రచయితే. అయితే ఒక రచనకు జనాదరణ రావడం అంటే కేవలం ఎక్కువమంది చదవడమేనా? ఎక్కువ ప్రతులు అమ్ముడవడం ఒక్కటే దాని సాహిత్య విలువకు కొలమానమా లేక…

సేమ్ పించ్! -బమ్మిడి జగదీశ్వరరావు

మెరుపు తీగెలు “మా అమ్మాయని చెప్పడం కాదు, దించిన తల యెత్తదు…” “మా అబ్బాయని చెప్పడం కాదు, దించిన తల యెత్తడు…” రెండు వైపుల పేరెంట్స్ చెపుతున్నప్పుడు కూడా ఆ అమ్మాయిగాని  అబ్బాయిగాని తలలు యెత్తలేదు. “మా అమ్మాయి చిన్నప్పటి నుంచి అంతే, నోట్లో నాలుక లేనట్టే…” “మా అబ్బాయీ చిన్నప్పటి నుంచి అంతే, నోరు…

మనిషిని మాట్లాడించే స్పర్శ -జంధ్యాల రఘుబాబు

2018లో మనం కాసేపు మాట్లాడుకుందాం అన్న మనిషి, 2022లో మనిషిగుర్తుల్ని బతికించుకుందాం అన్న మనిషి, 2025లో ఏకాంత స్పర్శ, 2026లో నా కంటే ముందే- అన్నప్పుడు ఈ కవికి మనిషిమీద అభిప్రాయం మారుతోందా, లేక దృఢమైన నమ్మకం సడలుతోందా, లేక మనుషులపై కవి అన్వేషణ సాగే క్రమంలో ఇవన్నీ అంటున్నాడా అన్న ఆలోచన రేకెత్తుతుంది. మనిషికి మనిషే…

ఉనికి -గిరి ప్రసాద్ చెలమల్లు

చెరువు కట్ట మీద కూర్చుని చెర్ల నీళ్ళని చూస్తూ సముద్రమని మురిసితిని చెర్ల చేపలు తారాడుతుంటే సార్క్ ని చూసిన సంబురం గట్టు మీది ఈదులను ఒడిసిపట్టి ముంతలోకి ఒంచిన కల్లు గుటకేస్తూ మైమరిచితిని ఈతగెలలు గడ్డివాముల్లో మాగబెట్టి ఈ నేల ఖర్జూరమని తింటిని చెరువుమట్టి గడ్డపారతో పెకిలించి వెదురుతట్టతో తడికల బండి నింపి కొస పొలంలో…

సెప్టెంబరు 17 ముమ్మాటికీ విమోచన దినమే

– నిజాంను కీర్తించడం కాంగ్రెస్, బీఆర్ఎస్ కపట నాటకం – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 17 : నిజాం నిరంకుశ పాలనను, రజాకార్ల అకృత్యాలను కీర్తిస్తూ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు చేస్తున్న రాజకీయాలు సిగ్గుచేటని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు మండిపడ్డారు. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్…

నిజాం మంచోడైతే తిరుగుబాటు ఎందుకో?

 – సీఎం రేవంత్‌కు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సవాల్ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 17 : రజాకార్ల కిరాతకాల నుంచి రక్షణ కోసం పల్లెపల్లెనా ప్రజలు బురుజులు ఎందుకు కట్టుకున్నారో అసెంబ్లీ సాక్షిగా నిజాంను కీర్తించిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. ఓటు…

హైదరాబాద్ విమోచనం చరిత్రాత్మక ఘట్టమే

– ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ – సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్‌లో ఘనంగా విమోచన దినోత్సవం – ఆకట్టుకున్న కేంద్ర బలగాల కవాతు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 17 : సరిగ్గా 78 సంవత్సరాల కిందట ఆపరేషన్ పోలో చర్యతో 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ రాజ్యం భారతదేశంలో విలీనం చరిత్రాత్మకమైన ఘట్టం జరిగిందని ఉప రాష్ట్రపతి…